గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
Andhra: ట్రాన్స్జెండర్కి పిఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే.. మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలు వింటున్న క్రమంలో ఓ ట్రాన్స్జెండర్ ఆమెను కలిశారు. అనంతరం ఆమె ఎడ్యూకేషన్ గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆమెకు తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ. 25,000 జీతంతో వర్షిణి ఇప్పుడు ఎమ్మెల్యే వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్య సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
- T Nagaraju
- Updated on: Apr 27, 2026
- 11:51 am
Vijayawada: అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
అర్ధరాత్రి విజయవాడ బస్టాండ్లో ఆటో డ్రైవర్ నుంచి యువతికి అత్యాచార యత్నం జరిగింది. ఆమె శక్తి యాప్ను ఉపయోగించి పోలీసులకు సమాచారం చేరవేయగా, మంగళగిరి పోలీసులు తక్షణమే స్పందించారు. శక్తి యాప్ ట్రాకింగ్తో నిందితుడిని అరెస్ట్ చేసి, యువతికి భద్రత కల్పించారు. మహిళా భద్రతకు ఈ యాప్ ఎంతగానో తోడ్పడుతుందని ఈ ఘటన నిరూపించింది.
- T Nagaraju
- Updated on: Apr 26, 2026
- 12:14 pm
Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Apr 23, 2026
- 7:38 pm
IPL Betting: గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్స్.. సడెన్గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. కట్చేస్తే..
గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్పై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.2 లక్షల నగదు, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలను హెచ్చరించారు.
- T Nagaraju
- Updated on: Apr 23, 2026
- 5:16 pm
మందు ఎక్కువైంది.. మైకం తలంతా కమ్మింది.. ఆపై సోయి మరిచి ఇలా..
Guntur: గుంటూరు నగరంలో కంకరగుంట గేటు సమీపంలోని నిర్మలా వైన్స్.. సోమవారం రాత్రి వైన్స్ పైన ఉన్న రూమ్ మందుబాబులతో కోలాహాలంగా ఉంది. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా.. గొడవ చెలరేగింది.. పీకల దాక తాగిన ఇద్దరు.. ఓ వ్యక్తిని పట్టుకుని.. తలక్రిందులుగా వేలాడదీశారు.
- T Nagaraju
- Updated on: Apr 22, 2026
- 11:34 am
ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!
రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీముడు అజిత్ కుమార్ పరారీ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. అనారోగ్యం నెపంతో జైలు నుంచి బయటకు వచ్చి, పక్కా ప్లాన్తో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఈ "టెక్" ఖైదీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
- T Nagaraju
- Updated on: Apr 21, 2026
- 1:22 pm
ఓర్నీ.. తెనాలిలో ఈ దందా కూడా షురూ చేశారా..?
తెనాలిలో ఆన్లైన్ అశ్లీల కాల్స్, చాటింగ్ రాకెట్ బయటపడింది. “స్ట్రిప్ టాక్” పేరుతో పోర్టల్ నిర్వహిస్తూ డబ్బులు తీసుకుని మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలను విచారించగా… అసలు సూత్రధారి సాయి అనే యువకుడిగా తేలింది.
- T Nagaraju
- Updated on: Apr 19, 2026
- 1:30 pm
Palnadu: అమానుష ఘటన… భార్య కాళ్లు నరికిన భర్త.. ఎందుకంటే
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం తొండెపిలో దారుణ ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా… ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Apr 19, 2026
- 1:25 pm
Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త… ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా…
- T Nagaraju
- Updated on: Apr 19, 2026
- 10:46 am
Andhra Crime: ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కాసులకు కక్కుర్తి పడి ఓ కేటుగాడు తన ప్రేయసినే హతమార్చాడు. ఆమె నుంచి డబ్బులు కాజేసేందుకు ఉద్యోగం పేరుతో నాటకం ఆడాడు. తీరా ఆమె డబ్బుల గురించి నిలదీయడంతో ఫ్రెండ్తో కలిసి పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- T Nagaraju
- Updated on: Apr 16, 2026
- 2:08 pm
పన్నెండు రోజుల పసిబిడ్డతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన యువతి.. ఖంగుతిన్న పోలీసులు..!
సోషల్ మీడియా ద్వారా పరిచయం.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియురాలు గర్భం దాల్చడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. యువతి తల్లిదండ్రులు వెళ్లి ప్రశ్నిస్తే కులాలు వేరని, పెళ్లి కుదరదని అబ్బాయి బంధువులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ యువతి పోలీసులు గడప తొక్కింది.
- T Nagaraju
- Updated on: Apr 14, 2026
- 5:33 pm
Andhra: ఖాకీచకుడు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే నీచపు పనులు..
ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేస్తాడు.. ఆటో డ్రైవర్తో వారి వీడియోలు తీయిస్తాడు. ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. ఇవన్నీ ఎవరో ఒక క్రిమినల్ చేసే పనులు కాదు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ చేసే వికృతక్రీడలు ఇవన్నీ... ఇవే కాదు మైనర్ బాలికను వేధించడం, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి ఘటనలు ఏపీలో కలకలం రేపాయి.
- T Nagaraju
- Updated on: Apr 13, 2026
- 10:32 am