AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు

Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు

Phani CH
|

Updated on: Feb 27, 2026 | 11:46 PM

Share

ఆయేషా మీరా హత్య కేసులో 18 ఏళ్లు పోరాడినా న్యాయం దక్కలేదని కుటుంబం ఆవేదన చెందుతోంది. సీబీఐ విచారణలో సైతం నిజం వెలుగు చూడలేదని ఆరోపణలున్నాయి. నిందితులు ఎవరో తేల్చకుండానే కేసు మూతపడడంపై ఆయేషా తండ్రి ఇక్బాల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తున్నారు.

ఆయేషా మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినప్పటికీ, 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీబీఐ విచారణ సైతం బాధ్యులను తేల్చలేకపోయిందని ఆరోపణలున్నాయి. “నన్ను చంపింది ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే కేసు మూతపడటంపై ఆయేషా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Follow Us