తోటి ప్రయాణికులతో ముచ్చట్లు.. సామాన్య ప్రయాణికుడిలా రైలెక్కిన మంత్రి జూపల్లి కృష్ణారావు!
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్నగర్కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్నగర్కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వందే భారత్ రైలులో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర మంత్రి తమతో కలిసి ప్రయాణించడమే కాకుండా, సాధారణ ప్రయాణికుడిలా కలిసిపోవడంతో రైట్ క్లిక్లో తోటి ప్యాసింజర్లు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి సరళతకు సంబంధించిన ఈ ప్రయాణ విశేషాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

