ఐపీఎల్ 2025
‘ఫ్యూచర్ హార్దిక్ పాండ్య’.. ఆర్సీబీ కెప్టెన్నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో రప్ఫాంచించాడుగా
Ranji Trophy: మహారాష్ట్ర ఆల్ రౌండర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2025-26 రంజీ ట్రోఫీ లీగ్ దశలో మధ్యప్రదేశ్ను వెనుకంజలో ఉంచాడు. ఇండోర్లో జరిగిన మ్యాచ్లో, హంగర్గేకర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రజత్ పాటిదార్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ జట్టును మొదటి ఇన్నింగ్స్లో కేవలం 187 పరుగులకే అవుట్ చేశాడు.
IPL 2026 ప్రారంభానికి ముందే చెన్నైకి షాకింగ్ న్యూస్.. రూ. 14.20 కోట్ల యంగ్ సెన్సేషన్ ఔట్..?
Video: కావ్యపాప ‘త్రీ ఫింగర్’ సెలబ్రేషన్స్ అదుర్స్.. ఆ సిగ్నల్ వెనుక అసలు మ్యాటర్ ఇంతుందా..?
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2026లో ధోని కొత్త పాత్ర.. అదేంటంటే?
MS Dhoni: ఆ టీం ట్రోఫీ గెలవాలని అస్సలు కోరుకోను..: ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..
IPL 2026: ఆర్సీబీ ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవంపై సస్పెన్స్.. కారణం ఏంటో తెలుసా?
IPL 2026: ఆర్సీబీకి షాక్ తగలనుందా.. జనవరి 27 వరకే గడువు పెట్టిన బీసీసీఐ..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. గూగుల్తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?
IPL 2026: దేశం తరపున హీరోలు.. బరిలోకి దిగితే ప్రత్యర్థుల పాలిట విలన్లు.. కట్చేస్తే.. ఛీ కొట్టి గెంటేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
6 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.