సత్తెనపల్లి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తెనపల్లి నియోజకవర్గం ఒకటి.. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం.. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 230,775 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1951లో నియోజకవర్గం స్థాపించారు. ఈ నియోజకవర్గంలో సత్తెనపల్లి. రాజుపాలెం, సత్తెనపల్లి, నకరికల్లు, ముప్పాళ్ల మండలాలు ఉన్నాయి.
అంబటి రాంబాబు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంబటి రాంబాబు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అంబటి రాంబాబు పోటీచేయనుండగా.. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉండనున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు సీపీఐ, మూడుసార్లు టీడీపీ, మూడు సార్లు స్వతంత్రులు, ఒక్కసారి వైసీపీ గెలుపొందింది.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |