MP Rao

MP Rao

Chief Reporter - TV9 Telugu

pullarao.mandapaka@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 16 ఏళ్ల అనుభవం ఉంది.2008 లో ఐన్యూస్ హైదరాబాద్ లో ట్రైనీ రిపోర్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించాను.స్టేట్ బ్యూర రిపోర్ట‌ర్ గా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హైద‌రాబాద్ లో జ‌న‌ర‌ల్ బీట్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసాను.2011 నుంచి టీవీ 5లో సీనియ‌ర్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసాను.2018 లో విజ‌య‌వాడలో AP24x7 లో అమ‌రావ‌తి బ్యూరో చీఫ్ గా ప‌నిచేసాను.2021 నుంచి అమ‌రావ‌తిలో టీవీ9 చీఫ్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాను.

Read More
Follow On:
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా

ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా

ఏపీలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లరులు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పోలింగ్ తేది దగ్గర పడుతూ ఉండటంతో అన్ని జిల్లాల్లో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్‎లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • MP Rao
  • Updated on: May 5, 2024
  • 6:02 pm
ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్రక్రియ.. మే 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ప్రక్రియ‌..

ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్రక్రియ.. మే 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ప్రక్రియ‌..

ఆంధ్రప్రదేశ్‎లో ఈనెల 13న జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చ‌కాచ‌కా చేస్తోంది. ఇప్పటికే నామినేష‌న్ల ఘ‌ట్టం ముగియ‌డంతో పాటు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు నిర్వహించేలా అన్ని రకాల చ‌ర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గాలు, బూత్‎ల వారీగా స‌మ‌స్యాత్మక ప్రాంతాల‌ను కూడా గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 13న జ‌రిగే పోలింగ్‎లో ఓట‌ర్ నాడి ఏంట‌నే దానిపై స‌ర్వత్రా ఉత్కంఠ మొద‌లైంది.

  • MP Rao
  • Updated on: May 4, 2024
  • 8:13 pm
Andhra Pradesh: అర్హత ఉన్నప్పటికీ హోం ఓటింగ్ వేసేందుకు ముందుకు రాని ఓట‌ర్లు.. కారణం అదేనా..!

Andhra Pradesh: అర్హత ఉన్నప్పటికీ హోం ఓటింగ్ వేసేందుకు ముందుకు రాని ఓట‌ర్లు.. కారణం అదేనా..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రకారం ఈసీ అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు...ఇప్పటికే తుది ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయ‌డంతో పాటు నామినేష‌న్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

  • MP Rao
  • Updated on: May 3, 2024
  • 1:55 pm
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. ఎల్లుండి అభ్య‌ర్ధుల‌కు బీ – ఫారం లు అంద‌జేత‌

టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. ఎల్లుండి అభ్య‌ర్ధుల‌కు బీ – ఫారం లు అంద‌జేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‎లో ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. నిన్నటి నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే మొద‌టి రోజు అసెంబ్లీకి 236 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. లోక్ స‌భకు 46 నామినేష‌న్లు దాఖ‌ల‌యిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు రాబోయే మూడు నాలుగు రోజుల్లో నామినేష‌న్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • MP Rao
  • Updated on: Apr 19, 2024
  • 2:50 pm
AP News: నామినేషన్ల ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు.. ఓటర్ కార్డుల పంపిణీకి చివరి తేదీ ఇదే..

AP News: నామినేషన్ల ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు.. ఓటర్ కార్డుల పంపిణీకి చివరి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. గురువారం నోటిఫికేషన్ జారీ‎తో అసలైన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. అన్ని జిల్లాల అధికారులు క్రమం తప్పకుండా నివేదికలు పంపించాలని ఆదేశించారు. అక్రమ రవాణా నియంత్రణలో ఇప్పటికి కొన్ని జిల్లాలు వెనుకబడి ఉండటంపై సీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • MP Rao
  • Updated on: Apr 17, 2024
  • 6:46 am
ఏపీలో కూటమి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. ఎన్డీఏ నేతల భేటీలో కీలక అంశాలపై చర్చ..

ఏపీలో కూటమి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. ఎన్డీఏ నేతల భేటీలో కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో మొదలైన అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు సహకరించేది లేదని మిత్రపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

  • MP Rao
  • Updated on: Apr 13, 2024
  • 8:30 am
AP News: ఏపీలో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు.. ఇదొక్కటే మరో ఎత్తు.. స్పెషల్ ఏంటంటే..?

AP News: ఏపీలో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు.. ఇదొక్కటే మరో ఎత్తు.. స్పెషల్ ఏంటంటే..?

ఆ నియోజ‌క‌వ‌ర్గం అంటే రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా చూస్తుంటారు. అక్క‌డ ఈసారి ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నేది కూడా ఉత్కంఠగా మారింది. ప్ర‌తి ఎల‌క్ష‌న్‎కు ఓ కొత్త అభ్య‌ర్ధి వ‌స్తుంటారు పోతుంటారు.. కానీ నాని లోకల్.. మ‌ళ్లీ విజ‌యం నాదే అంటున్నారా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఐదేళ్ల‌లో ఎంతో అభివృద్ది చేశాన‌ని మరోసారి అవ‌కాశం ఇస్తే పెండింగ్ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రిస్తాన‌ని చెబుతున్నారు.

  • MP Rao
  • Updated on: Apr 12, 2024
  • 1:57 pm
AP News: వీళ్లు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అంతే.. ఈసీ కీలక ఆదేశాలు..

AP News: వీళ్లు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అంతే.. ఈసీ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు సమన్వయం, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై త్వరగా స్పందించాలని సూచించారు.

  • MP Rao
  • Updated on: Apr 7, 2024
  • 6:00 am
ఏపీలో ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు.. ఈసీకి భారీగా ఫిర్యాదులు

ఏపీలో ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు.. ఈసీకి భారీగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‎లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

  • MP Rao
  • Updated on: Apr 5, 2024
  • 5:35 pm
AP Elections 2024: ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమావేశం.. ఏపీలో ఏర్పాట్లపై సీఎస్ వివరణ..

AP Elections 2024: ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమావేశం.. ఏపీలో ఏర్పాట్లపై సీఎస్ వివరణ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‎లో త్వ‌ర‌లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక దృష్టి సారించింది.ఇప్ప‌టికే రాష్ట్రానికి ప‌లువురు ప్ర‌త్యేక ప‌రిశీల‌కుల‌ను పంపించిన సీఈసీ.. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగేలా చూడాల‌ని సూచించింది.

  • MP Rao
  • Updated on: Apr 4, 2024
  • 3:30 pm
Andhra pradesh: ఎన్నిక‌ల వేళ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన సీఈసీ.. కారణమేంటంటే..

Andhra pradesh: ఎన్నిక‌ల వేళ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన సీఈసీ.. కారణమేంటంటే..

గుంటూరు రేంజ్ ఐజీ పాల‌రాజు తో పాటు ప్రకాశం,ప‌ల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ పంపింది..ఈ లేఖ‌ను సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి..

  • MP Rao
  • Updated on: Apr 2, 2024
  • 6:52 pm
AP: పెన్షన్ల పంపిణీపై కొత్త విధి విధానాలు.. రేపటి నుంచే పంపిణీ, కానీ..

AP: పెన్షన్ల పంపిణీపై కొత్త విధి విధానాలు.. రేపటి నుంచే పంపిణీ, కానీ..

సిఈసీ ఆదేశాల వెనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులే కార‌ణ‌మంటూ అధికార వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే వ‌లంటీర్ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఈసీ ఇచ్చిన స‌ర్కులర్‌లో పేర్కొంది. అస‌లు సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్... ఇత‌ర స‌భ్యులు టీడీపీకి అనుకూలంగా...

  • MP Rao
  • Updated on: Apr 2, 2024
  • 5:41 pm