AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్.. ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత..

Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్.. ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత..

గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది.

Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..

Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు.

మైనింగ్ శాఖలో ఉద్యోగం.. డ్యూటీ వేసి ఒక నెల జీతం కూడా‌ ఇచ్చారు.. తీరా చూస్తే షాక్..!

మైనింగ్ శాఖలో ఉద్యోగం.. డ్యూటీ వేసి ఒక నెల జీతం కూడా‌ ఇచ్చారు.. తీరా చూస్తే షాక్..!

మీకు ఉద్యోగం వచ్చిందంటూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఐడీ కార్డు జారీ చేసి బాపట్ల జిల్లాలోని ఒక మైనింగ్ క్వారీ వద్ద డ్యూటీ అని చెప్పి పంపించారు. అంతేకాదు మొదటి నెల జీతం కింద 18 వేల రూపాయలు కూడా చెల్లించారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో క్వారీ మూసి వేశారు.

Tenali: వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..

Tenali: వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..

పెళ్లి పేరుతో పరిచయం… ప్రేమ మాటలతో నమ్మకం… చివరకు రూ.12 లక్షల మోసం. తెనాలి త్రీ టౌన్ పరిధిలో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి, వివాహం చేస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.

Andhra: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. అర్థరాత్రి దగ్గరుండి చికిత్స చేయించిన ఎమ్మెల్యే..

Andhra: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. అర్థరాత్రి దగ్గరుండి చికిత్స చేయించిన ఎమ్మెల్యే..

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి సాధారణ వ్యక్తిలా వచ్చిన ఆయన.. అక్కడే ఉన్న ఒక బెంచిపై కూర్చొని బాలుడికి అందుతున్న వైద్యంపై వాకబు చేశారు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే.. ఆయన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని తెలిసింది.

Andhra Pradesh: తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం తెలిసి షాక్..

Andhra Pradesh: తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం తెలిసి షాక్..

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.. చివరకు ఆ యువతి ప్రాణం పోయేలా చేశాడు.. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా, ఆ కిరాతకుడి బెదిరింపులకు భయపడి యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించింది. అసలు రహీం చేసిన ఆ అరాచకం ఏంటి? అనేది ఇప్పడుు తెలుసుకుందాం..

Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..

Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..

మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. క్షణికావేశం.. కట్టుకున్న వ్యక్తినే కాలయముడి దగ్గరకు పంపిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఒక భార్య.. తన భర్తను దారుణంగా చంపేసింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సిరులు కురిపిస్తున్న ఎల్లో మిర్చి సాగు.. కింటా రేటు ఎంతో తెలిస్తే కంగుతినాల్సిందే..

సిరులు కురిపిస్తున్న ఎల్లో మిర్చి సాగు.. కింటా రేటు ఎంతో తెలిస్తే కంగుతినాల్సిందే..

గుంటూరు అంటేనే మిర్చి.. మిర్చి అంటేనే గుంటూరు. గుంటూరు జిల్లాలో పండే మిర్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. చిల్లీ సిటిగా గుంటూరు పేరు గాంచింది. ఇక్కడ సాగయ్యే ఘాటైన రెడ్ చిల్లి పలు దేశాలకు ఎగుమతి అవుతుంది. వంటల్లో కారంగా ఉపయోగించడానికి ఎక్కువుగా ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు నగరంలో ఉన్న మిర్చి మార్కెట్ యార్డు ద్వారా ప్రతిఏటా పది వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. అయితే రెడ్ చిల్లి సాగు గత కొంత కాలంగా రైతుకు నష్టాలు తెచ్చి పెడుతుంది.

Andhra News: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందటే ఇదేనేమో.. భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే..

Andhra News: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందటే ఇదేనేమో.. భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే..

పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య మీద ఉన్న కోపంతో ఓ వ్యక్తి తన అత్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర కాలిన గాయాలతో అవస్థపడుతున్న బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: ఇవేవో పిచ్చి రాతలు అనుకుంటే పొరపాటే.. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Andhra News: ఇవేవో పిచ్చి రాతలు అనుకుంటే పొరపాటే.. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

కవిసార్వభౌముడు శ్రీనాథుడు పర్యవేక్షించిన కొండవీటి రెడ్డి రాజుల కాలం నాటి శాసనాలు తాజాగా బయటపడ్డాయి. క్రీ.శ. 1404 నాటి ఈ శాసనాల్లో పెదకోమటి వేమారెడ్డి, భాస్కరాచార్యులకు పొన్నవోలు అగ్రహారం దానం చేసినట్లు ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బృందం వీటిని పరిశీలించి, పాలనా, దానధర్మాల విశేషాలను వెల్లడించింది. విద్యాభాస్కర్ వద్ద లభించిన ఈ పురాతన ఆధారాలు రెడ్డి రాజుల చరిత్రపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తున్నాయి.

Andhra Pradesh: ఓర్నీ.. ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..

Andhra Pradesh: ఓర్నీ.. ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..

ప్రమీలా దేవి కొడుకు ఎమ్మెల్యే నరేంద్ర గుంటూరులో ఉండే ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె ఇంటికిలో చోరికి ప్లాన్ వేశారు. నిన్న రాత్రి ఇంటిలోకి చొరబడిన దొంగలు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా పట్టుకెళ్లారు.

Andhra Pradesh: ఎటుపోతుంది సమాజం.. కన్నకూతురే కాలయముడిగా మారి తల్లిని దారుణంగా..

Andhra Pradesh: ఎటుపోతుంది సమాజం.. కన్నకూతురే కాలయముడిగా మారి తల్లిని దారుణంగా..

కన్నప్రేమే మృత్యుపాశం అయ్యింది. పదేళ్ల క్రితం భర్తను కోల్పోయి, కొడుకు దూరమైనా.. కూతురే లోకమని బతికిన ఆ తల్లికి.. ఆమె యముడిలా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రమాదేవి మరణం మొదట ప్రమాదమని అందరూ భావించినా.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేసరికి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరిగిందంటే.?

మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్