Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
Andhra Pradesh: ప్రపంచ పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు.. దేశంలో మొట్టమొదటి AI డేటా నగరంగా సాగర తీరం..!
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం భారతదేశ కృత్రిమ మేధస్సు ఆశయాలకు కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి AI-కేంద్రీకృత డేటా నగరాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీ కారణంగా ఈ సముద్ర తీరప్రాంత నగరం వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా మారబోతుంది.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 5:48 pm
పెళ్లైన 58 సంవత్సరాలకు హైకోర్టు మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. ఎందుకో తెలుసా..?
రాజస్థాన్ చోటు చేసుకున్న ఒక షాకింగ్ కేసు బయటపడింది. 58 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత ఒక జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే రాజస్థాన్ హైకోర్టు వృద్ధ దంపతుల అప్పీల్ను మన్నించడానికి నిరాకరించింది. చిన్న వాదనలు, విభేదాలను క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 5:28 pm
Vial Video: ఎందుకీ సాహసాలు.. కదులుతున్న రైలు నుంచి దూకిన జంట.. తర్వాత ఏమైందంటే..!
కదులుతున్న రైలు నుండి దూకడం చాలా ప్రమాదకరమని బహుశా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరిని రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రయాణికులను దీని గురించి హెచ్చరిస్తారు. కొన్నిసార్లు, కదులుతున్న రైలు నుండి దూకడానికి ప్రయత్నించడం ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చాలా మందికి ఆగ్రహాన్ని కూడా తప్పించింది.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 5:06 pm
12ఏళ్లకే చరిత్ర సృష్టించిన బాల మేధావి.. ఏకంగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను నిర్మాణం..!
ప్రపంచంలో కొందరు పిల్లలు అసాధారణ ప్రతిభను కలిగి ఉంటారు. వారు ప్రపంచం ముందు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. అమెరికాలోని డల్లాస్కు చెందిన 12 ఏళ్ల బాలుడు తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ప్రతిభావంతులైన పిల్లలలో ఒకడు. నిజానికి, అతిపిన్న వయస్సులోనే, ఈ బాలుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను నిర్మించాడు.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 4:50 pm
Bangladesh: తారిఖ్ రెహమాన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? భారత్ నుంచి ఎవరు హాజరవుతున్నారంటే..?
బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, బిఎన్పి చైర్పర్సన్ తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 17, 2025) ఢాకాలో జరగనుంది. ఘనంగా నిర్వహిస్తున్న ప్రమాణస్వీ్కారోత్సవానికి భారత ప్రధాని మంత్రికి కూడా ఆహ్వానం పంపించారు తారిఖ్ రెహమాన్.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 4:28 pm
Watch: “అతిథి దేవో భవ!” అన్న మాటకు సార్థకం చేసిన భారతీయ మహిళ.. ఆశ్చర్యపోయిన విదేశీ ప్రయాణికురాలు!
భారతదేశంలో "అతిథి దేవో భవ" అనే సంప్రదాయం ఉంది. అంటే అతిథి దేవుడితో సమానం. అందువల్ల, మన దేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడిని మనం భారతీయులు గౌరవిస్తాము. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది "అతిథి దేవో భవ" సంప్రదాయానికి అద్భుతమైన ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 3:24 pm
Kedarnath Temple: కేదార్నాథ్ తలుపు తెరచుకునే ముహర్తం ఖరారు.. కేదారేశ్వరుడి దర్శనం ఎప్పుడంటే..!
మహాశివరాత్రి శుభ సందర్భంగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉఖిమత్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత, కేదార్నాథ్ రావల్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించారు. షెడ్యూల్ చేసిన శుభ సమయం ప్రకారం, 2026 ఏప్రిల్ 22న ఉదయం 8:00 గంటలకు ఓంకారేశ్వరుడు కొలువుదీరిన కేదార్నాథ్ తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. తేదీ నిర్ధారించిన వెంటనే, అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించాయి.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 2:54 pm
Aadhar Card: సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై మనుషుల మాదిరిగానే, పొలానికి ‘ఆధార్ కార్డు’..!
ఒక అంగుళం భూమికి కూడా సంవత్సరాల తరబడి కోర్టు విచారణలు జరగడం తరచుగా వినే ఉంటాం. దీని కోసం సొంత వారే శత్రువులుగా మారిపోతారు. అయితే కొన్నిసార్లు మ్యాప్ లోపాల కారణంగా, కొన్నిసార్లు నిజమైన యజమాని గుర్తింపు కారణంగా, భూ వివాదాలు సామాన్యుడి సొమ్మును, అతని మనశ్శాంతిని దోచుకుంటాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సర్కార్ నిర్ణయించింది.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 1:49 pm
WATCH: అంతర్జాతీయ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఘోర అవమానం.. ఐడీ లేనిదే అనుమతించని సెక్యూరిటీ!
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అంతర్జాతీయంగా తీవ్ర అవమానానికి గురయ్యారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఒక కార్యక్రమంలో భద్రతా అధికారులు ఆయన గుర్తింపు కార్డు కోసం ఆపారు. ఆయన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 1:24 pm
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్.. ప్రస్తుత ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ పరిస్థితి ఏంటీ..?
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ పదవీకాలం ముగియనుంది. దీని తర్వాత ఆయన పాత్ర గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆయనకు రాజ్యాంగ పదవిని అందించవచ్చు లేదా అధ్యక్షుడు కూడా కావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) అధికారం చేపట్టనున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఆయనకు మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 15, 2026
- 1:07 pm
దేశంలోని తొలి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. సైనిక విమానంలో వచ్చిన ప్రారంభించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 14) అస్సాం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిబ్రుగఢ్లోని దేశంలోని మొట్టమొదటి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వైమానిక దళ సైనిక రవాణా విమానం (C-130J సూపర్ హెర్క్యులస్)ను సురక్షితంగా ల్యాండ్ చేశారు.
- Balaraju Goud
- Updated on: Feb 14, 2026
- 5:17 pm
PM RAHAT Scheme: దేశ ప్రజలకు మోదీ సర్కార్ గుడ్న్యూస్.. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స ఉచితం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిరునామా ఇప్పుడు మారిపోయింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సౌత్ బ్లాక్ గోడల నుండి "సేవా తీర్థం", "కర్తవ్య భవన్" అనే కొత్త భవనాలకు మారింది. శుక్రవారం (ఫిబ్రవరి 13) తన కొత్త కార్యాలయంలోకి ప్రవేశించిన ప్రధానమంత్రి, వీధిలో నడిచే ప్రతి వ్యక్తి, పొలాల్లో పనిచేసే రైతు, మహిళల జీవితాలను మార్చగల ఫైళ్లపై మొదట సంతకం చేశారు.
- Balaraju Goud
- Updated on: Feb 14, 2026
- 2:05 pm