తెలుగు వార్తలు » ఎన్నికలు - 2021
అందరికీ షాకిస్తూ వారం ముందుగానే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి మొదటి వారంలో షెడ్యూలు వస్తుందని అనుకుంటున్న వారు సీఈసీ ప్రకటనతో కాస్త షాకయ్యారు. అయితే.. బెంగాల్ విషయంలో మాత్రం ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
దైవ భూమిగాను, దక్షిణాది వేసవి విడిదిగాను భావించే కేరళ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. దేశంలోని అయిదు రాష్ట్రాలకు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగబోతున్నాయి.
WB, Kerala, TN, Assam and Puducherry Election 2021 Result and Voting Schedule: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో
2021 Assembly Elections Date: దేశంలో ఈ రోజు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను..
Kozhikode railway station: కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు..
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల్లో విజయానికి కులాలు, మతాల ప్రాతిపదికన లెక్కలేసుకోవడం పార్టీలకు రివాజు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఎన్నికల విశ్లేషణలు తెరమీదికి వస్తున్నాయి. ఇందులో అత్యంత కీలకం కాబోతున్న..
Fisheries Ministry: కేరళలోని కొల్లాం జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి అతి త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అక్కడ రాజకీయాలు వేడేక్కాయి.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఉత్కంఠతో చూస్తోంది. అదే స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార టీఎంసీతో అమీతుమీకి సిద్దమైన బీజేపీ వ్యూహాత్మకంగా…
మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదర్కోబోతున్న బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే వుంటాయి. స్వాతంత్య్రానంతరం తొలసారి 1952లో ఎన్నికలు జరగ్గా.. ఆఖరు సారి 2016లో జరిగిన ఎన్నికల దాకా బెంగాల్ రాజకీయాలు క్యూరియాసిటీ రేకెత్తిస్తూనే వుంటాయి.
తమ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించదలిచామని, ఇందుకు సాయపడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ మార్చి 7 న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
president rule in puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస..
Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలకు సంబంధించి..
కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగాల్సి ఉండగా లెఫ్ట్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. మంగళవారం 98 మందికి పైగా కాషాయ..
మొన్నామధ్య రాజస్థాన్లోని పురాణబస్ గ్రామానికి జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి సర్పంచ్గా గెలిచారు.. సర్పంచ్ అయిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు కూడా నెలకొల్పారు..
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి 7 కల్లాతేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు..
AP Local Elections Phase 4: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా..