తెలుగు వార్తలు » విశ్లేషణ
Professor Jayashankar అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సికి కేరాఫ్గా మారాయి ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు. టెంపుల్ భూమిలో సమాధి నిర్మిస్తున్నారంటూ..
హైదరాబాద్ మహానగరం చారిత్రక కట్టడాలకు మాత్రమేకాదు, మెడికల్ హబ్గా కూడా పూర్వం నుంచీ మంచి గుర్తింపు కలిగి ఉంది. దాదాపు ఐదు శతాబ్ధాల క్రితం భాగ్యనగరంలో నిర్మించిన..
ఫిబ్రవరి 27 న అలిపిరి బస్టాండ్ దగ్గర 6 ఏళ్ళ బాలలుడు కిడ్నప్ కి గురి అయ్యాడు.. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి కి వచ్చింది సాహు కుటుంబం... అయితే బస్టాండ్ లో ఒక వ్యక్తి కిడ్నప్ చేసినట్లు సీసీ కెమెరా లో కనపడింది....
Private sector reservations : ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా సర్కారు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగార్ధులకు..
Krishnadevaraya : విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో యుగ పురుషుడిగా ఆయనకు చారిత్రక నేపథ్యం ఉంది. సుపరిపాలన, రాజనీతిలో నిలిచిన రాజుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన, మహాసామ్రాజ్యాధీశుడుగా.. సకల కళా వల్లభుడిగా..
Driving License now very easy : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రాబోయే కొన్ని నెలల్లో డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన..
India Tourism : ఉత్తరభారతదేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధామాలు కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్కు ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది...
భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. 41 కోట్ల మంది ఫేస్బుక్లో లాగిన్ అయ్యారు. యూట్యూబ్కు 44 కోట్ల 8 లక్షల కోట్ల మంది, ట్విటర్కు..
కొన్ని సంప్రదాయాలు విచిత్రంగా అనిపిస్తాయి శబరిమలలో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం! ఆడవారికి అక్కడ నో ఎంట్రీ అలాంటప్పుడు కేవలం అతివలకే ప్రత్యేకం అన్న ఆలయాలు కూడా ఉండాలిగా!అలాంటి ఆలయం కూడా కేరళలోనే ఉంది...
గుజరాత్ లోని గోధ్రాలో శబర్మతి రైలు దహన ఘటనకు నేటితో 19 ఏళ్ళు.. ఇనేళ్లయినా ఇది ఘోర దుర్ఘటన ఇంకా నాటి విషాదాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుంది.
RSS chief Mahesh Bhagwat : "రైతు రాజు" అనే నినాదం నిజం కావాలన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్. జీవులకు హాని చేసే రసాయన..
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాల్టీ ఎన్నికలకు లీగల్ అడ్డంకులు కూడా తొలగిపోవడంతో పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. అటు వ్యూహాలు.. ఇటు క్యాంపెయిన్..
కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 9, 10, 11 తరగతుల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె..
అప్పుడెప్పుడో పెట్రోల్, డీజిల్ ధరలు 50 పైసలు పెరిగితే, దేశ మంతా పెద్ద ఎత్తుల ఆందోళనలు. విశేష జనాదరణ కల్గిన ఎన్టీఆర్ లాంటి నాయకుడు సైతం జాతీయ రహదారి మీద...
ఇప్పుడిది సెన్షేషనల్కే సెన్షేషనల్గా మారింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో డైలీ సీరియల్గా సాగిన స్టోరీలో అలజడి. పోలీసు యంత్రాంగంతోనే ఆట ఆడుకున్న అమ్మాయి....
13రోజులుగా పార్టీలకతీతంగా ఒక్కటై ఉద్యమిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసన దీక్షలు చేస్తున్నాయి. అటు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం..
ఇంతలోనే అంతమార్పా..? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి! కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు..!..
పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. రేపు సాయంత్రం అసెంబ్లీలో..
పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్రావు దంపతుల హత్య రాజకీయాంగా హీటు పెంచుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తుటాలు..