AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Andhra: 9వ తరగతి బాలికకు అనారోగ్యం.. ఆస్పత్రిలో బయటపడ్డ షాకింగ్ నిజం

Andhra: 9వ తరగతి బాలికకు అనారోగ్యం.. ఆస్పత్రిలో బయటపడ్డ షాకింగ్ నిజం

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..

Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..

గుంటూరులో వరుసగా జరుగుతున్న విద్యుత్ అంతరాయాల వెనుక సంచలన కారణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళల్లో ఐరన్ తీగలకు రాళ్లు కట్టి విద్యుత్ లైన్లపై విసరడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ముస్లిం కాలేజ్, పెదకాకాని, రామిరెడ్డి తోట ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై విద్యుత్ శాఖ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.

94 ఏళ్ల వృద్ధురాలి మనసు మళ్లీ మాతృభూమి వైపు.. భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ వినతి

94 ఏళ్ల వృద్ధురాలి మనసు మళ్లీ మాతృభూమి వైపు.. భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ వినతి

బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వం పొందినప్పటికీ, జీవిత చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. సాంకేతిక కారణాలతో తొలి దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, తాజాగా మరోసారి దరఖాస్తు చేసి కలెక్టర్ ఎదుట ప్రమాణం చేశారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆమెకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఉంది.

ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్

ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్

గుంటూరు జిల్లా గరువుపాలెం ప్రైవేట్ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థులను ఢిల్లీలో గుర్తించారు. ఒక విద్యార్థి కేవలం ఇరవై రూపాయలతో స్నేహితులకు ఢిల్లీ చూపించడానికి వెళ్ళినట్లు తెలిసింది. పోలీసులు వారిని గుంటూరుకు తీసుకువస్తున్నారు.

కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడిన ముఠా బయటపెట్టిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?

Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?

తెనాలిలో బంగారు ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు రెక్కీ నిర్వహించి మరీ చోరీకి యత్నించారు. గంగానమ్మపేట బజారులో నాలుగు షాపుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పటికీ, షాపు యజమానులు ఏర్పాటు చేసిన లాకర్లు, ఆధునిక భద్రతా వ్యవస్థల కారణంగా భారీ చోరీ తప్పింది.

Andhra: ఇదేం జబ్బురా బాబోయ్.. మహిళలా మారిపోతున్న పురుషుడు

Andhra: ఇదేం జబ్బురా బాబోయ్.. మహిళలా మారిపోతున్న పురుషుడు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 36 ఏళ్ల వ్యక్తిలో అరుదైన జన్యు వ్యాధి కెన్నెడీ డిసీజ్‌ను గుర్తించారు. ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనపడటంతో పాటు పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మహిళలకు సంబంధించిన కొన్ని శారీరక లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

సిగరెట్లే అతని టార్గెట్..  వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

క్రిష్ణా తీరంలో సిగరెట్ల దొంగల కొత్త ట్రెండ్ మొదలైంది. చిన్నచిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, కేవలం సిగరెట్లను మాత్రమే దొంగలిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల్లో రెండు ఇలాంటి చోరీలు జరిగాయి. ముప్పై వేల విలువైన సిగరెట్లు, కొంత నగదును అపహరించారు.

Andhra: నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..

Andhra: నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట మధ్య విభేదాలు తలెత్తాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఊర్మిళ.. తాడేపల్లికి చెందిన నాగరాజును వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులు అయ్యాయని తెలుసుకుంది. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇంట్లో బంధించి, భోజనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని బాధితురాలు చెబుతోంది.

‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!

‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, వడ్డీ వ్యాపారి వేధింపులు, స్నేహితుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

Andhra News: భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..

Andhra News: భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..

పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ, ఇల్లు మారినా వెంటపడుతున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని భార్యాభర్తలు కలిసి దారుణంగా హత్య చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన భార్యభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!

మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!

భార్యపై అనుమానంతో అమానుషంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కోత ముక్కలో డబ్బులు పోగొట్టుకొని మద్యానికి బానిసైన భర్త... భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో భార్య నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా పెట్రోల్ పడటంతో గాయలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.