Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Koteswara Rao

G Koteswara Rao

Reporter - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com
Andhra News: ఆ గన్‌ మ్యాగజైన్ తెచ్చిస్తే పారితోషకం.. ప్రకటించిన పోలీసులు

Andhra News: ఆ గన్‌ మ్యాగజైన్ తెచ్చిస్తే పారితోషకం.. ప్రకటించిన పోలీసులు

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్‌ని సస్పెండ్ చేశారు ఎస్పీ వకుల్‌ జిందాల్. గన్‌ మ్యాగజైన్ పోగొట్టుకున్నాడు గన్‌మెన్ వెంకటరమణ. సాలూరు నుంచి విజయనగరం వెళ్తుండగా గన్‌మెన్ వెంకటరమణ బ్యాగ్ మిస్ అయింది. పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలించినా 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ దొరకలేదు. గన్ మ్యాగజైన్‌ గాయబ్‌ కావడంపై జిల్లా SP ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరమణను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

వాయమ్మో.. మరిదితో ఆ యవ్వారం.. మరొకరితో ప్రేమాయణం.. చివరకు ఏం జరిగిందంటే..

వాయమ్మో.. మరిదితో ఆ యవ్వారం.. మరొకరితో ప్రేమాయణం.. చివరకు ఏం జరిగిందంటే..

అమ్మమ్మ వారింటికి వెళ్లి పెళ్లిచూపులు విషయం చెప్పి వస్తానని ఇంటి వద్ద నుండి బైక్ పై బయలుదేరి వెళ్ళాడు ప్రసాద్. అలా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లిన ప్రసాద్ తిరిగి 9:30 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. అనంతరం కొద్దిసేపటి తర్వాత ప్రసాద్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. తల్లిదండ్రులు కొంత సేపు ఫోన్ చేసి అమ్మమ్మ వారి దగ్గర ఉండి ఉంటాడని అనుకున్నారు. అయితే తెల్లవారుజామున అదే రోడ్డు పై..

Andhra News: భార్యను పాము కరిచిన ప్రాంతానికి తెల్లారి వెళ్లిన భర్త.. కనిపించింది చూసి షాక్

Andhra News: భార్యను పాము కరిచిన ప్రాంతానికి తెల్లారి వెళ్లిన భర్త.. కనిపించింది చూసి షాక్

సహజంగా పాము కాటేస్తే మనుషులు చనిపోవడం చూస్తుంటాం.. పరిపాటిగా జరుగుతుంటుంది. కానీ మనిషిని కాటేసి పాము మృతి చెందిన అరుదైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాశంగా మారింది. ఘటన తాలూకా పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Andhra News: బరా బరా పాకుకుంటూ వచ్చి ద్రావకాన్ని చిమ్మింది.. అది ఏంటా అని చూడగా.. వామ్మో..

Andhra News: బరా బరా పాకుకుంటూ వచ్చి ద్రావకాన్ని చిమ్మింది.. అది ఏంటా అని చూడగా.. వామ్మో..

పెరట్లో ఆడుకుంటున్నారు పిల్లలు... ఈ లోపల చెట్ల పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏంటా అని చూస్తున్నారు పిల్లలు. సెకన్ల వ్యవధిలోనే అది వారి ముందకు వచ్చి.. విషం చిమ్మింది. దీంతో కంగుతిన్న పిల్లలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే పాము చిన్నారుల వెంటే ఇంట్లోకి వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పెద్దలు యాక్షన్‌లోకి దిగారు.....

AP News: తోటకెళ్లిన భార్యాభర్తలు..  కొద్ది నిమిషాల్లోనే శవమై కనిపించిన భార్య.. అసలు ఏమైంది..?

AP News: తోటకెళ్లిన భార్యాభర్తలు.. కొద్ది నిమిషాల్లోనే శవమై కనిపించిన భార్య.. అసలు ఏమైంది..?

చెట్టాపట్టాలేసుకొని సరదా సరదాగా పొలం పనులకు వెళ్లిన భార్యాభర్తల్లో భార్య శవమై పంటపొలాల్లో కనిపించగా భర్త ఆచూకీ మాత్రం లభ్యమవ్వలేదు. విగతజీవిగా పడి ఉన్న మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

Andhra News: వేలాది మంది భాదితులు.. కోట్లాది రూపాయల మోసం

Andhra News: వేలాది మంది భాదితులు.. కోట్లాది రూపాయల మోసం

ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డ ఘరానా మోసగాళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. యోగ టీచర్ల నియామకాల పేరిట జరిగిన మోసంలో పోలీసులు త్రవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాదితులు ఒకరిద్దరు కాదు సుమారు వెయ్యి మందికి పైగానే ఉండటంతో ఈ మోసం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌‌లో 8 మంది మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌‌లో 8 మంది మృతి

కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చనిపోయినవారిలో అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో జనగణనకు అరకొర కేటాయింపులు.. ఈ ఏడాది కూడా లేనట్లేనా

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో జనగణనకు అరకొర కేటాయింపులు.. ఈ ఏడాది కూడా లేనట్లేనా

కేంద్ర బడ్జెట్‌లో జనగణనకు అరకొర కేటాయింపులు జరిగాయి. అంటే ఈ ఏడాది కూడా జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం లేనట్లేనా? మరోవైపు జనగణన కొలిక్కి వచ్చేవరకు నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ కూడా ఆగాల్సిందేనంటున్నారు నిపుణులు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి...

Andhra News: అర్థరాత్రి లేడీస్ హాస్టల్ వద్ద కలకలం.. బయట స్పృహ లేకుండా పడి ఉన్న విద్యార్ధిని చూసి..

Andhra News: అర్థరాత్రి లేడీస్ హాస్టల్ వద్ద కలకలం.. బయట స్పృహ లేకుండా పడి ఉన్న విద్యార్ధిని చూసి..

శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్-3 వద్ద అర్థరాత్రి కలకలం రేగింది. హాస్టల్ ప్రాంగణంలో 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని స్పృహలేకుండా పడిపోయి ఉంది. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఎడమ కన్ను, చెంపలపై, చేతులపైన గాయాలు కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న లక్ష్మిని తోటి విద్యార్థినిలు చూసి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు..

Andhra News: జమ్మూలో తెలుగులో మాట్లాడుతున్న మహిళ.. ఆరా తీయగా.. 20 ఏళ్ల తర్వాత

Andhra News: జమ్మూలో తెలుగులో మాట్లాడుతున్న మహిళ.. ఆరా తీయగా.. 20 ఏళ్ల తర్వాత

ఆ పేద ఇంట్లో అసలుసిసలు పండుగ వేడుక జరిగింది.. వారు జరుపుకున్న సంక్రాంతి పండుగలో ఊరుఊరంతా పాల్గొన్నారు. వారే కాదు ఊరు వాడా సంబరాలు జరుపుకున్నారు. ఇంతకీ ఆ కుటుంబానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ పండుగ ఏంటి? వారికి మంచి జరిగితే ఆ ఊరు ఎందుకు సంబరపడుతుంది. అదేంటో తెలియాలంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే..

Andhra News: రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు

Andhra News: రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు

పూసపాటిరేగ మండలం ఎరుకొండలో గొర్లె పవన్, బొంతు అప్పలనాయుడులు చిన్ననాటి నుంచి స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏ పని చేసినా కలిసే చేసేవారు. అందులో భాగంగానే ఇద్దరు కలిసి పెయింట్ వర్క్ ను వృత్తిగా ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి చిన్నపాటి పెయింట్ కాంట్రాక్ట్ పనులు ఒప్పుకొని చేస్తుంటారు. ఈ క్రమంలో..

AP News: ప్లీజ్! టీచర్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరైన విద్యార్థులు

AP News: ప్లీజ్! టీచర్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరైన విద్యార్థులు

AP News: ఆమెను గట్టిగా పట్టుకొని పెద్దగా రోదిస్తూ మేడమ్? మీరు మమ్మల్ని వదలివెళ్లొద్దు ప్లీజ్ అంటూ ఒక్కసారిగా రోధించారు. విజయగౌరీ వారిని ఎంత ఓదార్చినా వారు మాత్రం తమ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఇదంతా చూసిన విజయగౌరీకి కూడా కన్నీరు ఆగలేదు. విద్యార్థులతో పాటు విజయగౌరీ కూడా కన్నీటి పర్యంతం అవ్వడంతో స్కూల్ ఆవరణంతా..