B Ravi Kumar

B Ravi Kumar

Staff Reporter - TV9 Telugu

ravikumar.bandikatla@tv9.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.

Read More
Follow On:
Calf Birthday: ఇది మా బిడ్డలాంటిదే.. అశీర్వదించండి.. ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు చేసిన రైతు

Calf Birthday: ఇది మా బిడ్డలాంటిదే.. అశీర్వదించండి.. ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు చేసిన రైతు

ఆవులను తమ కన్న బిడ్డల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ కుటుంబం. నుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తున్నారు. పాడిపశువులు మానవ జీవితంలో సగభాగం అనే విధంగా నిరూపిస్తున్నారు. తమ గోమాతకు పుట్టిన ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆ ప్రాంతం వాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

Viral Video: ఇదో వింత దొంగతనం.. దోచుకోవడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్లలేక ఏం చేశారంటే..

Viral Video: ఇదో వింత దొంగతనం.. దోచుకోవడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్లలేక ఏం చేశారంటే..

చెడు వ్యసనాలకులోనై కొందరు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరికొందరు ఇలా రకరకాల కారణాల చేత దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో దొంగలు తమని దొంగలని గుర్తించాలనే విధంగా బారు మీసాలు, గళ్ళలుంగీ ఇలా డ్రెస్ కోడ్ మైంటైన్ చేసేవారు.

సోషల్ మీడియాలో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తే జైలుకే.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు..

సోషల్ మీడియాలో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తే జైలుకే.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు..

రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాలతో పాటు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

Watch Video: నీటిపై పచ్చని పందిరి.. పందిరిపై ముత్యాల రాశి.. ఈ సౌందర్యం చూసేందుకు తరలి వస్తున్న జనం..

Watch Video: నీటిపై పచ్చని పందిరి.. పందిరిపై ముత్యాల రాశి.. ఈ సౌందర్యం చూసేందుకు తరలి వస్తున్న జనం..

ఆ సుందర దృశ్యం అటువైపుగా వెళుతున్న పాదాచారుల్ని, వివాహనదారుల్ని కట్టిపడేస్తుంది. కాసేపైనా ఆ రమణీయమైన ప్రకృతి సుందర రూపాన్ని చూసి తీరాల్సిందేనని ఆ దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భూమిపై పచ్చదనం కప్పి ముత్యాలు దానిపై పోసినట్టుగా మధ్యలో కలువల సోయగాలకు స్థానికులు మంత్రముగ్ధులవుతున్నారు.

మీ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉందా.? ఈ పంట వేస్తే లక్షలు కాదు.. ఏకంగా కోట్లు సంపాదించొచ్చు.!

మీ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉందా.? ఈ పంట వేస్తే లక్షలు కాదు.. ఏకంగా కోట్లు సంపాదించొచ్చు.!

రోజురోజుకూ వ్యవసాయ రంగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో కొందరు యువ రైతులు విదేశాలలో పండించే పంటలను సైతం మన ప్రాంతాలలో పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. అంతేకాకుండా పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ..

AP News: రేపటి భవిష్యత్తుకు వినూత్న ఆలోచన.. ఇదో వెరైటీ ఆహ్వాన పత్రిక.. ఎందుకో తెలుసా

AP News: రేపటి భవిష్యత్తుకు వినూత్న ఆలోచన.. ఇదో వెరైటీ ఆహ్వాన పత్రిక.. ఎందుకో తెలుసా

ఆహ్వానం..! ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శుభకార్యాలు. పెళ్లిళ్లు, ఓణీల వేడుకలు, పుట్టినరోజులు, బారసాలలు, అన్నప్రాసనలు ఇలా ఏ శుభకార్యాన్నైనా జరుపుకునే ముందు బంధుమిత్ర సపరివార సమేతంగా వేడుకకు హాజరు అవ్వాలని ఆహ్వాన పత్రికలు ప్రత్యేకంగా తయారు చేసి పంచుతాం. ఆహ్వానం అందినవారు తప్పకుండా ఆయా శుభకార్యాలకు హాజరై ఆహ్వానించిన వారిని ఆనందపరుస్తారు.

Andhra Pradesh: భర్త కోసం మహిళ పోరాటం.. ఏకంగా టెంట్ వేసి నిరసన దీక్ష

Andhra Pradesh: భర్త కోసం మహిళ పోరాటం.. ఏకంగా టెంట్ వేసి నిరసన దీక్ష

ఆషాడమాసం పూర్తయిన తర్వాత కాపురానికి తీసుకు వెళ్లలేదు. పెళ్లైన రెండు నెలలకే అత్త మామ ఆడపడుచు తనపై ప్రేమ విరిగిపోయేలా చేశారని దుర్గ భవాని ఆరోపిస్తుంది. ఆ క్రమణంలోనే తనకు న్యాయం చేయాలని గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

ఆ ఊరి కోటకే కాదు గేటుకు ఒక చరిత్ర ఉంది.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆ ఊరి కోటకే కాదు గేటుకు ఒక చరిత్ర ఉంది.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

నూజివీడు ఈ పేరు వినగానే నోరూరించే రసాలు గుర్తొస్తాయి. నూజివీడు మామిడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా నూజివీడు వీణలు సైతం ఎన్నో ప్రత్యేక గౌరవాలు దక్కించుకున్నాయి. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు మైసూర్‎లో జరిపినట్లుగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే నూజివీడులో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది.

Andhra Pradesh: దేవుడి మెడలో పార్టీ కండువా… పూజారి అత్యుత్సాహంతో నివ్వెరపోయిన భక్తులు

Andhra Pradesh: దేవుడి మెడలో పార్టీ కండువా… పూజారి అత్యుత్సాహంతో నివ్వెరపోయిన భక్తులు

కండువాలు ఒక హుందాతనానికి సింబల్. పూర్వం ఎవరి భుజంపై చూసినా తెలుగు రాష్ట్రాల్లో కండువా కనిపించేది. ఇప్పటికి పంచె కడితే కండువాను ధరించటం ఆనవాయితీ. అయితే ఇపుడు రాజకీయ కండువాలు పిచ్చి ఫేమస్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఒక ఆలయంలో పూజారి ప్రవర్తించిన తీరు అందరిని షాక్‌కు గురి చేసింది.

Ongole IIIT: ఉన్నత విద్య కోసం వెళ్లి ఉపవాసముంటున్న విద్యార్థులు.. సమస్య ఏంటంటే..

Ongole IIIT: ఉన్నత విద్య కోసం వెళ్లి ఉపవాసముంటున్న విద్యార్థులు.. సమస్య ఏంటంటే..

అది రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ విద్యా సంస్థ. కానీ ఓ సమస్య అక్కడ విద్యార్థులను గత కొంత కాలంగా వెంటాడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. గతంలోనే పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‎కు నోటీసులు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప విద్యార్థుల బాధ ఏమాత్రం తీరలేదు. నాణ్యమైన ఆహారం అందక ఆకలి కేకలతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది.

Eluru: 2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం,  గ్రామస్థులు ఏం చేశారంటే

Eluru: 2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం, గ్రామస్థులు ఏం చేశారంటే

తాజాగా ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన వింతను ఎందుకు అక్కడ స్థానికులు క్యూలు కడుతున్నారు. ఆ వింతను చూసేందుకే పక్కల ప్రాంతాల నుంచి ఆసక్తిగా అక్కడికి వచ్చామని చెబుతున్నారు.. బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ గ్రామంలో కుంజా కొవ్వాడయ్య అనే రైతు ఆవులు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే...

Andhra Pradesh: మాతృభూమి ఋణం తీర్చుకుంటున్న ఎన్నారైలు.. పేద విద్యార్థులకు ఆప్త ఆర్థిక సాయం

Andhra Pradesh: మాతృభూమి ఋణం తీర్చుకుంటున్న ఎన్నారైలు.. పేద విద్యార్థులకు ఆప్త ఆర్థిక సాయం

సేవ చేయాలనే దృక్పథంతో కొందరు మిత్రులు ఒకటై ఓ సంస్థను స్థాపించి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆ సంస్థ. కన్నతల్లి లాంటి మాతృభూమి ఋణం తీర్చుకునేలా తెలుగు నేలపై పుట్టిన తెలుగు ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు. వారి సేవలకు హద్దులు లేవంటూ ఇప్పటికే కోట్లాది రూపాయలు ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం అందిస్తూ బాసటగా నిలిచారు.