నేను సబ్ ఎడిటర్గా టీవీ9 తెలుగులో 2019 నవంబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సైట్కు సంబంధించిన గ్యాలరీలు, వెబ్ స్టోరీస్లు చూసుకుంటున్నాను. అంతేకాకుండా ఆర్టికల్స్కు సంబంధించిన ఫోటోలను సైతం క్వాలిటీలో ఉండేలా మారుస్తున్నాను.
మెడ చుట్టూ నల్లగా మారిందా? ఇదిగో పరిష్కారం
కొంతమందిలో మెడ చుట్టూ నల్లగా మారి అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య ఉన్నవారికి కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మెడ చుట్టూ ఉన్న నలుపు త్వరలోనే తగ్గిపోతుందని అంటున్నారు. రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్ తో కొద్దిగా పెరుగు కలిపి మెడకు రాసి మసాజ్ చేసి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:47 pm
రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
వేసవి వచ్చిందంటే 24 అవర్స్ ఏసీలు ఆన్లోనే ఉంటాయి. ఎండ తట్టుకోలేక రోజంతా ఏసీలోనే కూర్చుంటారు చాలామంది. ఇలాంటి వారు పెద్ద ఆపదలో ఉన్నట్లే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. నిరంతరం ఏసీలో కూర్చోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:45 pm
ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు
ఒంటరితనంతో బాధపడేవారు ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలను పంచుకునేందుకు ఏఐతో చాటింగ్కు అడిక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ భర్తను కోల్పోయిన ఓ ఒంటరి అమెరికన్ మహిళ ఏకంగా ఏఐ చాట్బాట్తో ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా ఆ ఏఐ చాట్బాట్ను తన భర్తగా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:43 pm
బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో నిత్యం ఏదో ఓచోట బస్సుల్లో మహిళల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల కోసం మహిళలు బస్సుల్లో కొట్టుకునే ఘటనలు రోజు ఎక్కడో ఓ చోట కనిపిస్తునే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:32 pm
బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేసిందో భార్య. అందుకోసం మరో వ్యక్తి సహకారం కూడా తీసుకున్నారు. మెదక్ మండల పరిధిలోని శివనపూర్ కు చెందిన మైలి శ్రీను అనే వ్యక్తి వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:26 pm
వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ
కొందరు గుడికి భక్తి తో వెళ్తారు. మరికొందరు భయంతో వెళతారు. కానీ ఎవరైనా సరే.. విశ్వాసంతోనే దేవుడిని దర్శించుకుని తమ కష్టాలను తీర్చమని దేవుళ్లను వేడుకుంటారు. కోరిన కోర్కెలు తీరితే అదే క్షేత్రాన్ని మరోసారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాని వాడలంటోడు కాదు. కోరుకున్న ఆలయానికి వెళ్లి ఏం కొట్టాయాలా అని ఆలోచిస్తాడు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 2:18 pm
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..?
యాళకులు ప్రతి ఒంటింట్లోనూ ఉండే మసాలా దినుసు. ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉండి వంటకాకులకు మంచి సువాసనను అందిస్తాయని మన అందరికీ తెలుసు. కానీ ఇందులో పెద్ద యాలకులు కూడా ఉంటాయని చాలామందికి తెలియదు. ఇవి కాస్త నలుపు రంగులో ఉంటాయి. ఈ నల్ల యాలకులు తీసుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- Phani CH
- Updated on: May 19, 2025
- 1:52 pm
పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
పారిజాతం ఆకులు, పూలను ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు మందుగా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
- Phani CH
- Updated on: May 19, 2025
- 1:47 pm
నెలరోజులు నానబెట్టిన పల్లీలు తినండి..ఫలితం మీరే చూడండి!
నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. నానబెట్టిన వేరుశెనగలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
- Phani CH
- Updated on: May 19, 2025
- 1:38 pm
వాళ్లు పూల్ మఖానా తింటే మేలు కంటే కీడే ఎక్కువ!
ఈ మధ్యకాలంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తామర గింజలను తింటున్నారు. అదేనండి పూల మకాన. అసలు పూల మకాన మనకి మంచిదా కాదా? మధుమేహం ఉన్నవాళ్ళు తినచ్చా లేదా? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ కాలంలో అందరి కోరిక ఒక్కటే ఆరోగ్యంగా ఉండాలనేదే వారి ఆకాంక్ష.
- Phani CH
- Updated on: May 19, 2025
- 1:36 pm
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
మామిడిపండ్లంటే ఇష్టపడనివారుండరు. వేసవి వస్తుందంటే తియ్యతియ్యని మామిడిపండ్లే గుర్తుకొస్తాయి. చెట్టుకి పూత వచ్చినప్పటినుంచి మామిడిచెట్లపైనే ఉంటుంది దృష్టి. వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్లిన విద్యార్ధులు మామిడితోటల్లో ఆడుకుంటూ పచ్చి మామిడికాయలు కోసుకుని ఉప్పు, కారం వేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తారు. వివరాలు
- Phani CH
- Updated on: May 19, 2025
- 8:50 am
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
మండే వేసవి లో.... తాటి ముంజలు కూల్ చేస్తున్నాయి. సహజసిద్ధంగా లభించే.. ఈ తాటి ముంజలను తినడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతారు.. కేవలం.. 40 రోజుల్లో మాత్రమే ఇవి లభిస్తున్నాయి.. తాటి చెట్లు ఉన్న ప్రాంతంలోనే.. ముంజలు అమ్ముతారు.. ఇప్పుడు.. చాలా మంది తాటి ముంజలు కొనుగోలు చేస్తున్నారు.. ఈ ముంజలు తింటే.. ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్మకం.
- Phani CH
- Updated on: May 19, 2025
- 3:03 pm