Shaik Madar Saheb

Shaik Madar Saheb

Chief Sub-Editor, Politics, Hyper Local, Lifestyle - TV9 Telugu

madarsaheb.shaik@tv9.com

షేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్‌-ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్‌ను ప్రారంభించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 8ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆంధ్రజ్యోతి, జీ మీడియా (ఢిల్లీ) లో పనిచేశారు.

Read More
UNSC Seat For India: భారత్‌కు తప్ప.. ఏ ఇతర దేశానికి ఆ అర్హత లేదు: జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్

UNSC Seat For India: భారత్‌కు తప్ప.. ఏ ఇతర దేశానికి ఆ అర్హత లేదు: జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్

ప్రపంచంలో ఇండియా మార్క్.. ఒకప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది.. దశబ్దాల నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తున్న అగ్ర దేశాలలో భారత్ కూడా ఒకటి అని చాటి చెబుతోంది.. ముఖ్యంగా దీనికి నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. ముందుచూపు దీనికి కారణమని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.

Cyclone Dana: తుపాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Cyclone Dana: తుపాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి (అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

MLC Jeevan Reddy: మీకూ, మీ కాంగ్రెస్‌ పార్టీకో దండం.. అనుచరుడి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

MLC Jeevan Reddy: మీకూ, మీ కాంగ్రెస్‌ పార్టీకో దండం.. అనుచరుడి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది.. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని జీవన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

Telangana BJP: అజెండా ఒక్కటే..! తెలంగాణ కమలం పార్టీలో సరికొత్త జోష్.. మూసీపై పోరాటానికి బీజేపీ కార్యాచరణ

Telangana BJP: అజెండా ఒక్కటే..! తెలంగాణ కమలం పార్టీలో సరికొత్త జోష్.. మూసీపై పోరాటానికి బీజేపీ కార్యాచరణ

సైలెన్స్‌ మోడ్‌ నుండి యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చేసింది..తెలంగాణ కమలం పార్టీ. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి..ఇకపై ఉమ్మడిగా ఉద్యమించాలని డిసైడ్‌ అయ్యారు నేతలు. పార్టీ అజెండానే ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్నారు. మరి కాషాయ పార్టీలో ఈ మార్పులకు కారణం ఏంటి..? కమలంలో అంతా సెట్‌ రైట్‌ అయినట్టేనా..?

Rain Alert: అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert: అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Cyclone Dana Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పారాదీప్‌కు 730కి.మీ, బెంగాల్ ఐలాండ్‌కు 770కి.మీ, బంగ్లాదేశ్ కేపు పారాకు 740కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం రేపటికి తుఫాన్‌గా బలపడనుంది.

PM Modi: రష్యాలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ.. అందరిచూపు ప్రసంగంపైనే..

PM Modi: రష్యాలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ.. అందరిచూపు ప్రసంగంపైనే..

ప్రధాని మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత మాస్కోలో ప్రధాని తొలిసారి పర్యటించారు. రష్యాలోని భారత సంతతి ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

Musi River Beautification: భాగ్యనగరానికి సియోల్ మోడల్..! మూసీ కోసం టీ-సర్కార్ మాస్టర్ ప్లాన్‌.. ఇవాళ హన్‌ నదిపై అధ్యయనం

Musi River Beautification: భాగ్యనగరానికి సియోల్ మోడల్..! మూసీ కోసం టీ-సర్కార్ మాస్టర్ ప్లాన్‌.. ఇవాళ హన్‌ నదిపై అధ్యయనం

నిన్నటి దాక సింగపూర్‌ మాట. ఇప్పుడు సియోల్‌ బాట. మూసీ పునరుజ్జీం మిషన్‌ కోసం చంగ్‌ చియాన్‌ రివర్‌ బ్యూటీఫికేషన్‌ ను మోడల్గా తీసుకుంది రేవంత్‌ సర్కార్‌. సొగసు చూడతరమా అన్పించే చంగ్‌ చియాన్‌ సోయగాలపై , తెలంగాణ మంత్రుల బృందం స్టడీ టూర్‌పై సియోల్‌ నుంచి టీవీ9 గ్రౌండ్‌ రిపోర్ట్‌...

Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్‌కు అమరావతి రెడీ అయింది. మంగళవారం పున్నమి ఘాట్‌లో 5వేలకు పైగా డ్రోన్లతో మెగా షో జరగనుంది. విజయవాడ ప్రజలు డ్రోన్‌ షోను చూసేందుకు ఐదు ప్రాంతాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు

India Population: పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

India Population: పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

ఒక్కర్నే కనండి.. జనాభా తగ్గించండి.. ఒకప్పటి స్లోగన్..! పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్..! యువత కారణంగానే జపాన్‌ స్థానానికి చైనా.. చైనాలో యువత తగ్గితే.. ఆ స్థానానికి భారత్.. 2047 నాటికి భారత్‌లో పెరగనున్న వృద్ధులు.. పాతికేళ్ల తరువాత భారత్‌దీ జపాన్, చైనా పరిస్థితే..! అందుకే.. ముందు జాగ్రత్తగా 'పిల్లల్ని కనండి' అంటూ స్లోగన్స్..!

Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..

Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..

ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతోనే తన కొడుకును అరెస్ట్‌ చేశారని విశ్వరూప్ విమర్శించారు. అయితే కేసు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమిమా హనీట్రాప్‌ కేసులో నాలుగో బాధితుడు.. చిట్టా మామూలుగా లేదుగా..

నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమిమా హనీట్రాప్‌ కేసులో నాలుగో బాధితుడు.. చిట్టా మామూలుగా లేదుగా..

హనీట్రాప్‌ నిందితురాలు జాయ్‌ జమీమా మోసాలు మామూలుగా లేవు. ఆమె చీటింగ్‌ చిట్టా.. రాస్తే పుస్తకం.. తీస్తే సీరియల్‌ అవుతుంది. హనీ ట్రాప్ కేసులో నాలుగో బాధితుడు బయటకు వచ్చాడు. జామిమా సర్వస్వం దోచేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో జమిమా ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు పోలీసులు..

Electricity Price Hike: తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా.. షాక్ తప్పదా..? ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

Electricity Price Hike: తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా.. షాక్ తప్పదా..? ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

Telangana Electricity Price Hike: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకి షాక్ తప్పదా? త్వరలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా? ఈఆర్సీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్ నేతలు.. చార్జీల పెంపు ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే డిస్కంల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.