తెలుగు వార్తలు » వీడియోలు-Telugu News Video » పొలిటికల్ వీడియోలు
PM Modi: కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుతం తరుణంలో పేదలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో లాక్డౌన్ సమయంలో పేదలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు వారికి....
భారత 48వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణలో షర్మిల సక్సెస్ అవుతారా? ఒక జయలలిత మమతా బెనర్జీ లా షర్మిల మిలిగిపోతారా ?రాజన్న రాజ్యం ఎలా ఉండబోతుంది..
శ్రీమహాలక్ష్మి అయోనిజగా సీతగా జనకుడి ఇంట పెరిగి.. రాముడిని పరిణయమాడింది. భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక అయ్యింది. ఇక అన్నకి సేవ చేస్తూ.. 14 ఏళ్ళు వనవాసం లో ఉన్న లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీకగా నిలిచాడు.
కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి అయన వివరించారు....
Telangana Night Curfew: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి....
YS Sharmila: కొలువుల కోట్లాట కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు చేసిన దీక్ష ముగిసింది. అమరవీరుల కుటుంబం చేతుల మీదుగా నిమ్మరసం తాగి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ లో దీక్ష విరమించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు.
Nagarjunasagar ByPolls:నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది.
Tirupati Bypolls: తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కరోనా పరీక్షలలో పవన్ కళ్యాణ్కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జనసేన టీం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు.
