తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మెల్ల మెల్లగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు రెండు సిగ్నిఫికేంట్ గిఫ్టులను ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజునే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం పడిపోయిందిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో..
వైయస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీలో తిరుగులేని శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. మండలిలో మాత్రం టీడీపీది పైచేయిగా..
మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవాలను కప్పిపుచ్చి, అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చెల్లదని..
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కోచోట పార్టీల బలాబలాలు తలకిందులవుతున్నాయి. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్కు..
AP Bandh On Vizag steel plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపినిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం..