AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. 2026 మార్చి 23న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి, 30 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షల పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది.

Road Accident: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి!

Road Accident: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నాటక సరిహద్దు ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు చీకలబైలుకు చెందిన కుశాల్‌రెడ్డి, భువనేశ్వర్‌గా గుర్తించారు.

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించింది. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉన్నత విద్య, గ్రూప్-1, గ్రూప్-2, హోం, పాఠశాల విద్య వంటి పలు శాఖల్లో ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు.

Nara Lokesh: బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్

Nara Lokesh: బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్

మంత్రి నారా లోకేష్, బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన ఈ వాగ్వాదం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతిస్పందనలు ప్రజలకు వివిధ దృక్పథాలను అందిస్తాయి. మంత్రి నారా లోకేష్, బోత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం

నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డు వివాదం, వైసీపీ గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డు నెయ్యి టెండర్లు, జంతువుల కొవ్వు ఆరోపణలు, సిమెంట్ కొనుగోళ్లతో సహా పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. దీనికి వైసీపీ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది, ఇరుపక్షాల వాదనలు వినిపించాయి.

CM Chandrababu: హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్

CM Chandrababu: హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్

తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ పై నిందలను ఖండించి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి టెండర్లు, నాణ్యతలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ప్రస్తావించారు. వైసీపీ ఈ ఆరోపణలను ఖండించింది, ఇది పాత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.

Vitamin D ట్యాబ్లెట్ తీసుకునేందుకు బెస్ట్ టైమ్ ఏంటో తెలుసా..?

Vitamin D ట్యాబ్లెట్ తీసుకునేందుకు బెస్ట్ టైమ్ ఏంటో తెలుసా..?

విటమిన్ డి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి, మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. విస్తృతమైన లోపం కారణంగా చాలామంది మాత్రల రూపంలో దీనిని తీసుకుంటున్నారు. అయితే, నిపుణుల ప్రకారం, విటమిన్ డిని ఎప్పుడు, ఎలా తీసుకుంటామనేది చాలా ముఖ్యం. తీసుకునే సమయాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు..! అమరావతికి భారీగా నిధులు..! ఇక వాటికి కూడా..?

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు..! అమరావతికి భారీగా నిధులు..! ఇక వాటికి కూడా..?

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అనేక ఆశలు పెట్టుకుంది. ఏపీలో అభివృద్ధి పరుగులు తీయాలంటే కేంద్ర సహకారం అత్యంత కీలకం. రాష్ట్ర విభజన తర్వాత ఇంకా ఆర్థికంగా పూర్తిగా కోలుకోని ఆంధ్రప్రదేశ్‌కు రానున్న కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకం. దీంతో బడ్జెట్ లో ఏపీ ఏమి కోరకుంటుందంటే..

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయ్యింది. అమరావతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన నేలపాడులోని హైకోర్టు భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు రెడీ అయ్యింది. రాజధానిలో జరగబోయే ఈ వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు కొసాగుతున్నాయి.

AP Land Values: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మరోసారి భూములు మార్కెట్ విలువ పెంపు!

AP Land Values: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మరోసారి భూములు మార్కెట్ విలువ పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన విలువలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలను ఏటా సవరించుకునే అవకాశం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి ఈ మార్పులు చేయవచ్చు. నిర్మాణ విలువలైతే ప్రతి ఏడాది పెంచుకునే వెసులుబాటు ఉంది.

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

అధికారిక విధిలో లేకపోయినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కాకినాడ మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోం మంత్రి అనిత సత్కరించారు. స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి, కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. కష్టపడే ప్రతి పోలీసు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సంఘటన స్పష్టం చేసింది. ఇది పోలీస్ వ్యవస్థలో పనిచేసేవారికి గొప్ప ఉత్సాహాన్ని నింపి, వారి సేవల గుర్తింపునకు బలమైన ఉదాహరణగా నిలిచింది.

Andhra Pradesh: దావోస్‌లో ఏపీకి జాక్‌పాట్.. లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు..

Andhra Pradesh: దావోస్‌లో ఏపీకి జాక్‌పాట్.. లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు..

ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్ (RMZ) సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు దావోస్ లో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది.

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..