యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు
ఏలూరు : గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారతీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్ (అత్తి పండ్లు), కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగటం తో కొనుగులు దారులు పెదవి విరుస్తున్నారు. భారత్ పెద్ద మొత్తంలో పిస్తాలను ఇరాన్ తో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా నుండి దిగుమతి చేసుకుంటుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
