తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఉచిత అసెంబ్లీ సందర్శన అవకాశం.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్..! ఇకపై అసెంబ్లీని బయట నుంచి చూడటమే కాదు.. లోపలికి వెళ్లి సందర్శించే బంపర్ ఆఫర్ రాబోతోంది. ప్రజలకు మరింత చేరువగా శాసనసభను తీసుకెళ్లేలా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అసెంబ్లీ తలుపులు సామాన్య ప్రజలు, విద్యార్థుల కోసం తెరవనున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Aug 12, 2026
- 7:52 pm
ఆకాశంలో అమరావతి..! రోప్వే.. లండన్ ఐ.. టూరిజం హబ్గా ఏపీ రాజధాని!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది.
- Eswar Chennupalli
- Updated on: Aug 5, 2026
- 9:11 am
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్న్యూస్.. జస్ట్ ఈ నెంబర్కు Hi అని మెసేజ్ చేస్తే చాలు..
ఏపీలోని దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అందిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఎంతో ముఖ్యమైన సదరం సర్ఫిఫికెట్ పొందేందుకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దివ్యాంగులు ఇంటిదగ్గరి నుంచే సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్తో పాటు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
- Eswar Chennupalli
- Updated on: Aug 4, 2026
- 7:24 pm
ఏపీలోని వారందరికి అదిరిపోయే గుడ్న్యూస్.. ఏడాది రూ.25,000 సేవ్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం!
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఏడాదికి సగటున రూ.25,000 వరకు ఆదా కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Aug 4, 2026
- 2:35 pm
నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం
Nallamala Tiger Deaths: నల్లమల అడవుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న పులుల మరణాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్లో జరిగిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మరణాల అసలు కారణాలు, భవిష్యత్తు నివారణ చర్యలపై కీలక నివేదిక సిద్ధం కానుంది.
- Eswar Chennupalli
- Updated on: Aug 3, 2026
- 10:14 pm
ప్రభుత్వ లోగోలతో నకిలీ నియామకాలు.. మార్కెట్లోకి కొత్త దందా! నిరుద్యోగులే టార్గెట్
ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగ నియామక ప్రకటనలు, అపాయింట్మెంట్ లేఖలు సృష్టించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అధికారులు, ఉద్యోగార్థులు వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్, ఫేస్బుక్ ద్వారా వచ్చే నకిలీ ఉద్యోగ ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించారు..
- Eswar Chennupalli
- Updated on: Aug 3, 2026
- 8:17 pm
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే!
రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, పచ్చిబియ్యాన్ని రూ.50కు విక్రయించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్లతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
- Eswar Chennupalli
- Updated on: Jul 23, 2026
- 10:13 pm
Flight Journey: ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోతే ఈ ప్రాజెక్టు సాధ్యం కాకపోయేదని.. ఇది వాళ్ల త్యాగానికి ఇస్తున్న గౌరవమని సీఎం తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: Jul 21, 2026
- 8:28 am
బిగ్ అలర్ట్.. ఏపీలో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు!
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించారు. ఇది ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడకుండా, అప్రమత్తంగా ఉండాలి. గొంతు నొప్పి, దగ్గు వంటివి దీని లక్షణాలు.
- Eswar Chennupalli
- Updated on: Jul 18, 2026
- 9:48 pm
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- Eswar Chennupalli
- Updated on: Jul 17, 2026
- 6:40 pm
Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
అమరావతి రాజధాని భూముల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించగా, ప్రైవేట్ పాఠశాలలకు ఎకరానికి రూ.4.10 కోట్ల ధరను ఖరారు చేసింది. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఐదు స్టార్ హోటళ్లు, ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Jul 17, 2026
- 7:58 am
AP Elections: ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు! ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెప్టెంబర్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తూ, దశలవారీగా పోలింగ్ నిర్వహించే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల సందడి మొదలవుతోంది.
- Eswar Chennupalli
- Updated on: Jul 17, 2026
- 7:39 am