గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
స్కూటీపై మైక్ చేత పట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఒక ఉపాధ్యాయుడు తన స్కూటర్లో మైక్తో ప్రచారం చేస్తున్నాడు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వినూత్న ప్రయత్నం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తున్నాడు.
- T Nagaraju
- Updated on: Mar 24, 2025
- 3:16 pm
Andhra: అల ఆకాశంలో.. క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
గుంటూరుకు ఎయిర్ టాక్సీ వచ్చేసిందోచ్.. కేవలం ఆటో ఖర్చుతోనే మీరు ఈ ఎయిర్ టాక్సీలో జాలీ జాలీగా రైడ్ చేసేయొచ్చు. మరి ఆ ఎయిర్ టాక్సీ ఎంత.? ఫీచర్లు ఏంటి.? అనేది ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.
- T Nagaraju
- Updated on: Mar 22, 2025
- 12:20 pm
Andhra: ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్.. కూతురి మైండ్ బెండింగ్ ట్విస్ట్
ఆ కూతురు అట్లాంటి.. ఇట్లాంటి కూతురు కాదు మావా.. ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని.. ఏకంగా పేరెంట్స్కే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.
- T Nagaraju
- Updated on: Mar 19, 2025
- 7:02 pm
Palnadu: 100 గ్రాముల బిస్కెట్ 6 లక్షలకే.. లచ్చలు.. లచ్చలు ఇచ్చేశారు.. కట్ చేస్తే..
బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. త్వరలో తులం లక్ష కొట్టే సూచనలు కనిపస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ప్రజల్లో ఈ బలహీనతనే క్యాష్ చేసుకునేందుకు ఈ వ్యాపారి విసిరన వలలో అనేక మంది చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
- T Nagaraju
- Updated on: Mar 16, 2025
- 2:17 pm
Janasena: ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు
కాకినాడ జిల్లా చిత్రాడలో మార్చి 14 జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగబోతోంది. జయకేతనం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు జనసేన భారీగా ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా ఓ రైతు విభిన్న రూపంలో పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
- T Nagaraju
- Updated on: Mar 14, 2025
- 12:08 pm
Andhra News: ఒకే ఒక్క కాలనీని టార్గెట్ చేసిన దొంగలు.. నిద్ర మత్తు వీడే సరికి కోట్లకు కోట్లే..
గుంటూరులోని విద్యానగర్ ప్రాంతం.. ధనవంతులు నివసించే కాలనీగా పేరుంది. కాలనీలో రెండు అపార్ట్ మెంట్స్ లోని చోరి చేసిన దొంగలు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2.5 లక్షల రూపాయల నగదు అపహరించుకుపోయారు. విద్యానగర్ లోని సాయి నివాస్ అపార్ట్ మెంట్లో సిద్దాబత్తుని వెంకట చంద్రమోహన్ నివసిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Mar 8, 2025
- 12:41 pm
బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్
పల్నాడు జిల్లా ముప్పాళ్లలోని వీరాంజనేయస్వామి ఆలయానికి చెందిన 100 ఏళ్ల నాగేంద్ర స్వామి విగ్రహాన్ని తవ్వకాల ద్వారా గ్రామస్థులు కనుగొన్నారు. పూడిపోయిన ఆలయ స్థలంలో విగ్రహం దొరకడంతో పాటు, గొల్లభామ విగ్రహం కూడా లభించింది. మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పురావస్తుశాఖ అదనపు తవ్వకాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
- T Nagaraju
- Updated on: Mar 5, 2025
- 8:49 pm
మరీ ఇంత దారుణమా.. ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారులు.. వెలుగులోకి భయంకర నిజాలు..
వ్యాపారం కోసం తీసుకున్న అప్పు భారమైంది. అప్పు తీర్చడానికి సమయం కావాలని అడిగినా.. వడ్డీ వ్యాపారులు వినలేదు. యమకింకరుల వలే రెచ్చిపోయారు. పాశవికంగా దాడులకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల దాడిలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.
- T Nagaraju
- Updated on: Mar 5, 2025
- 6:20 pm
Guntur: ఆమె వద్ద 100 కోట్ల డబ్బుతో పాటు నాగమణి.. కష్టాల్లో ఉన్న దంపతులు వెళ్లి సాయం కోరారు.. కట్ చేస్తే..
మనం కష్టాల్లో ఉంటే.. తాడే పామై కాటు వేస్తుందంటే.. ఇదేనేమో.. వాళ్లు ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు వారికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. అయితే తన వద్ద డబ్బుతో పాటు నాగమణి కూడా ఉందని... అవి రెండూ కలిపి ఇస్తానని ఓ మహిళ నమ్మబలికింది. అసలే కష్టాల్లో ఉన్న ఈ దంపతులు ఆమె మాటలు నమ్మారు.
- T Nagaraju
- Updated on: Mar 3, 2025
- 1:33 pm
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడుకు చెందిన యనమల ఎడ్వర్డ్ మేకలు, గొర్రెలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలోని ఇంటికి సమీపంలోనే ఒక దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో వాటిని అక్కడ ఉంచుతాడు. అయితే శనివారం(ఫిబ్రవరి 1) తెల్లవారుజామున లేచిన ఎడ్వర్డ్, తన దొడ్డి వద్దకు వెళ్లిచూడగా కొన్ని గొర్రెలు కనిపించకుందాపోయాయి.
- T Nagaraju
- Updated on: Mar 2, 2025
- 2:49 pm
మహా శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు…ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగ రూపాలు…
తెనాలి సుల్తాన్ బాద్ లోని మిర్చి స్నాక్స్ ఈ ప్రత్యేక శివలింగాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బూందిని ప్రత్యేకంగా పేర్చి దాని చుట్టూ పేపర్ అమర్చారు. శివ లింగం పై అక్కడక్కడ ప్రత్యేక ఆకర్షణగా స్వీట్స్ పెట్టారు. దీంతో మరింతగా ఈ శివలింగం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ రోజు రాత్రి నుండే కైలాసగిరి కొండపై బూంది శివలింగం ప్రత్యేక ఆకర్షణగా కొలువై ఉంటుందని రేపు భక్తులు పెద్ద ఎత్తున శివలింగాన్ని దర్శించుకోవచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు.
- T Nagaraju
- Updated on: Feb 25, 2025
- 9:04 pm
శివరాత్రికి విభిన్న రూపాల శివలింగాలు.. ఆకట్టుకుంటున్న కాయిన్స్ శివలింగం
సత్తెనపల్లికి చెందిన శివాచారి ధారు శిల్పి.. చెక్కలపై అందమైన కళాక్రుతులు చెక్కుతుంటాడు. అయితే శివభక్తుడైన శివాచారి ప్రతి యేటా మహాశివరాత్రి సందర్భంగా విభిన్న వస్తువులతో శివలింగాన్ని తయారు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కాయిన్స్ తో శివలింగాన్ని తయారు చేశాడు.
- T Nagaraju
- Updated on: Feb 24, 2025
- 8:50 pm