26 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నిలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2015 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో ఏడాదిన్నర కాలంగా కంటెంట్ ఎడిటర్గా విధి నిర్వహణ.
YS Jagan: శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారుః వైఎస్ జగన్
ఏపీలో అరాచకపాలన సాగుతోందంటూ.. డిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 1:37 pm
Heavy Rains Effect: ప్రాణహిత ప్రవాహంతో నరకం అనుభవించిన నిండు గర్భిణీ.. చివరికి..!
మంచిర్యాల జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు ప్రాణహిత ప్రవాహంతో ఇబ్బంది పడుతున్న గర్భిణీని క్షేమంగా ఆస్పత్రికి తరలించారు వైద్యసిబ్బంది, పోలీసులు. వేమనపల్లి మండలంలోని సుంపుటం వంతెన దగ్గర ప్రాణహిత ఉరకలు పెడుతోంది.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 1:05 pm
PM Modi: మాతృ దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివిః ప్రధాని మోదీ
భారత్-పాకిస్థాన్ మధ్య 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కార్గిల్ కొండలను అధిరోహించింది. భారత భూభాగంలోని 15 వేల అడుగుల ఎత్తైన కార్గిల్ శిఖరాలను పాక్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కానీ భారత సైనికులు, అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, పాక్ సైనికుల ఆక్రమణ నుండి కార్గిల్ను విడిపించారు.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 12:23 pm
PM Modi: దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం.. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదుః మోదీ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ వార్ మెమోరియల్ వద్దకు చేరుకుని పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్గిల్ నుంచి పాకిస్థాన్ దుష్ట ప్రణాళికలు ఎప్పటికీ ఫలించవని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 12:18 pm
Flood Rescue: వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టి, కాపాడిన ఎస్ఐ..!
వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించారు సిర్పూర్(టి) ఎస్ఐ రమేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం హుడికిలి గ్రామం దగ్గర పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో హుడికిలి లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ చుట్టు వరద నీరు చేరుకుంది.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:58 am
RPF Police: రైల్వేస్టేషన్లో రెప్పపాటులో నిండు ప్రాణాన్ని రక్షించిన రైల్వే పోలీస్..
తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికుడి కాపాడాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహారించిన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాడు. రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ పడిపోయిన ప్రయాణికుడిని రెప్పపాటులో రక్షించాడు రైల్వే పోలీస్.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:42 am
AP Enquiry Times: గత అక్రమాలపై ఫోకస్.. వరుస శ్వేతపత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్!
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందా? అక్రమాలు, దోపిడీలు.. అంతకుమించి అనేలా పెరిగిపోయాయా? ప్రభుత్వం మారాక దస్త్రాల దగ్ధం ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? మ్యాటర్ ఏదైనా మర్మమేంటోనన్న చర్చ నడుస్తోంది. ఇటు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తోంది. ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైమ్ హీట్ పుట్టిస్తోంది
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:24 am
Hyderabad: పింక్ బ్రాండ్కి చెక్ పెడుతున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ మార్క్ మార్పుకు రంగం సిద్ధం!
హైదరాబాద్ మహా నగరంపై పింక్ బ్రాండ్ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్లో హైదరాబాద్కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్లో ఎలాంటి మార్పులు రానున్నాయి?
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:14 am
Telangana Budget 2024: రీజినల్ రింగ్ రోడ్డుకు మహర్ధశ.. నిర్మాణంపై సర్కార్ కీలక అప్టేట్!
తెలంగాణ దశ దిశను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సూపర్ గేమ్ ఛేంజర్ కానున్న రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు పెద్ద పీట వేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు భట్టి.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 7:24 am
నీటి పారుదల రంగానికి పూర్వ వైభవం.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాంః భట్టి విక్రమార్క
అన్నదాతలు ఉంటేనే అందరం ఉంటామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వారిని అదుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సాగు కోసం నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 1:35 pm
Telangana Budget: కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే లక్ష్యంః భట్టి విక్రమార్క
మహిళలకు మరో గుడ్న్యూస్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను అన్న బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 1:17 pm
Telangana Budget 2024-25: అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 12:52 pm