Election 2026 Results News
Election Live Blog
-
బెంగాల్: భవానీపూర్లో మమతాబెనర్జీ ఓటమి
-
సీఈసీపై మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
-
ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ రియాక్షన్
-
టీవీకే విజయ్కు ప్రధాని మోదీ అభినందనలు
-
బెంగాల్లో విజయంపై ప్రధాని మోదీ స్పందన
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
విజయ్, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారో తెలుసా..?
తమిళ గడ్డపై రసవత్తర రాజకీయం! విజయ్ ఫ్లాన్ ఇదేనా?
తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా చారిత్రక విజయం..!
టీవీకే అధినేత విజయ్ ఏం చదువుకున్నారో తెలుసా?
మెజార్టీ జస్ట్ మిస్.. ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసా
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం.. మరీ సీఎం అయ్యేది ఎవరు..?
విజయ్ ప్రభంజనం వేళ.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
తమిళనాడు 'కింగ్'గా టీవీకే విజయ్.. ఆస్తుల వివరాలివే
దళపతి విజయ్ గెలుపునకు కలిసొచ్చిన అంశాలివే..
తమిళనాట విజయ్ ప్రభంజనం.. కొత్త రాజకీయ శక్తిగా టీవీకే
భారతదేశంలో 2026 ఎన్నికల సంగ్రామం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో మొదలవుతుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్ జరిగింది. 2011 నుండి ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికారంలో కొనసాగుతోంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2021 ఎన్నికలు బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలక మార్పును సూచించాయి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బలహీనపడగా.. బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీని మట్టికరిపించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
పశ్చిమ బెంగాల్కు పొరుగు రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.
అలాగే దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్లో పోలింగ్ జరిగింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ మినహా, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరిగింది.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లు, అస్సాంలో 126 సీట్లు, తమిళనాడులో 234 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి.