గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
బిందెలకు బిందెలు పానకం తాగేస్తున్న నరసింహ స్వామి.. భక్తితో సమర్పిస్తున్న జనాలు.. ఎక్కడో తెలుసా?
హిందూవులలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఒక్క హిందువు తాము కొలిచే దైవానికి నైవేద్యం సమర్పిస్తారు.అయితే మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు సమర్పించే నైవేద్యాన్ని సగం స్వీకరించి మిగతా సగం తిరిగి ఇస్తారట..ఇలా ప్రతి నెల స్వామివారు స్వీకరించే నైద్యానికి సంబంధించిన లెక్కలను తాజాగా విడుదల చేశారు అధికారులు.
- T Nagaraju
- Updated on: Dec 2, 2025
- 3:33 pm
Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది
చంపేశాడు.. ఇద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసేశాడు. అతనేమీ కరుడు గట్టిన నేరస్థుడు కాడు. అసాంఘీక కార్యకలాపాల్లో మునిగి తేలేవాడు అంతకంటే కాదు. అయినా మరో ఇద్దరు మైనర్లను వెంటబెట్టుకుని వెళ్లి మరీ కసితీరా నరికి చంపాడు. తన అక్క కళ్లలో కన్నీళ్లు చూడలేక ఆ కుటుంబాన్నే అడ్డు తొలగించుకోవాలన్న ప్లాన్ వేశాడు.
- T Nagaraju
- Updated on: Dec 1, 2025
- 12:08 pm
Andhra: రాత్రివేళ ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడు.. ఎవరా అని చూడగా కళ్లు తేలేశారు
గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉండే ఈ ఆసుపత్రిలో రెండు వేల బెడ్స్ ఉంటాయి. ప్రతి రోజూ మూడు వేల మంది అవుట్ పేషెంట్స్ జిజిహెచ్ కు వస్తుంటారు. ముప్పైకి పైగా విభాగాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
- T Nagaraju
- Updated on: Nov 26, 2025
- 1:53 pm
Andhra: ఆ ఇద్దరూ హోటల్లో కలిశారు.. ఆపై కామంతో ఒకే రూమ్లో.. చివరికి రెండు రోజుల క్రితం.!
ఓ హోటల్లో ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. ఆపై ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సీన్లోకి మూడోవాడు ఎంట్రీ ఇచ్చాడు. అంతే.! అదే ఆమె ప్రాణాల మీదకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.
- T Nagaraju
- Updated on: Nov 24, 2025
- 12:55 pm
Andhra Pradesh: మీరేం మనుషులు రా.. ఉమ్మి వేశాడని దారుణంగా కొట్టి.. చివరకు..
చిన్న వాగ్వాదం ప్రాణాలను తీసింది. ఉమ్మి వేయడంపై మొదలైన గొడవలో నలుగురు వ్యక్తులు ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాంబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
- T Nagaraju
- Updated on: Nov 23, 2025
- 2:15 pm
Andhra: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూడగా స్టన్
ఓ జాలరి చేపల వేట కోసం కెనాల్ వంతెన వద్దకు వెళ్లాడు. గంగమ్మకు మొక్కి వల వేశాడు. కాసేపటికి వల బరువు ఎక్కింది.. బోలెడన్ని చేపలు చిక్కాయని ఆ వలను అతి కష్టం మీద పైకి లాగాడు. తీరా అందులో పడింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు.
- T Nagaraju
- Updated on: Nov 20, 2025
- 9:56 pm
Bapatla: వందల ఏళ్లనాటి రాగి శాసనాలు.. డీకోడింగ్ చేయగా.. ఆశ్చర్యగొలిపే విషయాలు
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారంలో లభించిన రాగి శాసనాల డీకోడింగ్ పూర్తైంది. ఏఎస్ఐ మైసూరు శాఖ పరిశీలనలో శాసనాల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. శ్రీశైల భ్రమరాంబ–మల్లిఖార్జున దేవాలయానికి మెట్ల నిర్మాణం చేశారనే వివరాలను శాసనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ...
- T Nagaraju
- Updated on: Nov 20, 2025
- 1:20 pm
Andhra: భార్యపై నిఘా పెట్టిన భర్త.. అసలు విషయం బయటపడటంతో ఏం చేశాడంటే..
భార్య తన మాట వినలేదన్న కోపం, ఏవరితోనే సహజీవనం చేస్తుందన్న అనుమానం.. ఇవన్నీ ఆమెను హత్య చేసేలా ప్రేరేపించాయి. తనకు దూరంగా ఉంటున్న భార్యను కసి తీరా గొంతు నులిమి భర్త హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో చోటు చేసుకుంది. క్రిష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన శంకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతికి వివాహం అయి ఐదేళ్లైంది.
- T Nagaraju
- Updated on: Nov 19, 2025
- 11:56 am
పాడుబడ్డ కాంప్లెక్స్లో అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు యువకులు.. ఏంటా అని ఆరా తీయగా..
గుంటూరులో మరోసారి ఎండిఎం డ్రగ్స్ దొరకటం కలకలం రేపింది. గతంలో గుంటూరు మీదగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈసారి ఏకంగా గుంటూరుకే డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించేందుకు సిద్దమైన ఆరుగురుని పాత గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాంప్లెక్స్ హైవే బైపాస్ లో ఉంటుంది.
- T Nagaraju
- Updated on: Nov 18, 2025
- 11:58 am
Guntur: దివ్యాంగుడు అని కూడా చూడలేదు కదరా దరిద్రులారా.. పాపం అతను..
గుంటూరులో దివ్యాంగుడిపై కత్తితో దాడి చేసి రూ. 350 దోపిడీ చేసిన సంఘటన కలకలం రేపింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న చినబాబును ముగ్గురు వ్యక్తులు వేధించి దాడికి పాల్పడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Nov 17, 2025
- 12:43 pm
వాడి కంటే లేదు.. మీకైనా బుద్ధి ఉండాలిగా.. నిందితుడికి సహకరించిన అమ్మ, అమ్మమ్మ.. చివరకు..
గుంటూరు రూరల్ మండలంలో నివసించే బాలిక పదో తరగతి చదువుతోంది. గత మే నెలలో బంధవుల ఇంటిలో శుభ కార్యం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంపించారు. అక్కడ నెల్లూరుకు చెందిన బన్నీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ విద్యార్ధిని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత
- T Nagaraju
- Updated on: Nov 16, 2025
- 12:40 pm
అయ్యో దేవుడా.. అక్క కొడుకుని కాపాడే ప్రయత్నం.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు!
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అక్క కొడుకును కాపాడేందుకు ప్రయత్నించి ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. కుంటలో చేతులు కడుకున్నేందుకు వెళ్లి బాలుడు నీటిలో మునిగిపోగా.. బాలున్న రక్షించేందుకు మహిళ ప్రయత్నించింది. బాలుడిని బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె నీటిలో పడిపోయి మునిగిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసినా ఎలాంటి లాభం లేకపోయింది.
- T Nagaraju
- Updated on: Nov 14, 2025
- 11:38 am