తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » కర్నూలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్కు..
AP Bandh On Vizag steel plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపినిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న..
Illness for 25 devotees in Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా అనంతపురం..
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎనలేని సేవలందించిన మహిళా సంరక్షణా కార్యదర్శు లందరికీ కృతజ్ఞతలని బందరు డిఎస్పి రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న..
శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. (రూ. 4,58,76,546/) నాలుగు కోట్ల,
TDP Municipal Elections tension : మున్సిపల్ పోలింగ్ టెన్షన్ కంటే, అభ్యర్థులను కాపాడుకునేందుకే పార్టీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. చాలా మందికి ఓ పార్టీ తరఫున నామినేషన్ వేసి... అధికార పార్టీకి జై కొడుతున్నారు...
Bhuma Akhilapriya complains : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేసి బెదిరిస్తున్నారని,..
Sitaramula temple stone pillers destruction : ఆంధ్రప్రదేశ్లో ఆలయాల ధ్వంసం ఘటనలు ఇంకా ఆగడంలేదు. మళ్లీ మళ్లీ వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల పరంపర కొనసాగుతోంది...