AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
రేయ్ ఏంట్రా ఇది.. సూపర్ మార్కెట్‌తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..

రేయ్ ఏంట్రా ఇది.. సూపర్ మార్కెట్‌తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..

సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసిన ఓ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఐదున్నర లక్షల డిపాజిట్ చేస్తే ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..

రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..

గుంటూరు నగరంలో ఒక వైపు కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తుంటే, మరోవైపు ఒక కుటుంబంలో కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరికో నీడనిస్తూ, నగరంలో ఒక మైలురాయిలా నిలిచిన భారీ వేప చెట్టు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదుట అకస్మాత్తుగా భారీ వృక్షం విరిగిపడిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇంటి యజమాని అక్కడికక్కడే మరణించగా, భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Andhra Pradesh: ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..

Andhra Pradesh: ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..

ఓ ప్రైవేట్ స్కూల్ మాస్టార్ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి లోపలికి చొరబడిన సదరు దొంగ.. బీరువాలోని క్యాష్ కొట్టేయడమే కాకుండా కిచెన్ లో దూరి వంటలు చేసుకుని తిన్నాడు. అంతటితో ఆగకుండా ఆ ఇంట్లోని టెడ్డీ బేర్ బొమ్మపై, గోడలపై నా పేరు రజ్ రామ్.. నన్ను పట్టుకుంటారా? అంటూ రాసి పోలీసులకే బహిరంగంగా సవాల్ విసిరాడు.

Andhra Pradesh: బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని నిర్ణయం.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..

Andhra Pradesh: బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని నిర్ణయం.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..

బంగారం దొంగతనం చేసిందని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళను విచారణకు పిలిచి పలు ప్రశ్నలు అడిగారు.ఆ అవమానాన్ని తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. కానీ చనిపోయే ముందు ఆమె వదిలిన సెల్ఫీ వీడియో ఇప్పుడు తెనాలిలో సంచలనంగా మారింది.

Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా…

Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా…

పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్‌లోని “వేక్షిత జ్యూయలర్స్” షోరూమ్‌లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. షోరూమ్ పక్కనున్న మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న దొంగలు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లాకర్‌లో ఉన్న భారీ బంగారు ఆభరణాలను వదిలేసి, వెండి వస్తువులు, చిన్న బంగారు ఆభరణాలను అపహరించారు.

ఏపీ టు కేరళ.. రూ.3 వేలు కడితే మూడు విడతల్లో 25 కోట్లు.. క్యూ కట్టిన జనం.. కట్ చేస్తే, మైండ్ బ్లాంక్..

ఏపీ టు కేరళ.. రూ.3 వేలు కడితే మూడు విడతల్లో 25 కోట్లు.. క్యూ కట్టిన జనం.. కట్ చేస్తే, మైండ్ బ్లాంక్..

ఏపీలోని పల్నాడు జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. కేవలం రూ.3 వేలు కడితే మూడు విడతల్లో రూ.25 కోట్లు ఇస్తామని నమ్మించి వందలాది మందిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. నర్సరావుపేటలో ఈకేవైసీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.6 లక్షల నగదు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. టెన్త్‌ టాపర్లకు మూడు రోజుల విమానం టూర్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. టెన్త్‌ టాపర్లకు మూడు రోజుల విమానం టూర్!

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై కూటమీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మౌళిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్ధుల్లో పోటీతత్త్వాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మూడు నెలల క్రితం చేసిన ప్రకటన అందరిని ఆలోచింపజేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రోత్సహిస్తూ ఆమె చేసిన ప్రకటన పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు..

Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు.. రంగంలోకి పోలీసులు..!

Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు.. రంగంలోకి పోలీసులు..!

Cryptocurrency Fraud: రంగంలోకి దిగిన పోలీసులు జయరాజ్ ను, దీపక్ కు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి ఢిల్లీకి పంపించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాలను ట్యాంపరింగ్ చేసి జీరోగా చూపించినట్లు..

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

భార్యతో గొడవ వద్దని ప్రశ్నించిన అత్త కుటుంబంపై అల్లుడు దారుణంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. కర్రలు, రాడ్లతో జరిగిన దాడిలో వృద్ధురాలు ఫాతిమా మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్

అర్ధరాత్రి వేళ.. మద్యం మత్తులో బైకులపై వచ్చిన నలుగురు యువకులు.. చేతిలో గండ్ర గొడ్డలి.. బీర్ బాటిళ్లు పగులగొడుతూ ఓ వ్యక్తిని చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. సత్తెనపల్లిలో ఒక వివాహేతర సంబంధం చినికి చినికి గాలివానలా మారి హత్యాయత్నం వరకు వెళ్ళింది. చివరకు స్థానికులు రంగంలోకి దిగడంతో కిలేడీ భార్య, ఆమె ప్రియుడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.

గాల్లో ఎగిరే ఎయిర్ ట్యాక్సీ సిద్ధం.. గుంటూరులో యువ ఇంజినీర్ సంచలనం, త్వరలో ఆకాశ ప్రయాణాలు!

గాల్లో ఎగిరే ఎయిర్ ట్యాక్సీ సిద్ధం.. గుంటూరులో యువ ఇంజినీర్ సంచలనం, త్వరలో ఆకాశ ప్రయాణాలు!

ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Andhra News: వర్కర్ చేసిన ఆ పనికి.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని.. ఏం జరిగిందంటే?

Andhra News: వర్కర్ చేసిన ఆ పనికి.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని.. ఏం జరిగిందంటే?

క్రైమ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. చట్టాలు, శిక్షలపై కాస్త కూడా భయం లేకుండా విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు జనాలు. చిన్న చిన్న విషయాలకే అనుకున్న వెంటనే ఈజీగా ఒక మనిషిని హత్య చేయగలుగుతున్నారు. తాజగా ఇలాంటి గంటూరు జిల్లాలో వెలుగు చూసింది. క్యాటరింగ్ పనులకు డుమ్మా కొడుతున్న కోపంతో ఓ యజమాని తన అనుచరుడిని దారుణంగా హత్య చేశాడు.