Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
Watch Video: బాహుబలి బోండం.. కొబ్బరి కాయలో ఇన్ని నీళ్లా.. మీరెక్కడైనా చూశారా!
సాధారణంగా మార్కెట్లో లభించే కొబ్బరికాయలు 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉంటాయి. వాటిలో ఉండే నీరు కూడా పరిమితంగానే ఉంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపించిన కొబ్బరికాయ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 7 కిలోల బరువున్న ఈ భారీ కొబ్బరికాయను నెటిజన్లు ‘బాహుబలి కొబ్బరికాయ’గా అభివర్ణిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 6:09 pm
రోడ్డు పక్కన అమ్మాయి కనిపిస్తే ఆగిపోతున్నారా..? మీ బతుకు బస్టాండే..!
చట్టాన్ని అమలు చేయాల్సిన వారే నేరాలకు పాల్పడితే ప్రజలు ఎవరిని నమ్మాలి? బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రక్ డ్రైవర్ను హనీట్రాప్ చేసి, అతని నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతో ఓ ట్రైనీ సబ్ఇన్స్పెక్టర్ సహా పలువురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కలకలం రేపుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 4:19 pm
Watch Video: జీవితం ఏం హాలత్ అయిందిరా నాయనా.. రోలర్ కోస్టర్పై జూమ్ కాల్!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్ సాధారణమైన ఈ రోజుల్లో ఉద్యోగులు పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. కానీ ఓ ఉద్యోగి చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 3:58 pm
సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 3:44 pm
Debit Card: డెబిట్ కార్డు వాడుతున్నారా? ఈ ఒక్క విషయం తెలియకపోతే నష్టపోతారు!
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డ్ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో, చాలా మంది UPIని ఉపయోగించడం ప్రారంభించారు. దీనివల్ల డెబిట్ కార్డుల వాడకం గణనీయంగా తగ్గింది. డెబిట్ కార్డులను కేవలం ATMల నుండి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ అవి ప్రమాద బీమాను కూడా అందిస్తాయని కొద్దిమందికి మాత్రమే తెలుసు.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 3:18 pm
రూ.40 వెన్న కోసం ఐపీఎస్ హైడ్రామా.. చివరికి అసలు రంగు బయటపడింది!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.40 విలువైన వెన్న కోసం డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి, తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుని హంగామా సృష్టించాడు. అయితే చివరకు పోలీసుల విచారణలో అతడి అసలు బండారం బయటపడటంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 2:36 pm
Ramcharan: బిర్యానీతో రామ్ చరణ్ను మెప్పించిన జపాన్ చెఫ్! ఎలా నేర్చుకున్నాడంటే..!
బిర్యానీ అంటే భారతీయులకు కేవలం ఆహారం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు ప్రతి ప్రాంతానికి తనదైన బిర్యానీ ప్రత్యేకత ఉంది. అయితే ఈ భారతీయ వంటకంపై ప్రేమ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. జపాన్కు చెందిన ఓ చెఫ్ గత 15 సంవత్సరాలుగా బిర్యానీని పరిపూర్ణంగా తయారు చేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 1:45 pm
కలవరపెడుతున్న షిగెల్లా వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు, మరణాలు.. ఆరోగ్య శాఖ హై అలర్ట్!
కేరళంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మృతి చెందడంతో రాష్ట్రంలో షిగెల్లా కారణంగా నమోదైన మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్ధారిత, అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 11:57 am
Watch Video: అమెరికా ఎయిర్ ఫోర్స్కు భారీ షాక్.. బీ-52 బాంబర్ కూలి ఎనిమిది మంది మృతి!
అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన బాంబర్ విమానాల్లో ఒకటైన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదానికి గురైంది. సోమవారం (జూన్ 15) ఉదయం కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి సాధారణ పరీక్షా మిషన్ కోసం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ బాంబర్ కుప్పకూలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది.
- Balaraju Goud
- Updated on: Jun 16, 2026
- 11:43 am
Viral Video: ఇది ఇథనాల్ ఇంధనమా.. చెరకు రసమా? కారు ట్యాంక్లోకి చొరబడ్డ చీమల దండు!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రజల ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా E85 ఇథనాల్ ఇంధనం తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణహిత ఇంధనంగా ప్రచారం పొందుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో E85 ఇథనాల్పై కొత్త చర్చకు తెరలేపింది. కారులో ఇథనాల్ నింపుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి చూసిన దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 15, 2026
- 6:15 pm
Watch Video: అమ్మాయిల జోలికి వెళ్తే గిట్లుంటది..! రోమియో గ్యాంగ్కు రోడ్డుమీదే పోలీసుల ‘స్పెషల్ క్లాస్’!
దేశంలో మహిళల భద్రతపై ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను వేధించారనే ఆరోపణలపై కొందరు యువకులకు పోలీసులు బహిరంగంగా శిక్ష విధించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తే, మరికొందరు చట్టపరమైన ప్రక్రియలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 15, 2026
- 4:28 pm
మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకుంటారని మండిపడ్డారు.
- Balaraju Goud
- Updated on: Jun 15, 2026
- 4:01 pm