Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Koteswara Rao

G Koteswara Rao

Reporter - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com
Andhra: కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే..

Andhra: కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే..

పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. విభిన్న మార్గాల్లో అందినకాడికి దోచుకెళ్తున్నారు. పది గ్రాముల బంగారం ధర ఒక్కసారే లక్ష రూపాయలు కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దోపిడి దొంగలు కూడా అదే బంగారాన్ని కాజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Vizianagaram: క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

Vizianagaram: క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో పాటు పొరపాటున జరిగితే క్షణాల్లో నిందితులను పట్టుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీతో విజయనగరం టూ టౌన్ పోలీసులు చేపట్టిన విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీస్ స్టేషన్లకి రోల్ మోడల్ గా మారింది. ఇదే విధానాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు ఆయా జిల్లాల పోలీస్ బాసులు.

Andhra:15 అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట మీరెప్పుడైనా చూశారా..? మధ్యలో టవల్ విసిరితే…

Andhra:15 అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట మీరెప్పుడైనా చూశారా..? మధ్యలో టవల్ విసిరితే…

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పదిహేను అడుగుల పొడవున్న రెండు కింగ్ కోబ్రాల సయ్యాట భయానకంగా మారింది. కురుపాం మండలంలో చోటుచేసుకున్న కింగ్ కోబ్రాల సయ్యాట పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andhra: మహిళ స్నానం చేస్తుండగా పై నుంచి ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా..

Andhra: మహిళ స్నానం చేస్తుండగా పై నుంచి ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా..

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రాయగడ రోడ్డులో ఒక భవనం పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న ఆర్‌ఎంపి వైద్యుడు.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడంతో గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఆర్‌ఎంపి వైద్యుడు బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ త్వరలో టేకాఫ్‌ తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అసలు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓవరాల్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Watch: పొలం పనుల్లో రైతులు.. పొదల మాటున వింత శబ్ధాలు.. తీరా చూస్తే..!

Watch: పొలం పనుల్లో రైతులు.. పొదల మాటున వింత శబ్ధాలు.. తీరా చూస్తే..!

రైతులు తమ పంటపొలంలో పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతో పెద్దపెద్ద వింత శబ్దాలతో ఓ ప్రాణి పొదల్లో నుండి వారిపైకి దూసుకు వస్తుంది. వింత శబ్దాలతో తమవైపు వస్తున్న ఆ ప్రాణి ఏంటో తెలియక భయంతో ఒకసారి ఉలిక్కిపడ్డారు రైతులు. ఆ తరువాత కొద్ది క్షణాలకు తేరుకుని చూసేసరికే అప్పటికే వారి ముందు 15 అడుగుల పొడవుతో నల్లని మచ్చలతో భయంకరంగా పడగ విప్పి బుసలుకొడుతూ తమ ముందు ప్రత్యక్షమైంది ఓ గిరినాగు.

Viral Video: ఆలయంలో పూజ చేస్తుండగా వినిపించిన వింత శబ్దాలు.. భయం భయంతో చూడగా..

Viral Video: ఆలయంలో పూజ చేస్తుండగా వినిపించిన వింత శబ్దాలు.. భయం భయంతో చూడగా..

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం దూలకేశ్వర స్వామి ఆలయం దగ్గర ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పూజారి పూజలో నిమగ్నమైన క్రమంలో.. పెద్ద పెద్ద శబ్దాలతో పాము బుసలు కొట్టడం వినిపించింది. వెంటనే భయంతో పూజారి పాము ఎక్కడ ఉంది? ఎక్కడినుండి శబ్దాలు వినిపిస్తున్నాయి..? అని ఆలయమంతా కలియతిరిగి చూశాడు. అలా చూసే క్రమంలో ఆలయం బయట పార్క్ చేసి ఉన్న తన మోటార్ సైకిల్ వైపు అతని చూపు పడింది.

Andhra: మంకీ క్యాప్‌తో వచ్చి అఖిలపై దాడి చేసింది ఎవరు..? మిస్టరీగా మారిన వ్యవహారం..

Andhra: మంకీ క్యాప్‌తో వచ్చి అఖిలపై దాడి చేసింది ఎవరు..? మిస్టరీగా మారిన వ్యవహారం..

గరివిడి మండలం శివరాంలో యువతిపై దాడి జరిగింది. మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చి దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అతను తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నాడు. మరి దాడికి పాల్పడింది ఎవరు...?

Watch Video: లారీలో కూర్చుని మంచిగా పత్తాలు ఆడుతున్నారు.. ఇంతలోనే..

Watch Video: లారీలో కూర్చుని మంచిగా పత్తాలు ఆడుతున్నారు.. ఇంతలోనే..

ఆరు బయట ముందు కొడుతున్నారా? ఊరు బయట పేకాట ఆడుతున్నారా? అయితే జాగ్రత్త మీ తాట తీయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. చెట్లు చాటు ఉన్నా, పొదల మధ్య దాగున్న క్షణాల్లో మీ వద్ద వాలిపోతారు. సరికొత్త టెక్నాలజీతో క్షణాల్లో పట్టేస్తున్నారు. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తే తస్మాత్ జాగ్రత్త, మీ బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు..

ఇదేం బాధరా నాయన.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాలా..?

ఇదేం బాధరా నాయన.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాలా..?

వేసవి వస్తుందంటేనే మన్యం జిల్లాలో పలు గ్రామాల గిరిజనులు వణికిపోతున్నారు. ఇంకా నిండు వేసవి ప్రారంభం కాక ముందే జిల్లాలో గిరిజనులకు త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నీటి ఎద్దడితో పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఊట బావులను ఆశ్రయిస్తున్నారు గిరిజనులు. గుక్కెడు నీరు ఇప్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్న ఫలితం మాత్రం శూన్యం.

Andhra: పండు ముసలమ్మ చనిపోయింది.. అందరూ సాధారణ మరణమే అనుకున్నారు.. కానీ

Andhra: పండు ముసలమ్మ చనిపోయింది.. అందరూ సాధారణ మరణమే అనుకున్నారు.. కానీ

మూడు వేల రూపాయలు అప్పు ఇవ్వలేదని ఓ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చారు నిందితులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.. కాగా....