ఐపీఎల్ 2025
IPL Mock Auction : ధోనీ టీమ్ ప్లాన్ రెడీ.. మాక్ ఆక్షన్లో ఆ ముగ్గురు డేంజరస్ బౌలర్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసిన CSK
IPL Mock Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ఆక్షన్ రేపు, డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరగనుంది. ఈ వేలం కోసం 350 మందికి పైగా ఆటగాళ్ల తుది జాబితా సిద్ధమైంది.
IPL Auction 2026 : వామ్మో, ఫాస్ట్ బౌలర్లకు ఇంత డిమాండా..ఐపీఎల్ వేలంలో ఈ ఐదుగురి పై కోట్ల వర్షం ఖాయం
IPL 2026 Auction : ఆక్షన్ అప్పుడే మొదలైంది.. ఆ స్టార్ ప్లేయర్కు ఏకంగా రూ.30.5 కోట్లు, సర్ఫరాజ్ ఖాన్కు రూ.7 కోట్లు
టెస్టుల్లో పక్కన పెట్టారని, టీ20ల్లో రెచ్చిపోయాడు.. కట్చేస్తే.. 18 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన బ్యాడ్ లక్కోడు
IPL 2026 Auction: పంత్, అయ్యర్ రికార్డులు గల్లంతు.. ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్ ఇతడే..?
SRH: అబ్బ సాయిరామ్.! పెద్ద ప్లానింగే.. కావ్య పాప లిస్టులో ఈ ప్లేయర్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
IPL 2026: కొనేస్తారు.. అందరినీ కొనేస్తారు.. రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు.!
టెస్ట్ బ్యాటర్గా స్టాంప్ వేసి వెళ్లగొట్టారు.. కట్చేస్తే.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో టీ20ల్లో విశ్వరూపం
IPL 2026 : ఐపీఎల్ వేలానికి ముందు డేంజరస్ బౌలర్కు షాక్..తన బౌలింగ్ పై నిషేధం పడే అవకాశం
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
5 Images
5 Images
6 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.