తెలుగు వార్తలు » జాతీయం
అసోంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 70 మందితో రూపొందించిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది.
Maharashtra Coronavirus Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం..
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.
Farooq Abdullah Dances With Captain Amarinder Singh: ఆయనొక జాతీయ నాయకుడు.. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి.. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..
Stock market - Heranba Industries: స్టాక్ మార్కెట్లో హెరన్బా ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గతంలో చాలామేర నష్టాల్లో ఉన్న షేర్లు.. ఇప్పుడు పరుగులు పెడుతుండటంతో పెట్టుబడిదారులందరూ వాటివైపే
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోల్కతాలో వామపక్ష-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ గ్రాండ్ కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది.
భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్కు శుభవార్త. సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టబోతున్నాడు. మరోసారి స్టేడియంలో పరుగులు పెట్టనున్నారు.
National Savings Certificates: సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలను ప్రవేశపెడుతూ ప్రస్తుతం పోస్టల్ శాఖ దూసుకుపోతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి
అస్సాం ఎన్నికల్లో బీజేపీ తనదైన భిన్న శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలలో బీజేపీ పోటీకి దిగుతోంది. బీజేపీ తరపున ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ కనిపిస్తుండడంతో ప్రజల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది.
కరోనా బారిన పడ్డ ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎక్కేశాడు. విమానం టేక్-ఆఫ్ చేయడానికి ముందు తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పాడు.
ఒక మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది.
ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో వదిలిపెట్టిన స్కార్పియో ఎస్యూవీ యజమాని చనిపోవడం కలకలం రేపుతోంది. అతడిని ఎవరైనా చంపేశారా..?
Gopalganj Hooch tragedy case: కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016 లో బీహార్లోని గోపాల్గంజ్లో జరిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మరోసారి వార్షిక పరీక్షా తేదీల్లో మార్పులు చేసింది. 10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తూ తుది తేదీలను ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు.
పుదుచ్చేరి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. ఎన్నికల వేళ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎటువైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి.
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కస్టమర్స్ లేక ఇబ్బంది పడుతున్న తన వ్యాపారాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనుకున్నాడు ఓ వ్యక్తి.. తన బుర్రకు పదును పెట్టాడు ఓ బార్బర్ .. డిఫరెంట్ గా అలోచించాడు.. మళ్ళీ ఓ గోల్డెన్ ఐడియాతో...
రాజకీయాల్లో ఒక్కోసారి అనూహ్యాలు అసాధారణ పరిణామాలు అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోతూవుంటాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఎప్పుడు ఎవరిని అందలమెక్కిస్తాయో ఊహించలేని పరిస్థితులు కూడా...