ధర్మాన కృష్ణ దాస్
NARASANNAPETA
-
ధర్మానన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ధర్మాన కృష్ణదాస్ బీ.కాం వరకు చదివాడు. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగం వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2004, 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నరసన్నపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత అతను వై.ఎస్.జగన్మోహనరెడ్డికి అండగా ఉన్నాడు. 2012 ఉప ఎన్నికలో సోదరుడు ధర్మాన రామదాస్ పై గెలుపొందాడు. 2014లో ఓడినా, జగన్మోహనరెడ్డికి విధేయుడిగా ఉన్నాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నాలుగోసారి శాసనసభ్యునిగా విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో ధర్మాన ప్రసాదరావు కూడా విజయం సాధించినప్పటికీ అతనిని కాదని జగన్మీహనరెడ్డి కృష్ణదాస్ కు తొలి విడత మంత్రి పదవి ఇచ్చాడు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |