తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
AP Cabinet: ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో అత్యవసర ప్రాతిపధికన రూ.6373.23 లక్షల వ్యయంతో నామినేషన్ పద్దతిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు చేసిన..
- Eswar Chennupalli
- Updated on: Mar 17, 2025
- 9:47 pm
నన్ను ఓడించేంత సీన్ లేదు.. 2004, 2019లో ఓటమికి కారణాలు ఇవే: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం, గత ఓటములు, భవిష్యత్తు దృష్టిని వివరించారు. 2004, 2019 ఎన్నికల్లో ఓటమికి తన పనితీరును కారణంగా చెప్పుకొచ్చారు. తెలుగువారి ప్రతిభ, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన నమ్మకం వ్యక్తం చేస్తూ, 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 17, 2025
- 4:28 pm
మళ్లీ మళ్లీ చెప్పను..! అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ స్వీట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల మొబైల్ ఫోన్ వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాల సమయంలో వ్యక్తిగత సంభాషణలు జరుపుకోవడం సరికాదని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. సభ్యులు సభ నియమాలను పాటించి, స్వీయ క్రమశిక్షణను పాటించాలని కోరారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 17, 2025
- 4:00 pm
రాజధాని అమరావతికి 300 బస్సులు ఏర్పాటు చేసిన టీటీడీ! ఎందుకంటే..?
వెంకటపాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి 27,000 మంది భక్తులు హాజరు కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృత ఏర్పాట్లను వెల్లడించారు. 300 బస్సులను ఏర్పాటు చేశారు. పూల అలంకరణ, భక్తి సంగీత కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణీతో కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
- Eswar Chennupalli
- Updated on: Mar 14, 2025
- 9:54 pm
Amaravati: వచ్చే నెల 15న ఏపీకి ప్రధాని మోదీ.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం
ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
- Eswar Chennupalli
- Updated on: Mar 14, 2025
- 8:07 am
AP News: గుడ్న్యూస్లే గుడ్న్యూస్లు.. ఇది కదా ఏపీ విద్యార్ధులకు కావాల్సింది
ఏపీ విద్యార్ధులకు వరుసగా గుడ్ న్యూస్ల మీద గుడ్న్యూస్లు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నో బ్యాగ్ డేతో పాటు స్కూల్ యూనిఫాంలో మార్పు.. అలాగే పుస్తకాల బరువు తగ్గించడం లాంటి చర్యలు చేపడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో చూసేయండి.
- Eswar Chennupalli
- Updated on: Mar 11, 2025
- 8:43 pm
Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..? మొత్తం ఆస్తుల వివరాలివే..
మెగా బ్రదర్స్ అన్నా, తమ్ముళ్ల మధ్య మధ్యమవాది అయిన కొణిదెల నాగబాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. మెగా బ్రదర్గా సినీ, టీవీ రంగాల్లో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన తన ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించారు.
- Eswar Chennupalli
- Updated on: Mar 9, 2025
- 8:53 am
Andhra Pradesh: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో మరో రెండు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..
ఆంధ్రప్రదేశ్లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి APADC టెండర్లు పిలిచింది.
- Eswar Chennupalli
- Updated on: Mar 9, 2025
- 7:13 am
AP News: సెలైన్ ఇంజెక్షన్తో అసెంబ్లీకి మంత్రి నిమ్మల.. సభలో ఆసక్తికర చర్చ
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Rama Naidu) జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతూనూ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆయన కర్తవ్య నిబద్ధతను సభ్యులు ప్రశంసించారు. నారా లోకేష్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రామానాయుడు గతంలోనూ అలాంటి సేవాభావాన్ని చూపించారని గుర్తు చేశారు. ప్రజా సేవకు ఆయన కట్టుబాటును అందరూ కొనియాడారు. నిమ్మల ఆరోగ్యంపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది.
- Eswar Chennupalli
- Updated on: Mar 7, 2025
- 7:32 pm
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!
రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది.
- Eswar Chennupalli
- Updated on: Mar 5, 2025
- 8:54 am
Visakhapatnam: రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేయలేదు.. తాత్కాలికం మాత్రమే.. ప్రభుత్వ వర్గాల వివరణ
Rushikonda Beach: బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బీచ్లకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. దీన్ని డెన్మార్క్లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (FEE) ద్వారా అందజేస్తారు. ఈ గుర్తింపు పొందడానికి బీచ్ పర్యావరణ పరిరక్షణ..
- Eswar Chennupalli
- Updated on: Mar 2, 2025
- 9:19 pm
అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు.. శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం CRDA టెండర్లు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) చర్యలు చేపట్టింది.
- Eswar Chennupalli
- Updated on: Mar 2, 2025
- 7:58 am