తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » తిరుపతి
ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్కు..
AP Bandh On Vizag steel plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపినిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం..
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందిస్తోంది. వెంకన్న, పద్మావతీ ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
తిరుపతిలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఛత్తీస్ఘడ్కు చెందిన శివమ్కుమార్ సాహు కుటుంబం గత నెల 27న తిరుపతికి వచ్చారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎనలేని సేవలందించిన మహిళా సంరక్షణా కార్యదర్శు లందరికీ కృతజ్ఞతలని బందరు డిఎస్పి రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న..
ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ వైసీపీ ఫుల్ జోష్లో ఉంది. పంచాయతీ ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆ పార్టీ నేతలు ధీమా..
TDP Municipal Elections tension : మున్సిపల్ పోలింగ్ టెన్షన్ కంటే, అభ్యర్థులను కాపాడుకునేందుకే పార్టీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. చాలా మందికి ఓ పార్టీ తరఫున నామినేషన్ వేసి... అధికార పార్టీకి జై కొడుతున్నారు...
Chandrababu Naidu: ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. తిరుపతి విమానాశ్రయంలో 9 గంటల పాటు నిరసనకు దిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ..
రేణిగుంట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు చేసింది రాజకీయ డ్రామా అని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు వున్నాయని, ఎన్నికల నియమావళి అమలులో వుందని తెలిసి కూడా అనుమతి లేకుండ�