ఐపీఎల్ 2025
IPL 2026: ముస్తాఫిజుర్ ఐపీఎల్ రీ-ఎంట్రీ.. బీసీసీఐ యూ-టర్న్? క్లారిటీ ఇచ్చిన బంగ్లాదేశ్ బోర్డు ప్రెసిడెంట్.!
IPL 2026: ఒకవైపు రాజకీయ కారణాలు, మరోవైపు ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఉదంతం.. వెరసి భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ స్నేహం ఇప్పుడు క్లిష్ట దశలో ఉంది. బీసీసీఐ దీనిపై అధికారికంగా స్పందిస్తేనే ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉంది. తాజాగా వస్తోన్న వార్తలపై బీసీబీ క్లారిటీ ఇచ్చింది. అదేంటో తెలుసుకుందాం..
PSL 2026: హైదరాబాద్ టీమ్ ఇక పాకిస్థాన్లోనూ.. ఆ ఇద్దరు ఐపీఎల్ స్టార్ల జీతంతోనే కొనేసిన ‘యూఎస్ కావ్యపాప’!
Team India: టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం.. ఎప్పుడంటే?
ఐపీఎల్ వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం.. రికార్డు సెంచరీతో దిమ్మతిరిగే షాక్
టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..
డోప్ టెస్టులో పట్టుబడ్డ ఆర్సీబీ ప్లేయర్.. మరో అథ్లెట్పై 8 ఏళ్ల బ్యాన్! భారత క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు
ఐపీఎల్ 2026 వేలంలో ఏడుగురు బంగ్లాదేశ్ ప్లేయర్లు.. ఆ ఒక్కడి చుట్టూనే వివాదం.. అసలు మ్యాటర్ ఇదే.?
KKR : షారుఖ్ టీం వెనుక ఇంత పెద్ద సామ్రాజ్యం ఉందా? కేకేఆర్ యజమానుల ఆస్తి చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
IPL 2026 : టీవీలు కట్టేయండి.. ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.