AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Tenali: గోదావరి సంప్రదాయం గుంటూరుకి పాకింది

Tenali: గోదావరి సంప్రదాయం గుంటూరుకి పాకింది

గోదావరి జిల్లాల్లో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సంప్రదాయమే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు గుంటూరు జిల్లా తెనాలి దంపతులు. మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Air Taxi: జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!

Air Taxi: జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!

గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన ఎయిర్ ట్యాక్సీలు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. రహదారి, రైలు రద్దీని తగ్గించి, చౌక ఆకాశ మార్గాన్ని అందించే లక్ష్యంతో అభిరామ్ నేతృత్వంలో ఈ ట్యాక్సీలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ట్యాక్సీలు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా.. బీకేర్‌ఫుల్..! వెంటాడుతున్న నిఘా నేత్రం..!

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా.. బీకేర్‌ఫుల్..! వెంటాడుతున్న నిఘా నేత్రం..!

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, వీధినాటకాలు ప్రదర్శించడం వంటివి చేశారు, చేస్తున్నారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గుంటూరులో మాత్రం హెల్మెట్ ధరించి బైక్ లు నడిపేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.

Palnadu: ముగ్గురూ కలిసి రేగ్గాయలు కోద్దామని వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Palnadu: ముగ్గురూ కలిసి రేగ్గాయలు కోద్దామని వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వాళ్ల ముగ్గురు స్నేహితులు.. సమీప కొండల్లో రేగి కాయలు కోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసే కొండల్లోకి వెళ్లారు. అయితే ఇద్దరూ మాత్రం తిరిగి వచ్చారు. మూడో బాలుడు మాత్రం నీటి కుంటలో శవమై తేలాడు.. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: కొడుకు కాదు.. కాలయముడు.. డబ్బుల కోసం తల్లిని ఏం చేశాడంటే?

Andhra News: కొడుకు కాదు.. కాలయముడు.. డబ్బుల కోసం తల్లిని ఏం చేశాడంటే?

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఆశపడి పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన నాగరాజు అనే ఒక కుమారుడు కన్నతల్లినే హతమర్చాడు. దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నంచ చేశాడు.కానీ సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అడ్డంగా బుక్కై జైల్లో ఊసలు లెక్కిస్తున్నాడు.

Andhra: 4 బైక్‌లపై 8 మంది వచ్చారు.. డైరెక్టుగా ఆ అమ్మాయి ఇంటికెళ్లారు.. కట్ చేస్తే..

Andhra: 4 బైక్‌లపై 8 మంది వచ్చారు.. డైరెక్టుగా ఆ అమ్మాయి ఇంటికెళ్లారు.. కట్ చేస్తే..

వాళ్లిద్దరూ కరాటే క్లాస్‌లో కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే అమ్మాయికి మేజర్ కాదు.. 18ఏళ్లు నిండలేదు.. ఈలోపు ఈ విషయం ఇంట్లో పెద్దవాళ్లకి తెలిసింది. దీంతో ఆమెకు నచ్చజెప్పి బాగా చదువుకోవాలని చెప్పి విజయవాడలోని ఓ ప్రవేటు కాలేజ్ చేర్చించారు. అయితే ప్రేమికుల్ని దూరం చేస్తున్నారన్న భావనతో ఆ యువకుడు ఆమెనే కిడ్నాప్ చేశాడు. దీంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. మైనర్ బాలికను తీసుకెళ్లినందుకు అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Andhra: ఏపీలోని గుంటూరులో స్పెషల్ క్యాప్సూల్ హోమ్స్.. ప్రత్యేకతలు ఇవే.. ఫోటోలు మీరూ చూశారా.!

Andhra: ఏపీలోని గుంటూరులో స్పెషల్ క్యాప్సూల్ హోమ్స్.. ప్రత్యేకతలు ఇవే.. ఫోటోలు మీరూ చూశారా.!

ఏపీలోని గుంటూరులో స్పెషల్ క్యాప్సూల్ హోమ్స్ చూపురులను ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఫోటోలు చూసే ఉంటారు కదా.! మరి వీటిని ఎందుకు ఏర్పాటు చేశారని అనుకుంటున్నారా.? గుంటూరులో రేపటి నుంచి తెలుగు మహా సభలు జరగనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం.

ఫ్రెండ్స్‌తో రూ.50 పందెం .. అమాంతం పెన్ మింగిన విద్యార్ధి! కట్ చేస్తే మూడేళ్ల తర్వాత షాకింగ్ సీన్

ఫ్రెండ్స్‌తో రూ.50 పందెం .. అమాంతం పెన్ మింగిన విద్యార్ధి! కట్ చేస్తే మూడేళ్ల తర్వాత షాకింగ్ సీన్

తొమ్మిది తరగతి చదువుతుండగా స్నేహితులతో యాభై రూపాయలు పందెం కాసి ఓడిపోయాడు. దీంతో పందెం ప్రకారం పెన్ను అమాంతం మింగేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారరి దాచి పెట్టాడు. అయితే మూడేళ్ల తర్వాత అంటే ఇంటర్ లో చేరిన కొన్ని రోజులకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆస్పత్రిలో చెక్ చేయించగా అసలు సంగతి..

Andhra Pradesh: కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం..

Andhra Pradesh: కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం..

పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరులో ఆధిపత్య పోరు ప్రాణం తీసింది. పాత కక్షలతో గజవెల్లి స్పిన్నింగ్ మిల్ క్యాషియర్ మృత్యుంజయరావును ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. ఈ ఘటన గ్రామ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra: అయ్యో దేవుడా.. ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు.. కొడుకు మరణం తట్టుకోలేక..

Andhra: అయ్యో దేవుడా.. ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు.. కొడుకు మరణం తట్టుకోలేక..

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్తను మామను కోల్పోయిన ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 9 నెలల గర్భవతి కూడా కావడంతో ఆమె బాథ వర్ణనాతీతంగా ఉంది. మగ దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డున పడింది.

Andhra: పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా చేస్తావా..

Andhra: పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా చేస్తావా..

పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4 వ తేదీన వివాహం అయింది.

Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..

Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..

అనుమానం ఓ పచ్చని కాపురంలో చిచ్చపెట్టింది. అప్పటి వరకు అనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ అనుమానంతోనే ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపైన ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని బైకుపై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. భార్యను హత్య చేసిన విషయాన్ని చెప్పి అరెస్టు చేయమని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.