తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
Strait of Hormuz: హర్మోజ్ జలసంధికి మన తెలుగు నేలకు సంబంధం ఉంది తెలుసా?
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తున్న అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మోజ్ జలసంధి. ఒకప్పుడు ఇదే ప్రాంతం మన తెలుగు నేల చరిత్రను, రాజుల గెలుపు ఓటములను శాసించింది. ఈ సముద్ర మార్గాన్ని మన పూర్వీకులు, కవులు ముద్దుగా హురుమంజి లేదా హొరమంజి అని పిలిచేవారు.
- Eswar Chennupalli
- Updated on: Apr 8, 2026
- 7:14 pm
Andhra: గుడ్ న్యూస్.. అమరావతిలోనే డెవెలప్మెంట్ బోర్డు ఏర్పాటు.. ఇక వారికి డబ్బులే డబ్బులు..
NFDB in Amaravati: ఏపీలో ఆక్వా రంగ పురోగతికి మరో కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన ఆక్వా హబ్గా నిలబెట్టే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనుంది.
- Eswar Chennupalli
- Updated on: Apr 7, 2026
- 8:55 pm
ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్లో నేడు రెండున్నర లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో లక్ష టిడ్కో, లక్షన్నర ఇతర ఇళ్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి అడుగుపెట్టడం ఒక ముఖ్యమైన మైలురాయి.
- Eswar Chennupalli
- Updated on: Mar 30, 2026
- 11:26 pm
CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన TIDCO గృహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజ-సమయ పాలన, సాంకేతికత వినియోగం, అధికారుల జవాబుదారీతనంపై మాట్లాడారు. పని చేయని అధికారులను సరిదిద్దడం తన బాధ్యత అని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 30, 2026
- 11:14 pm
CM Chandrababu: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం
సుళ్లూరుపేటలోని టీడ్కో గృహాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత, ఉద్యోగాలు, దివ్యాంగుల ఉచిత ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పలు సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 30, 2026
- 11:12 pm
CM Chandrababu: అమరావతిని ఇక ఎవరూ ఇంచ్ కూడా కదల్చలేరు
కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. అయితే, ఈ తీర్మానంపై బొత్సా సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేస్తూ, గతంలో అమరావతి నిర్మాణంపై జరిగిన ఖర్చు, దాని ప్రగతిని ప్రశ్నించారు. ఈ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
- Eswar Chennupalli
- Updated on: Mar 30, 2026
- 6:57 pm
Andhra Pradesh: ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్లో నిమిషాల్లోనే ఆ కార్డులు జారీ..
వయోవృద్ధుల చెంతకే ప్రభుత్వ సేవలు.. ఏపీలో వృద్ధుల భద్రత, ఆరోగ్యం, గౌరవం కోసం కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టింది. ఇకపై కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్తో సీనియర్ సిటిజన్ కార్డులు పొందేలా మన మిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో రాయితీల నుంచి వృద్ధాశ్రమాల్లో వ్యాయామ పరికరాల వరకు.. వృద్ధులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి తెలుసుకుందాం..
- Eswar Chennupalli
- Updated on: Mar 25, 2026
- 9:43 pm
AP School Students Mental Health: బడి పిల్లల మానసిక శక్తిని పెంచేందుకు కూటమి సర్కార్ ఏం చేసిందో తెలుసా?.. ఇదే తొలిసారి!
ఇటీవల కాలంలో స్కూల్ విద్యార్ధులు వయసుకు మించిన మానసిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. చిన్న కారణాలకే ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. అంతేనా పెద్దలకు ఎదురు తిరగడం, నేరాలకు పాల్పడటం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వంటి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. వీటి నివారణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది..
- Eswar Chennupalli
- Updated on: Mar 24, 2026
- 7:54 am
CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఆంధ్రప్రదేశ్లో భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పుతోంది. 2026 మార్చి 23న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి, 30 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షల పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది.
- Eswar Chennupalli
- Updated on: Mar 22, 2026
- 10:20 pm
Road Accident: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి!
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నాటక సరిహద్దు ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు చీకలబైలుకు చెందిన కుశాల్రెడ్డి, భువనేశ్వర్గా గుర్తించారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 21, 2026
- 10:43 am
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించింది. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉన్నత విద్య, గ్రూప్-1, గ్రూప్-2, హోం, పాఠశాల విద్య వంటి పలు శాఖల్లో ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 20, 2026
- 8:33 pm
Nara Lokesh: బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్
మంత్రి నారా లోకేష్, బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన ఈ వాగ్వాదం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతిస్పందనలు ప్రజలకు వివిధ దృక్పథాలను అందిస్తాయి. మంత్రి నారా లోకేష్, బోత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
- Eswar Chennupalli
- Updated on: Feb 25, 2026
- 8:55 pm