Balaraju Goud

Balaraju Goud

Sub Editor, Political, Hyperlocal - TV9 Telugu

balaraju.varaganti@tv9.com

26 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్‌గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్‌గా, రాజధాని ఎక్స్‌ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నిలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్‌గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్‌గా, మహా న్యూస్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేశాను. 2015 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో ఏడాదిన్నర కాలంగా కంటెంట్ ఎడిటర్‌గా విధి నిర్వహణ.

Read More
Bullet Proof Jacket: నక్సలైట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుగా ఏం ధరిస్తున్నారో తెలుసా..?

Bullet Proof Jacket: నక్సలైట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుగా ఏం ధరిస్తున్నారో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-కోయిలిబెడ ప్రాంతంలోని కక్నార్ అడవుల్లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి పోలీసులు భారీ ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాల్లో 3 బుల్లెట్ గుర్తులతో కూడిన ప్లేట్ కూడా లభ్యమైంది. ఈ ప్లేట్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

UP Politics: సీఎం యోగిని కలిసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. !

UP Politics: సీఎం యోగిని కలిసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. !

లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు .

PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యంః ప్రధాని మోదీ

PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యంః ప్రధాని మోదీ

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu: ప్రజల జీవితాలు బాగుండాలని ఈ పొత్తు పెట్టుకున్నాంః చంద్రబాబు నాయుడు

Chandrababu: ప్రజల జీవితాలు బాగుండాలని ఈ పొత్తు పెట్టుకున్నాంః చంద్రబాబు నాయుడు

ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు. ప్రజల ఆశీర్వాదం మాకు ఇవ్వాలన్నారు.

Elections 2024: అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

Elections 2024: అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతోపాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది.

Arrest: ఢిల్లీ పోలీసుల అదుపులో యూట్యూబర్, బిగ్ బాస్ OTT2 విజేత ఎల్విష్

Arrest: ఢిల్లీ పోలీసుల అదుపులో యూట్యూబర్, బిగ్ బాస్ OTT2 విజేత ఎల్విష్

నోయిడా పోలీసులు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ను అరెస్టు చేశారు. రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో ఎల్విష్ యాదవ్‌ను విచారిస్తున్నారు. ఇంత కాలం పరారీలో ఉన్న ఎల్విష్‌ను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్విష్ కోసం పోలీసులు ప్రశ్నలను సిద్ధం చేశారు. ఎల్విష్ యాదవ్‌ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విమానం టేకాప్ అయ్యాక ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Lok Sabha Elections 2024: ఎన్నికల పోరులో ఇప్పటివరకు ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టిందంటే..?

Lok Sabha Elections 2024: ఎన్నికల పోరులో ఇప్పటివరకు ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టిందంటే..?

శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే దాదాపు ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎన్నికల పోరులో ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టిందనేది చూద్దాం..

ECI Press Conference: కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే ఈ 10 విషయాలను గుర్తు పెట్టుకోండి..!

ECI Press Conference: కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే ఈ 10 విషయాలను గుర్తు పెట్టుకోండి..!

Lok Sabha Election 2024 Schedule: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

AP, Telangana Election Phase Wise Dates:  ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు!

AP, Telangana Election Phase Wise Dates: ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు!

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒకే రోజున మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి.

Lok Sabha Election Phase wise dates:  ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే?

Lok Sabha Election Phase wise dates: ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే?

2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కింలలో ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి.

Andhra Pradesh Election schedule: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Election schedule: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈసారి కూడా 7 విడతలలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.

గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగుల జీతం ఎంత పెరగనుంది?
గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగుల జీతం ఎంత పెరగనుంది?
కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..
కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..
మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో
మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో
ఎంతమంది ఉన్న డోంట్‌ కేర్‌ అంటూ స్పీడ్ పెంచిన నిత్యా మీనన్.!
ఎంతమంది ఉన్న డోంట్‌ కేర్‌ అంటూ స్పీడ్ పెంచిన నిత్యా మీనన్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
మంచిదని పిస్తాలు తెగ తింటున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..
మంచిదని పిస్తాలు తెగ తింటున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం..
హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం..
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
ఈ సింపుల్ టిప్స్‌తో ముక్కుపై బ్లాక్‌ హెడ్స్‌ని పోగొట్టండి..
ఈ సింపుల్ టిప్స్‌తో ముక్కుపై బ్లాక్‌ హెడ్స్‌ని పోగొట్టండి..
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో