తెలుగు వార్తలు » పాలిటిక్స్
అసోంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 70 మందితో రూపొందించిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.
Farooq Abdullah Dances With Captain Amarinder Singh: ఆయనొక జాతీయ నాయకుడు.. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి.. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..
Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు తమిళసైను వరించింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోల్కతాలో వామపక్ష-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ గ్రాండ్ కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది.
అస్సాం ఎన్నికల్లో బీజేపీ తనదైన భిన్న శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలలో బీజేపీ పోటీకి దిగుతోంది. బీజేపీ తరపున ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ కనిపిస్తుండడంతో ప్రజల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం పడిపోయిందిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాటజీ మార్చింది గులాబీ పార్టీ. సిట్టింగ్ సీటులో మళ్లీ గెలవాలంటే...
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రం పై రాష్ట్రపంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు..
రాష్ట్ర విభజన హామీ లో బయ్యారం ఉక్కు కంపెనీ, ఐటీఐఆర్ ఉండే, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ ఉండే. కానీ, ఇప్పటివరకు అమలు కాలేదు. ప్రశ్నించే గొంతు అంటున్నారు. ప్రశ్నిస్తే కేంద్ర..
పుదుచ్చేరి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. ఎన్నికల వేళ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎటువైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి.
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..
తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ ప్రైస్, డెవలప్ మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక..
బండి సంజయ్ ఓ నత్తి నారాయణ... అంటూ ఏం మాట్లాడుతాడో అర్థమై చావదని గాదరి కిషోర్ ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో బండి సంజయ్ ఓట్లు అడగడం విడ్డూరంగా..
రాజకీయాల్లో ఒక్కోసారి అనూహ్యాలు అసాధారణ పరిణామాలు అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోతూవుంటాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఎప్పుడు ఎవరిని అందలమెక్కిస్తాయో ఊహించలేని పరిస్థితులు కూడా...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని..