ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
Andhra: ములక్కాయలు చూస్తే కొనే మూడ్ పోతుంది.. ఎందుకంటే..!
కార్తీకం ముగిసినా కూరగాయల రేట్లు తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి–తూర్పు గోదావరి జిల్లాల్లో మునగకాయలు కొండెక్కి కూర్చున్నాయి. తుఫాన్లు, చెట్ల విరిగిపోవడం వల్ల పంట దెబ్బతినడంతో హోల్సేల్ మార్కెట్లోనే కిలో రూ.350 పలుకుతోంది. కిలోకి పది ములక్కాడలు మాత్రమే రావడంతో ఒక్కో మునగకాయ రిటైల్ మార్కెట్లో....
- B Ravi Kumar
- Updated on: Dec 2, 2025
- 4:19 pm
Andhra: అప్పుడే పుట్టిన అరుదైన శిశువు.. తల్లి పాలు ఇస్తుండగా..
అరుదుగా శిశువుల్లో పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు పళ్ళు కనిపిస్తే వాటిని నాటల్ టీత్ అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షమంది పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా..
- B Ravi Kumar
- Updated on: Dec 2, 2025
- 12:22 pm
Eluru: ఇంత వైల్డ్గా ఉన్నావేంట్రా.. భార్య పుట్టింటికి రావటం లేదని ఏకంగా..
భార్య - భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది.
- B Ravi Kumar
- Updated on: Nov 29, 2025
- 8:46 am
Andhra: భూమికి పుట్టిన పువ్వు .. పేరేంటో చెప్పగలరా..?
సాధారణంగా పూల నుంచి రాలే గింజలు కొత్త మొక్కలుగా పరిణమిస్తాయి. మల్లె, విరజాజి, గులాబీ, చామంతి వంటి మొక్కలు అంటు ద్వారా పెరుగుతాయి. అయితే బంతి, కనకాంబరం వంటివి విత్తనాలు నేలపై చల్లితేనే మొలకెత్తుతాయి. కూరగాయల్లో క్యాలీఫ్లవర్ విత్తనాల ద్వారా పెరుగుతుంటే, దుంపజాతిలో...
- B Ravi Kumar
- Updated on: Nov 28, 2025
- 2:37 pm
Vasavi Penugonda: పెనుగొండ ఊరి పేరు మార్పు వెనుక అసలు కథ ఇదే..!
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఇక నుంచి వాసవి పెనుగొండగా మారనుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో బాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతులను సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని పెనుగొండలో వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..
- B Ravi Kumar
- Updated on: Nov 26, 2025
- 7:50 pm
లారీలో గుట్టుగా యవ్వారం.. పోలీసుల సడెన్ ఎంట్రీ! ఆ తర్వాత సీన్ ఇదే
గో మాంసం ఇపుడు ఏపీని షేక్ చేస్తుంది. విశాఖలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా దొరికిన మాంసం నిల్వల శాంపిల్స్ లో గో మాంసం దొరకటంపై పెద్దదుమారం రేగింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నా మరో వైపు గోవుల అక్రమ రవాణా ఆగటం లేదు. తణుకులో లోహం ఫుడ్ ఫ్యాక్టరీ సైతం వివాదాస్పదంగా.
- B Ravi Kumar
- Updated on: Nov 25, 2025
- 8:54 pm
Andhra Pradesh: ఎంత పని చేశార్రా పిల్లలూ.. ఇంట్లో అమ్మానాన్నలు లేని సమయంలో..!
దీపావళి అంటే సరదా..! రకరకాల బాణాసంచా కాల్చవచ్చని ఈ పండగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. దీపావళి ముందు నుంచి ప్రతి ఇంట్లోనూ ఈ హడావుడి కనిపిస్తుంది. పండగరోజు తరువాత రెండు రోజులు వరకు ఉండే సందడి.. ఆ ఏడాదంతా పిల్లలకు గుర్తు ఉండి పోతుంది. అయితే చాలా మంది మిగిలిన టపాసులను ఇంట్లోనే దాచుకుంటారు. నాగులచవితి రోజు కాల్చుకోవచ్చంటూ పిల్లలను సముదాయిస్తారు.
- B Ravi Kumar
- Updated on: Nov 25, 2025
- 8:38 pm
Andhra: పాములున్నాయ్ జాగ్రత్త.. అటువైపు వెళ్లాలంటేనే సుస్సు పోసుకుంటున్న జనం.. పెద్ద ప్లానే ఇది..
పాములు ఎపుడూ ఒకచోట వుండవు. అయితే పుట్ట, నివాస యోగ్యంగా ఉంటే మాత్రం అవి ఆహారం కోసం వెళ్లినా తిరిగి వచ్చి అక్కడే రక్షణ పొందుతుంటాయి. అయితే.. ఇంటి గోడ మీద పాములున్నాయి జాగ్రత్త.. అంటూ హెచ్చరిక ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఎందుకు ఇలా రాశారు. ఎవరు రాశారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
- B Ravi Kumar
- Updated on: Nov 23, 2025
- 11:06 am
Andhra: పుట్టినరోజు నాడు నడిరోడ్డుపై కత్తులతో హంగామా.. కట్ చేస్తే, సీన్ సితారయ్యింది.. ఇదిగో వీడియో
కుటుంబ సభ్యులు, ఆత్మీయులమధ్య సంతోషంగా చేసుకోవాల్సిన వేడుకలు శృతిమించుతున్నాయి. కొందరు పుట్టినరోజులు పేరుతో చేస్తున్న హడావుడి స్థానికులకు ఇబ్బందిగా మారటంతో పటు పలుమార్లు వివాదాలకు దారితీసింది. తాజాగా తణుకులో కందరు యువకులు కేక్ కట్టింగ్ సందర్భంగా చేసిన హడావుడి తీవ్రదుమారం రేపింది.
- B Ravi Kumar
- Updated on: Nov 22, 2025
- 11:09 am
వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. పాలకొల్లు పర్యటన వెనుక వ్యూహం అదేనా?
వంగవీటి రంగా కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రంగా కుమారుడు రాధా రాజకీయాల్లో కొనసాగుతుండగా.. త్వరలోనే ఆయన కుమార్తె ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే తాను ఏ పార్టీలోకి చేరేది ఇప్పుడే చెప్పలేనని ఆశా కిరణ్ తేల్చి చెప్పారు. అయితే తాజాగా రాజకీయ కురువృద్దులు , మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో ఆమె భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
- B Ravi Kumar
- Updated on: Nov 17, 2025
- 9:24 am
Andhra Pradesh: హాయ్ అని మెస్సేజ్ చేస్తే రంగంలోకి పోలీసులు.. క్షణాల్లో మీ చేతుల్లో..
పశ్చిమ గోదావరి పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు సరికొత్తగా వాట్సాప్ సేవను ప్రవేశపెట్టారు. 9154966503 నంబర్కు హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ చేసి, వచ్చిన లింక్లో వివరాలు నింపితే పోలీసులు ఫోన్ను రికవరీ చేసి ఇస్తారు. ఇప్పటికే 1738 ఫోన్లు రికవరీ చేశారు. ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
- B Ravi Kumar
- Updated on: Nov 15, 2025
- 12:51 pm
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
సైబర్ నేరాల ఉధృతి పెరుగుతోంది. తాజాగా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ను ACB అధికారులమని నమ్మించి సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు మోసం చేశారు. బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఈ ఘటన, అధికారులు కూడా ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారని తేటతెల్లం చేస్తుంది. ఇటువంటి నకిలీ కాల్స్, బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- B Ravi Kumar
- Updated on: Nov 15, 2025
- 9:22 pm