Humidity 67%
Wind 16.7 KMPH

Sunrise
05:35 am

Sunset
06:15 pm

Moonrise
02:06 am

Moonset
01:52 pm
Next 6 days | Min | Max |
---|---|---|
24 Apr (Thu) ![]() |
29.0°c | 35.0°c |
25 Apr (Fri) ![]() |
29.0°c | 36.0°c |
26 Apr (Sat) ![]() |
29.0°c | 36.0°c |
27 Apr (Sun) ![]() |
30.0°c | 36.0°c |
28 Apr (Mon) ![]() |
30.0°c | 36.0°c |
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోవు మూడు రోజులు ఎండలతోపాటు.. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
- Shaik Madar Saheb
- Updated on: Apr 22, 2025
- 4:33 PM
మరో రెండ్రోజులు బీకేర్ ఫుల్ అంటున్న వాతవరణ శాఖ
ఏంటీ వాతావరణం...? ఓవైపు ఎండ...! మరోవైపు వర్షం...! పగలు సెగలు... రాత్రి వాన గుబులు. మధ్యమధ్యలో విరుచుకుపడుతున్న ఈదురుగాలులు... అప్పుడప్పుడు వణుకుపుట్టిస్తున్న వడగళ్లు. అసలీ భిన్న వాతావరణానికి కారణాలేంటి...? ఎండ నుంచి ఉపశమనం పొందేలోపే... వానొచ్చి వణికించడం ఏంటి...? ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఇంతేనా...? వాతావరణశాఖ ఏం చెబుతోంది...? మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది...?
- Ram Naramaneni
- Updated on: Apr 20, 2025
- 10:02 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 20, 2025
- 9:23 AM
తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..!
మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో... రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2025
- 7:37 AM
వచ్చే మూడు రోజులు వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో శుక్రవారం అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 18, 2025
- 1:41 PM
అబ్బ ఎంత చల్లని కబురో.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 18, 2025
- 6:50 AM
ఏపీలోని ఈ జిల్లాల వాళ్లు బయటికి రాకుంటే బెటర్!
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన వడగాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో వడగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- SN Pasha
- Updated on: Apr 17, 2025
- 5:24 PM
రేపు, ఎల్లుండి ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షం!
వాయువ్య రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది. కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరగవచ్చు. రాయలసీమలో 2-3 డిగ్రీల పెరుగుదల అంచనా.
- SN Pasha
- Updated on: Apr 17, 2025
- 5:10 PM
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం.. అలర్ట్ జారీ చేసింది. ఒక ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 14, 2025
- 1:44 PM
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి తెలంగాణలోని మధ్య ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 14, 2025
- 8:08 AM