ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
Andhra: 19 ఏళ్ల అమ్మాయ్ ఏం పాపం చేసిందిరా.. గదిలో నిద్రిస్తుండగా చంపేశారు.. ఆ తర్వాత.!
నేరం జరిగి మూడేళ్లు కావస్తుంది. 19 ఏళ్ళ వయస్సులోనే ఒక యువతి మృతి చెందింది. ఆమె హత్య చేయబడిందని ఆరోపణలు ఉన్నా.. పోలీసులు ఆ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే తాజా వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక యువతి మరణానికి గల కారణం తేల్చి చెప్పటంతో పోలీసులు హంతకులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అసలు హత్య ఎలా జరిగింది, చేసింది ఎవరు.?
- B Ravi Kumar
- Updated on: Nov 12, 2025
- 1:51 pm
Andhra: డబ్బులు బైక్ కవర్లో పెట్టి టిఫిన్కు వెళ్లాడు.. తిరిగొచ్చి చూసేసరికి
బ్యాంక్లో డబ్బులు డ్రా చేసి టిఫిన్ చేసేందుకు ఓ హోటల్ దగ్గర బండి ఆపాడు. ఆ తర్వాత తినేసి బయటకు వచ్చి.. బైక్ కవర్ ట్యాంక్ చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- B Ravi Kumar
- Updated on: Nov 12, 2025
- 11:32 am
Andhra News: 2029 ఆస్ట్రోనాట్ అభ్యర్థి కైవల్యారెడ్డికి అభినందనలు వెల్లువ – ఇంతకూ ఎవరీ కైవల్యారెడ్డి..?
అవకాశం వస్తే ఆకాశమే తమకు హద్దు అంటున్నారు నేటి తరం యువతులు.. ఊహకందని రంగంలోకి అడుగుపెట్టి తమప్రతిభను కనబరుస్తున్నారు. అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని అని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామిగా ఎంపిక కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కైవల్యారెడ్డి(17) 2029 లో టైటాన్ స్పెస్ ఇండస్ట్రీస్ సంస్థ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఎంపిక అయ్యారు.
- B Ravi Kumar
- Updated on: Nov 11, 2025
- 5:33 pm
Andhra: వాళ్లు మనుషులు కాదు.. దెయ్యాలు.! అదేపనిగా ఆ ఇంటి నుంచి అరుపులు..
కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి. ప్రశాంతంగా ఉండే ఆ ఊరులో ఒక్కసారిగా భయం కమ్ముకుంది. మరి ఇంతకీ అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
- B Ravi Kumar
- Updated on: Nov 11, 2025
- 12:41 pm
కార్తీకమాసంలో దీపం ఏ సమయంలో వెలిగిస్తే మంచిది.? పాటించాల్సిన నియమాలు ఏంటి.!
కార్తీక మాసం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన భక్తులు పుణ్య నదులలో స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. అసలు దీపాలు ఏవిధంగా వెలిగించాలి. ఏ సమయంలో వెలిగించాలి. ఏ నూనెను ఉపయోగించాలి. ఆ వివరాలు ఇలా..
- B Ravi Kumar
- Updated on: Nov 10, 2025
- 9:15 am
Watch Video: కార్తీక మాసంలో మావుళ్ళమ్మ తల్లికి వెయ్యి కేజీల సారె సమర్పణ..! రేపు పడి పూజోత్సవం..
మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామదేవత. సాధారణంగా గ్రామదేవతలకు ఆషాడ మాసంలో సారెను సమర్పిస్తారు భక్తులు. కానీ ఈసారి కార్తీకమాసంలో ప్రత్యేకంగా మావుళ్ళమ్మ అమ్మవారికి 1000 కేజీల సారెను సమర్పించారు మావుళ్ళమ్మ మాలధారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి..
- B Ravi Kumar
- Updated on: Nov 9, 2025
- 6:33 pm
Andhra: చల్లంగా చూడమ్మా.. మావుళ్ళమ్మకు 1000 కేజీల సారె.. వీడియో చూశారా..?
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు.. ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మావుళ్ళమ్మ మాలధారణ దీక్షాపరుల.. సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం లో దీక్షాధారులు సుమారు 1000 కేజీల పలురకాల స్వీట్స్, పిండివంటలతో సారెను ఏర్పాటు చేసారు.
- B Ravi Kumar
- Updated on: Nov 9, 2025
- 11:39 am
Tanuku: అయ బాబోయ్.. చూశారా ఈ చిత్రం.. హస్తానికి 80 పళ్లు
అరటి పండు ఆరోగ్యానికి మంచిది . ప్రతి రోజు 2 పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని వైద్యులు కూడా చెబుతుంటారు. ఐతే మనకు సాదరంగా కనిపించే అరటిగెలలలో హస్తానికి ఎన్ని కాయలు ఉంటాయి అంటే.. సహజంగా అవగాహన ఉన్నవాళ్లు 12 నుంచి 14 కాయలు ఉంటాయి అని చెబుతారు. ఐతే తణుకులో విచిత్రంగా ఒక అరటిగలలో హస్తానికి ఏకంగా 80 కాయలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
- B Ravi Kumar
- Updated on: Nov 7, 2025
- 5:40 pm
Andhra: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఏకంగా దేవుడితోనే ఆటలు.. హుండీలో బొమ్మ నోట్లు..
ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది.
- B Ravi Kumar
- Updated on: Nov 5, 2025
- 8:43 am
Andhra News: ఏలూరు ఏజెన్సీ వాసులును వణికిస్తున్న అడవి పందులు.. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది
అడవిలో నివసించే గిరిజనలు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే వారు వణ్యప్రాణులతో ఎంతో స్నేహింగా కూడా మెలుగుతారు. అప్పుడప్పుడు వాటిని రక్షిస్తారు కూడా. కానీ కొన్ని సార్లు వాటి చేతుల్లోనే ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. పశువులను మెపుకొని ఇంటికొస్తున్న ఒక గిరిజనురాలిపై అడవి పంది దాడి చేసింది.దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది.
- B Ravi Kumar
- Updated on: Nov 4, 2025
- 6:39 pm
Andhra News: క్లాస్గా వచ్చాడు.. క్లీన్గా దోచుకెళ్లాడు.. కట్చేస్తే.. ఎలానో తెలిస్తే..
అతనికి వరుస నేరాలు చేసిన గత చరిత్ర లేదు, కేసులు , విచారణకు తిరిగిన ఘటనలు అనుభవం లేదు. కాని అతను చేసిన మొదటి దొంగతనం జరిగి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం అతను ఎక్కడ ఉన్నాడనే సమాచొరం కూడా పోలీసులకు దొరకలేదు. ఇంతకీ అతను ఎలా తప్పించుకోగలుతుగుతున్నాడు.
- B Ravi Kumar
- Updated on: Nov 3, 2025
- 6:27 pm
Andhra Pradesh: ఏలూరు డెడ్ బాడి పార్సిల్ కేసు.. ఆ ఇద్దరు పోలీసులకు విశిష్ట గౌరవం!
రాష్ట్రంలో సంచలనం రేపిన డెడ్ బాడి పార్సిల్ కేసులో దర్యాప్తు సమర్ధవంతంగా చేసిన పశ్చిమ పోలీసులు ప్రతిష్టాత్మ్కక పథకానికి ఎంపికయ్యారు. ప్రతియేటా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా నేర పరిశోధనలో అత్యంత ప్రతిభకనబరిచిన పోలీసులకు కేంద్రం ఈ పతకాలను అందచేస్తుంది..
- B Ravi Kumar
- Updated on: Oct 31, 2025
- 6:11 pm