ఐపీఎల్ 2025
తల్లి గర్భంలోనే ప్రాణాంతక వ్యాధి.. 12 ఏళ్లకు మించి బతకడన్నారు.. కట్ చేస్తే.. వేలంలో రూ. 25 కోట్లతో
Cameron Green Life Journey: "శారీరక వైకల్యం లేదా అనారోగ్యం మీ కలలకు అడ్డంకి కాకూడదు" అని కామెరూన్ గ్రీన్ నిరూపించాడు. 12 ఏళ్లకే ప్రాణాలు పోతాయన్న చోట.. నేడు ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎదగడం అతని గొప్పతనానికి నిదర్శనం.
IPL 2026: ఒక్కో సీజన్కు రూ. 170 కోట్లు.. కేకేఆర్తో బాద్షా సంపాదన చూస్తే మైండ్ బ్లాక్..!
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఎందుకంత స్పెషల్ ట్రీట్? సెలెక్టర్లను ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్..!
రూ. 28 కోట్ల ఐపీఎల్ సంపాదన.. రూ. 10.5 కోట్ల సొంత ఇల్లు.. బాంద్రాలో పృథ్వీ షా డ్రీమ్ హౌస్ చూస్తే షాకే..?
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026: ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
IPL Auction 2026 : ఐపీఎల్ వేలంలో తెలుగు కుర్రాళ్ల సత్తా..తెనాలి పేసర్ను తీసుకున్న గుజరాత్, కరీంనగర్ హిట్టర్పై రాజస్థాన్ కన్ను
IPL vs PSL : ఐపీఎల్ దెబ్బకు పీఎస్ఎల్ ఖాళీ..రూ.28 కోట్ల నష్టంతో పాకిస్తాన్ లీగ్కు పెద్ద ఎదురుదెబ్బ
IPL Auction 2026 : అతడి పై మొదటి నుంచీ మా కన్ను ఉంది..గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక
11 Images
6 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.