Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad
    Hyderabad 17 Mar, 05:30 PM
    36.8°C

    Humidity 17%

    Wind 3.7 KMPH

    Sunrise

    Sunrise

    06:23 am

    Sunset

    Sunset

    06:26 pm

    Moonrise

    Moonrise

    08:57 pm

    Moonset

    Moonset

    07:57 am

    Next 6 days Min Max

    18 Mar (Tue)

    2025-03-18 TuePartly cloudy sky with haze
    21.0°c 38.0°c

    19 Mar (Wed)

    2025-03-19 WedPartly cloudy sky with haze
    21.0°c 38.0°c

    20 Mar (Thu)

    2025-03-20 ThuPartly cloudy sky with haze
    20.0°c 37.0°c

    21 Mar (Fri)

    2025-03-21 FriPartly cloudy sky with possibility of development of thunder lightning
    20.0°c 36.0°c

    22 Mar (Sat)

    2025-03-22 SatPartly cloudy sky with Thundery development
    19.0°c 35.0°c

    40డిగ్రీలు దాటేసింది.. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సన్ అలర్ట్..

    భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు..! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

    భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!

    ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో, ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా ఉండాలని, చల్లని పానీయాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు.

    • SN Pasha
    • Updated on: Mar 15, 2025
    • 5:15 PM

    తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఆ ప్రాంతాలకు అలర్ట్

    తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. శనివారం, ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి.

    ఈసారి ఎండలు యమ హాట్ గురూ..! ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

    భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే... క్యాలెండర్‌ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది...?

    ఏపీలోని ఆ ప్రాంతానికి కూల్ న్యూస్.. రెండు రోజులు వర్షాలు..

    తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు పేర్కొంది.. ఒక ప్రాంతంలో వర్షాలు.. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది..

    ఠారెత్తిస్తోన్న ఎండలు.. 3 రోజుల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

    ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

    ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్‌ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్నిప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త..!

    తెలంగాణలో వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో వేడి పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఎండలో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బను నివారించడానికి సరైన చర్యలు తీసుకోవాలి. వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలి.

    • SN Pasha
    • Updated on: Mar 07, 2025
    • 1:56 PM

    తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలివే

    ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డ్‌ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్నిప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.. చాలా ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

    తీవ్ర వడగాలులు..! ఈ జిల్లాల వారికి అలర్ట్‌..

    తెలుగు రాష్ట్రాలಾದ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తీవ్రమైన వేడి తరంగాల హెచ్చరిక జారీ చేయబడింది. 143 మండలాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. వేడిగాలి దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

    • SN Pasha
    • Updated on: Mar 05, 2025
    • 10:16 PM