AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B Ravi Kumar

B Ravi Kumar

Staff Reporter - TV9 Telugu

ravikumar.bandikatla@tv9.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.

Read More
Follow On:
గ్యాస్ లేదనే టెన్షనే వద్దూ.. ఇలా వండితే ఎంత మందికైనా సులభంగా వండొచ్చు!

గ్యాస్ లేదనే టెన్షనే వద్దూ.. ఇలా వండితే ఎంత మందికైనా సులభంగా వండొచ్చు!

ఆంధ్రప్రదేశ్, ఏలూరు: వంట గ్యాస్ సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచన. పొగ లేకుండా పొయ్యిలపై వందల మందికి వంట. ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా యుద్దం నేపధ్యంలో వంట గ్యాస్ దొరకదు అనే భయాందోళనలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఆలోచన.

వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు.. పరిష్కారం ఉందంటున్న శాస్త్రవేత్తలు

వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు.. పరిష్కారం ఉందంటున్న శాస్త్రవేత్తలు

Neem trees drying in West Godavari: పాలకొల్లు పరిసర గ్రామాలలోని వేప చెట్లు ఇటీవల కాలంలో ఫంగస్ వ్యాధి బారిన పడి ఆకులు, కొమ్మలు ఎండి పోయి పూర్తిగా క్షీణ దశకు చేరుకుంటున్నాయి. మందు స్ప్రే చేస్తామని వాకర్స్ క్లబ్ సభ్యులు తెలియజేశారు.

Andhra: ఐస్ క్రీం తిన్నా, అమ్మినా జరిమానా కట్టాల్సిందే.. పిల్లల కోసం గ్రామస్తుల సంచలన నిర్ణయం..

Andhra: ఐస్ క్రీం తిన్నా, అమ్మినా జరిమానా కట్టాల్సిందే.. పిల్లల కోసం గ్రామస్తుల సంచలన నిర్ణయం..

గ్రామంలో ఎవరైనా ఐస్ క్రీం బండ్లతో వచ్చి.. ఐస్ క్రీం అమ్మితే వారికి 3,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఐస్ క్రీమ్ కొని తింటే వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. రంగు రంగుల నీళ్లను ప్లాస్టిక్ కవర్‌లో పోసి, ప్యాక్ చేసి గడ్డకట్టించి వాటిని విచ్చల వడిగా అమ్మేస్తుంటారు.

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!

భారతీయ భక్తి సంగీతానికి చిరస్మరణీయమైన పేరు తాళ్లపాక అన్నమాచార్య. ఆయన కీర్తనలు, రచనలు శతాబ్దాలుగా భక్తిని, సాహిత్యాన్ని, సంగీతాన్ని ఒకే తాటిపై నిలిపాయి. ఇప్పుడు అదే మహానుభావుడికి విదేశీ నేలపై అరుదైన గౌరవం దక్కబోతోంది. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంఫిస్‌లో 111 అడుగుల ఎత్తైన పంచలోహ మహావిగ్రహ నిర్మాణం జరగబోతుంది.

ఏలూరులో అట్టహాసంగా అందాల పోటీలు: క్రౌన్ ఆఫ్ ఏలూరు‌గా దివ్య

ఏలూరులో అట్టహాసంగా అందాల పోటీలు: క్రౌన్ ఆఫ్ ఏలూరు‌గా దివ్య

Eluru Beauty Pageant: ప్రముఖ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి, మిస్ ఏలూరు కిరీటాన్ని దక్కించుకుని విజేతగా నిలిచారు దివ్య ఆలపాటి. దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ఆలపాటి దివ్యకు ‘మిస్ ఏలూరు’ ప్రతిష్టాత్మక ట్రోఫీని, కిరీటాన్ని అందజేశారు.

Andhra Pradesh: ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

Andhra Pradesh: ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

మర్రి చెట్టుకు ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. దీని ఆకులను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి..? అనే విషయం తెలుసుకుందాం.

గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొండముచ్చు.. తర్వాత జరిగింది చూసి..

గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొండముచ్చు.. తర్వాత జరిగింది చూసి..

కొన్ని సార్లు జంతువులు మనుషులను అనుకరిస్తూ వారు ఎలా ప్రవర్తిస్తాలో అవి కూడా అలా చేస్తూ ఉంటాయి.. ఒక్కోసారి వాటిప్రవర్తన చూస్తే అది నిజమే అనిపిస్తుంటుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ అలాంటి సంఘటనే వెలుగు చూసింది. ఓ గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ కొండముచ్చు.. వాళ్లతో పాటు పూజలో పాల్గొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ.. నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు.. మధుశ్రీ త్యాగానికి సెల్యూట్..!

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ.. నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు.. మధుశ్రీ త్యాగానికి సెల్యూట్..!

ఏలూరు: అవయవదానంతో ఐదుగురుకి పునర్జన్మ ప్రసాదించి ఒక వివాహిత మృతి చెందింది. అవయవాలతో పాటు నేత్రదానం సైతం చేసి నలుగురికి వెలుగులు జీవితం లో ఆమె వెలుగు నింపింది. మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లినా తాను సజీవంగా ఉండటం కోసం వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని పలువురు ఇపుడు కొనియాడుతున్నారు.

Eluru: వలకు చిక్కిన భారీ పండుగప్ప.. వేలంలో ఎంత ధరకు అమ్ముడైందో తెల్సా

Eluru: వలకు చిక్కిన భారీ పండుగప్ప.. వేలంలో ఎంత ధరకు అమ్ముడైందో తెల్సా

కొందరు యువకులు స్థానికంగా ఉన్న గోదావరిలో చేపల వేటకు వెళ్తే.. వారికి ఓ బాహుబలి చేప చిక్కింది.. తీరా చూస్తే అది పండుగప్ప.. బరువులో గొప్ప.. ఇంతకీ వేలంలో ఎంతకు అమ్ముడైందో తెలుసా.. ధర చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.. ఏపీలో ఎక్కడ ఉందంటే..

హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.. ఏపీలో ఎక్కడ ఉందంటే..

విభూది అంటే ఐశ్వర్యం.. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది విభూది. విభూదితో అభిషేకిస్తే పరమేశ్వరుడు పరవశించిపోతారు. అలాంటి విశిష్టమైన విభూది అభిషేకాన్ని ప్రతి సంవత్సరం సోమేశ్వరస్వామికి వైభవంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో స్వామి వారికి విభూదితో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు.

ఉగాది ప్రసాదంలో చేదుగా ఉన్నా, వేప పువ్వునే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఉగాది ప్రసాదంలో చేదుగా ఉన్నా, వేప పువ్వునే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఏలూరు: ఉగాది వచ్చేసింది. ప్రతి పండుగకు నోరు తీపి చేసుకుంటాము. కానీ ఉగాది రోజు తీసుకునే ప్రసాదం లో మాత్రం చేదుగా ఉండే వేప పువ్వును కూడా కలిపి తీసుకుంటాము. భారతదేశం లోని కొన్ని ప్రాంతాల్లో అయితే వేపాకును కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు.

Andhra News: చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త..

Andhra News: చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త..

అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భార్యనే మట్టుపెట్టేందుకు ప్రయత్నించాడు ఓ భర్త. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్ది, భార్యతో అన్యోన్యం గా ఉండాల్సింది పోయి.. ఆమె పాలిట కాలయముడిగా మారాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు. చివరకు అనుమానంతో ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.