తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం
భారత దేశంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇక్కడ అద్బుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఎక్కువగా తెలియదు. కానీ వాటికి చాలా అర్థాలున్నాయి.
ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు...
మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అటువంటి వారి భక్తి నైవేద్యాన్ని దైవం తృప్తిగా విందారగిస్తానని శ్రీక�
అన్ని శివాలయాల్లో ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా నందీశ్వరుడు ఉన్నాడు.. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏమిటో చూద్దాం..!
యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు దాదాపు 6గంటల పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి..
Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొత్తగా పనులు చేపట్టొచా.. లేదా..
మన దేశంలో అనేక పురాతన దేవాలయాలు.. శిల్పకదక్షతకు పూర్వకాలం మేధస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. ఎన్నో ఆలయాలపై ముస్లిం రాజుల దండయాత్రలు చేసి.. వాటిని ధ్వంస చేశారు.. అయినప్పటికీ కొన్ని ఆలయాలు వాటి విశిష్టతను కోల్పోకుండా ఇంకా మన పూర్వీకుల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటిల్లో ఒకటి కర్ణాటకలోని బాదామి, ఐహోలు, పట్టడకల్ ప
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..
కలియుగ వైకుంఠము తిరుపతి పట్టణంలో చుట్టు పక్కలా ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన ఆలయాలు, నిర్మాణాలు, తీర్థాలు ఉన్నాయి. సప్తగిరుల పైన శ్రీవారు కొలువుతీరి ఉండగా, పర్వత...
Rasi Phalalu: ప్రతీ సందర్భంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో..
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందిస్తోంది. వెంకన్న, పద్మావతీ ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్ లోని గురుద్వారా.. అయితే ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు, బంగరం వాటిపై శిల్పకళ బంగారం,...
ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో గల పక్షి..
Kumbh Mela 2021: గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం
శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. (రూ. 4,58,76,546/) నాలుగు కోట్ల,
మన దేశ సంస్కృతి , సంప్రదాయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. తమ అపార మేధస్సుతో ఇప్పటి సైన్సుకు శాస్త్రానికి అందని గొప్పగొప్ప ఆవిష్కారణలు ఎప్పుడో చేశారు. ముఖ్యంగా భారత్ లో ఉన్న హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. విభిన్న శైలితో రూపుదిద్దుకున్న శిల్పాలతో ద్రవిడ శైలిలో ఉండే మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత అద్భ�
అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. ఇక భారత దేశంలో శివుడుకి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12జ్యోతిర్లింగాలు మన భారత దేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంద
తెలంగాణ లోనే కాదు ఆసియాలోనే రెండో అతిపెద్ద జాతర. దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభోగంగా సాగుతోంది. యాదవుల ఆరాధ్యదైవమైన గొల్లగట్టు జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.