గుంటూరు జిల్లాలో 14 ఏళ్ళుగా టివి రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009లో గుంటూరు జిల్లా టివి9 రిపోర్టర్ గా చేరాను. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశారు. 2014, 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశాను. అంతకు ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. మాటివిలో చేరక ముందు ప్రజా శక్తిలో అచ్చంపేట మండల రిపోర్టర్ గా పని చేశాను. పుస్తక పఠనం నా హాబీ. చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.
మిర్చి లారీని ఆపిన పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
గుంటూరు జిల్లా మిర్చి సాగుకు పేరుగాంచింది. ఇక్కడున్న మిర్చి మార్కెట్ యార్డు ఏషియాలోనే అతి పెద్దది. ఇక్కడ నుండి మిర్చి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుండి లారీల్లోనే మిర్చిని ఎగుమతి చేస్తుంటారు. అలా మిర్చి లారీనే అపహరించి పోలీసులకు దొరికిపోయారు ముగ్గురు కేటుగాళ్లు.
- T Nagaraju
- Updated on: Jul 21, 2024
- 9:11 pm
Watch Video: సముద్రంలో తిరగబడిన బోటు.. మత్స్యకారులకు తప్పిన పెను ప్రమాదం..
తెలుగురాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని హర్బర్స్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం వేటకు వెళ్లిన బోట్లు కూడా తిరిగి వస్తున్నాయి.
- T Nagaraju
- Updated on: Jul 21, 2024
- 8:56 pm
అటు అహ్లాదం.. ఇటు ఆధ్యాత్మికం.. రెండింటికీనీ కవర్ చేస్తున్న టూరిస్ట్ ప్లేస్..
ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పడుతోంది. అటు క్రిష్ణా క్యాచ్ మెంట్ ఏరియాలోనూ భారీ వర్షపాతం నమోదవుతుండటంతో రిజర్వాయర్లలోకి నీరు వచ్చిచేరుతుంది. పంట కాల్వలకు నీటిని అధికారులు విడుదల చేశారు.
- T Nagaraju
- Updated on: Jul 20, 2024
- 6:24 pm
వీడు మామూలోడు కాదు.. ఆదమరిస్తే అంతే సంగతలు..! ఎలా వచ్చిందబ్బా ఈ ఐడియా..?
రైలు ప్రయాణంలో ఆదమరిచి పోతున్నారా..! ఆ.. ఏమవుతుందిలే చుట్టూ ప్రయాణీకులు ఉన్నారాలే అనుకుంటున్నారు. ఆ ప్రయాణీకుల మాటునే ప్రమాదం పొంచి ఉంది. మీ చేతిలో ఉన్న విలువైన సెల్ ఫోన్, ఖరీదైన ల్యాప్ ట్యాప్ లేదంటే ఒంటి మీదున్న బంగారు ఆభరణాలు మీరు లేచి సరికి మీ దగ్గరుండవు..!
- T Nagaraju
- Updated on: Jul 20, 2024
- 12:57 pm
ఫేస్ బుక్లో నకిలీ అకౌంట్.. అమ్మాయి పేరుతో పరిచయం.. కట్ చేస్తే..
ఫేస్ బుక్లో పరిచయం ఒక యువకుడి ప్రాణాలు తీసింది. అతని పేరు భాను ప్రకాష్.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వలస వచ్చాడు. అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన కొంతమందితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే గోవిందు అనే యువకుడితో భాను ప్రకాష్ స్నేహం చేయడం మొదలు పెట్టాడు.
- T Nagaraju
- Updated on: Jul 15, 2024
- 7:29 pm
Andhra Pradesh: గుంత తీసి పాతి పెట్టడానికి సిద్దమయ్యాడు.. డామిట్ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..!
తాననుకున్నది చేయగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. దీంతో వెంటనే ఇద్దరూ మనుషులను పాతి పెట్టగలిగేంత గుంత తీశాడు. అనుకున్న విధంగా అక్కడికి ఆమెను తీసుకొచ్చాడు. గొంతు నులిమి చంపడానికి ఫ్లాన్ చేశాడు. ఆమె కూడా చనిపోయినట్లు పడిపోయింది. అయితే ఆమె కొడుకును తీసుకొచ్చేంత వరకూ వేచి చూసింది.
- T Nagaraju
- Updated on: Jul 14, 2024
- 2:31 pm
Balloons Theatre: ప్రకృతి ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న బెలూన్ ధియేటర్.. ఎక్కడుందో తెలుసా..?
సూర్యలంక బీచ్కు పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున తాకిడి ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా సూర్యలంక బీచ్ కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దీంతో సూర్యలంక సముద్ర తీరం ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.
- T Nagaraju
- Updated on: Jul 13, 2024
- 7:14 pm
Andhra Pradesh: దటీజ్ CBN.. నిరుపేద కుటుంబానికి 11 రోజులకే సొంతింటి కల సాకారం
సీఎంగా చంద్రబాబు దూకుడుగా ముందకు సాగుతున్నారు. రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్లో పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరోవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూడా ముందు ఉంటున్నారు.
- T Nagaraju
- Updated on: Jul 13, 2024
- 1:28 pm
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేట్ ల్యాబ్ టెక్నిషియన్లు.. అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించిన సూపరింటెండెంట్
అది ప్రభుత్వ వైద్య శాల.. ఉమ్మడి గుంటూరు జిల్లాకే కాదు మరో నాలుగు జిల్లాల రోగులకు అతి పెద్ద ఆసుపత్రి అది. రోజు పదివేల మంది వస్తూ పోతూ ఉండే వైద్యశాలలో ప్రవేటు వ్యక్తుల దోపిడి పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ అర్దరాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తనకు తారసపడిన వారిని పోలీసులుకు పట్టించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈసిజి విభాగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..
- T Nagaraju
- Updated on: Jul 13, 2024
- 11:52 am
మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..
మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు.
- T Nagaraju
- Updated on: Jul 12, 2024
- 1:36 pm
AP News: సామాన్య కండెక్టర్కు ఏపీ మంత్రి ఫోన్.. ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సిందే
తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు ఏపీ మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. సాధారణ బస్సు కండెక్టర్కు మంత్రి ఎందుకు ఫోన్ చేశారు..? తెలుసుకుందాం పదండి...
- T Nagaraju
- Updated on: Jul 11, 2024
- 8:07 pm
బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..
ఏడాది క్రితం రెండు పులులు పల్నాడు జిల్లాలోని నలమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపాయి. 2023 వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే దుర్గి మండల గజాపురం పరిసర ప్రాంతాల్లో రెండు పులులు సంచరించాయి. సంచరించడమే కాకుండా ఒక ఆవుపై దాడి చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు.
- T Nagaraju
- Updated on: Jul 11, 2024
- 8:21 am