![Shaik Madar Saheb](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/madar-saheb.jpg)
Shaik Madar Saheb
Senior Sub-Editor, Politics, Hyper Local, Lifestyle - TV9 Telugu
madarsaheb.shaik@tv9.comషేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో సీనియర్ సబ్-ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్ను ప్రారంభించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 8ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆంధ్రజ్యోతి, జీ మీడియా (ఢిల్లీ) లో పనిచేశారు.
Rain Alert: ఇప్పట్లో తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాలను వానలు వరదలు ముంచెత్తుతున్నాయి. చెప్పాలంటే.. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణకు రెండ్రోజుల పాటు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ.. దేశంలోని పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో, ఇప్పట్లో వానలు, వరదలు తగ్గేలా కనిపించడం లేదు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 26, 2024
- 5:11 am
Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 14 మంది అబ్బాయిలు.. అపార్ట్మెంట్లోనే మకాం పెట్టారు.. చివరకు..
హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది.. మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 26, 2024
- 12:01 am
NITI Aayog Meeting: కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి సీఎంల కన్నెర్ర.. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బాటలోనే మమతా బెనర్జీ..
కేంద్ర బడ్జెట్పై కన్నెర్ర చేస్తున్న ఇండియా కూటమి ముఖ్యమంత్రులు... నీతి ఆయోగ్ మీటింగ్ని బాయ్కాట్ చేయడమే కాదు, అదే రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం హాట్టాపిక్గా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 9:37 pm
Kishan Reddy: బడ్జెట్లో ఏం లేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదని.. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 9:36 pm
CM Chandrababu: శాంతిభద్రతలను సెట్రైట్ చేస్తాం.. లా అండ్ ఆర్డర్పై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
ఏపీలో వైట్ పేపర్స్ పరంపర కొనసాగుతోంది. శాంతిభద్రతల అంశంపై... అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 7:16 pm
Vegetable Prices: ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు..
కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ఇక టమోటాల రేట్లకైతే మళ్లీ రెక్కలు వచ్చాయి. కిలో టమోటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 7:11 pm
Viral Video: అయ్యో.. అయ్యయ్యో.. ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండె బద్దలవ్వాల్సిందే..
మందు బాటిళ్లను మంచిగా కింద పరిచేశారు.. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు.. ఇక్కడ మద్యం బాటిళ్లను పంపిణీ చేస్తున్నారనుకునేరు.. అసలు మ్యాటర్ వేరే ఉంది.. మొత్తం కథ తెలిస్తే మందుబాబుల గుండె చివుక్కుమంటుంది.. గుట్టలు గుట్టులుగా మద్యం బాటిల్స్ వరుసగా పెర్చిన పోలీసులు.. వాటిపై నుంచి రోడ్డు రోలర్ ను నడిపారు.. క్షణాల్లోనే మద్యం మొత్తం నేలపాలైంది..
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 5:49 pm
Tatyana Ozolina: విషాదం…! రోడ్డు ప్రమాదంలో మోస్ట్ ఫెమస్ లేడీ బైకర్ మృతి.. షాక్లో అభిమానులు
రష్యాకు చెందిన తత్యానా ఓజోలినాకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. తన రైడింగ్ సాహసాలతో సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఎన్నో సాహసోపేతమైన రైడ్లు చేసి పాపులర్ అయ్యి.. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది తత్యానా..
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 5:02 pm
Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్ల కోసం భారీ కేటాయింపులు.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే..
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైల్వే ప్రాజెక్ట్ల కోసం భారీగా కేటాయింపులు చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్ల కోసం రూ. 9151 కోట్లు కేటాయించగా.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్ల కోసం రూ.5336 కోట్లు కేటాయించింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 11:30 pm
Nipah Virus: కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్ అలజడితో పొరుగు రాష్ట్రం హెచ్చరికలు.. 24 గంటలకు పైగా జ్వరం ఉంటే..
కేరళలో నిఫా వైరస్ అలజడితో పొరుగున ఉన్న తమిళనాడులో కూడా అలర్ట్ ప్రకటించారు. విద్యార్ధులు కేరళలో పర్యటించరాదని ఆదేశాలు జారీ చేశారు. కేరళ నుంచి టూరిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సరిహద్దు జిల్లాల్లో మెడికల్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 10:02 pm
ఈ నీరు పవర్ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే ఆ సమస్యలన్నీ పరార్.. ఏంటో తెలుసుకోండి..
దాల్చినచెక్క.. భారతీయ వంటశాలలలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.. ఇది ఆయుర్వేద ఔషధాలలో ఒకటి. అందుకే.. దాల్చిన చెక్కను ఆరోగ్యానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆహారానికి సువాసనతోపాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.. అయితే.. దాల్చిన చెక్క నీటిని
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 9:43 pm
Budget 2024: ‘రెండు రాష్ట్రాలకే వడ్డించారు’.. బడ్జెట్పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..
కేంద్ర బడ్జెట్పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 11:41 pm