ఐపీఎల్ 2025
IPL Auction 2026 : ఐపీఎల్ వేలంలో తెలుగు కుర్రాళ్ల సత్తా..తెనాలి పేసర్ను తీసుకున్న గుజరాత్, కరీంనగర్ హిట్టర్పై రాజస్థాన్ కన్ను
IPL Auction 2026 : భారత క్రికెట్ జట్టులో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో కీలక యువ ఆటగాళ్లుగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ వంటివారు కూడా ఐపీఎల్ ద్వారానే తమ సత్తా చాటి, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు.
IPL vs PSL : ఐపీఎల్ దెబ్బకు పీఎస్ఎల్ ఖాళీ..రూ.28 కోట్ల నష్టంతో పాకిస్తాన్ లీగ్కు పెద్ద ఎదురుదెబ్బ
IPL Auction 2026 : అతడి పై మొదటి నుంచీ మా కన్ను ఉంది..గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
Kartik Sharma : ధోనీతో ఆడాలనేదే నా కల..ఆ డబ్బు విన్న తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కార్తీక్
కావ్యపాప కాసుల వర్షం.. కట్చేస్తే.. 38 బంతుల్లో కాటేరమ్మ నయా కొడుకు బీభత్సం.. మాటల్లేవంతే
IPL 2026 వేలం తర్వాత ప్లేఆఫ్స్ రేస్ ఫిక్స్.. ఆ 4 జట్లలో టైటిల్ ఫేవరెట్ ఎవరంటే?
2సార్లు హ్యాండిచ్చారని కోపంతో ఊగిపోయాడు.. 3వసారి ఊహించని ట్విస్ట్.. కట్చేస్తే.. యూటర్న్తో సెన్సేషన్
LSG Squad: ఆడేదే 4 మ్యాచ్లు.. ఒక్కోదానికి రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్..
Mangesh Yadav: ఆర్సీబీ నయా బ్రహ్మాస్త్రం.. అనామకుడికి కోట్లు ఇచ్చి కొన్నారు..! అంత స్పెషలేంటంటే?
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
11 Images
6 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.