అదే స్పీడు..అదే జోష్.. సైకిల్ తొక్కుకుంటూ సభా వేదికకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు. ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించింది చిత్తూరు జిల్లా. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పేదలకు 5,555 ఈ-సైకిల్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు. ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించింది చిత్తూరు జిల్లా. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పేదలకు 5,555 ఈ-సైకిల్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ప్రజలు సైకిల్కు ఓటు వేశారని, అభివృద్ధి అంటే ఏంటో తాము చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. అంతకు ముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొని ఈ-సైకిల్పైనే స్వయంగా సైకిల్ తొక్కుకుండూ వేదిక వద్దకు చేరుకున్నారు.
కాగా, ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డును సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5,555 ఈ-సైకిళ్ల పంపిణి చేశారు. ఈ-మోటరాడ్ అనే సంస్థ.. కుప్పంలోనే ఈ సైకిళ్లను అసెంబుల్ చేసి, జిల్లా కలెక్టర్కు అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

