ఐపీఎల్ 2025
Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..
Indian Cricket Team: 25 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెప్టెంబర్ 26, 2019న కర్ణాటక తరపున లిస్ట్-ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 35 మ్యాచ్లలో 34 ఇన్నింగ్స్ ఆడి 83.64 సగటు, 92.35 స్ట్రైక్ రేట్తో 2,342 పరుగులు సాధించాడు.
ఏరికోరి రూ. 7 కోట్లతో కొన్నారు.. కట్చేస్తే.. IPL 2026కి ముందే RCBకి తలనొప్పిలా మారిన టీమిండియా ఆల్ రౌండర్
వీడెవడండీ బాబు.. సిక్సర్ల కంటే సెంచరీలే ఎక్కువ బాదేశాడు.. 2025లో శతకాల మోతలో నంబర్ 1 ఎవరంటే?
IPL 2026: జైస్వాల్కు దిమ్మతిరిగే షాక్.. రాజస్థాన్ కెప్టెన్సీ రేసులో దూసుకొచ్చిన టీ20 ప్రపంచకప్ విజేత
IPL 2026 Auction: 10 ఓవర్లలో 120+ పరుగులు.. అత్యంత చెత్త రికార్డ్ సృష్టించిన రూ. 40 లక్షల చెన్నై బౌలర్
కివీస్తో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. 3 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న మిడిలార్డర్ తోపు
వామ్మో.. గంటలో 45 సిక్సర్లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన కావ్యపాప బ్రహ్మస్త్రం..!
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే ‘స్పీడ్ గన్’గా గుర్తింపు.. కట్చేస్తే.. ఇప్పుడేమో..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్కు ఘోర అవమానం.. కట్చేస్తే.. 32 బంతుల్లో ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్.!
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.