ఐపీఎల్ 2025
వరుసగా 5 సెంచరీలతో రికార్డులకే దడ దడ.. కట్చేస్తే.. 2 మ్యాచ్లకే జట్టు నుంచి తప్పించిన చెన్నై..
Dhruv Shorey 5 Consecutive Centuries: విదర్భ బ్యాట్స్మన్ ధృవ్ షోరే మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, మరో సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో, హైదరాబాద్పై షోరే సెంచరీ సాధించి, తన జట్టును 89 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
Rinku Singh: 11 ఫోర్లు, 4 సిక్స్లతో టీమిండియా మోడ్రన్ డే ఫినిషర్ బీభత్సం.. మెరుపు సెంచరీతో దూల తీర్చాడుగా..
IPL 2026: రూ. 7 కోట్ల ప్లేయర్ బెంచ్కే ఫిక్స్..: ఆర్సీబీపై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
Ishan Kishan: సెంచరీతో దూకుడు.. మ్యాచ్ ఆడొద్దంటూ బీసీసీఐ షాక్.. కట్చేస్తే.. జట్టును వీడి ఇంటికి..?
RCB: ఐపీఎల్ 2026కు ముందే ఆర్సీబీకి ఎదురుదెబ్బ.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్.. ఎందుకంటే?
Ishan Kishan: కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం.. 33 బంతుల్లో సెంచరీ.. కట్చేస్తే.. రూ. 5కోట్ల జాక్పాట్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్కు తిరుగులేదంతే: టీమిండియా మాజీ ప్లేయర్
IPL 2026 : ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్.. సౌతాఫ్రికాకు భారత బౌలర్లను పంపిస్తున్న LSG!
Delhi Capitals: అక్షర్ పటేల్కు బిగ్ షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా రోహిత్, కోహ్లీ దోస్త్..?
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.