21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra: గంగమ్మతల్లి పండుగలో అంతా సందడిగా ఉన్న వేళ ఒక్కసారిగా మిన్నంటిన రోదనలు
కుటుంబ కలహం చివరకు తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. గంగమ్మతల్లి పండుగ రోజు ఆనందం విషాదంగా మారింది. కోపావేశంలో కొడుకు చేసిన దాడిలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, గ్రామమంతా ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ... ..
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 23, 2025
- 7:56 pm
Vizianagaram: వృద్ధురాలి మృతదేహాన్ని వాసన చూసి.. అక్కడక్కడే తిరిగిన పోలీస్ డాగ్స్.. ఆ తర్వాత
బంగారం కోసం నాన్నమ్మనే హతమార్చిన మనవడి దారుణం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. భోగాపురం మండలం ముడసలపేటలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి, నిందితుడైన మనవడిని అరెస్టు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలతో అనుమానం బలపడగా, విచారణలో హత్య చేసిన నిజం బయటపడింది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 22, 2025
- 8:20 pm
Manyam district: మీలాంటి వాళ్లే సార్ ఈ సమాజానికి కావాల్సింది.. ఒక మెట్టు ఎక్కేశారు కలెక్టర్ గారూ.. !
పిల్లల భవిష్యత్తు మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్న ఆలోచన నుంచే రూపకల్పన జరిగింది ముస్తాబు కార్యక్రమం. అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్కూల్కు వెళ్లే ముందు పిల్లలు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలన్నదే కార్యక్రమం వెనుక ఉన్న బలమైన ఆలోచన
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 22, 2025
- 7:11 pm
Andhra: ఇవి రోడ్డు పక్కన పడేసిన సుద్ద ముక్కలు అనుకునేరు.. వాటి వెనుక అదృశ్య శక్తులు
విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. జెడ్పీ హైస్కూల్కు సమీపంలో ఖాళీ ప్రదేశంలో సుద్ద ముగ్గులు, బొమ్మతో చేసిన పూజ గుర్తులు కనిపించడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లలు నిత్యం వెళ్లే దారిలోనే ఈ ఘటన జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 22, 2025
- 6:03 pm
Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా
అప్పయ్యమ్మ మాత్రం రేకుల షెడ్డులో ఒంటరిగా జీవించేది. పెద్ద కుమారుడు కొబ్బరికాయలు తీసే పని నిమిత్తం అమలాపురం వెళ్లగా, ఇంటి సమీపంలో పెద్ద కోడలు లక్ష్మి, మనవడు గౌరి నివాసముంటున్నారు. చిన్న కుమారుడు సూరప్పన్న కుటుంబంతో కలిసి భవానీ మాల దీక్ష విరమణ కోసం ఈ నెల 11న విజయవాడ వెళ్లాడు.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 17, 2025
- 2:02 pm
Sreeleela: శ్రీలీల చెప్పిన ఆ మాటకు పోలీసులతో పాటు అందరూ క్లాప్స్..
విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె, యువతను ఉద్దేశించి డ్రగ్స్కు వ్యతిరేకంగా బలమైన సందేశం ఇచ్చారు. నో డ్రగ్స్ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చిన శ్రీలీల వ్యాఖ్యలకు మంచి స్పందన లభించింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 15, 2025
- 10:03 pm
Vizianagaram: అయ్యయ్యో చలి కోసం వాడిన కుంపటి ఎంత పని చేసింది..?
విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పది పూరిళ్లను పూర్తిగా దగ్ధం చేయగా, పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 13, 2025
- 6:59 pm
Andhra: కాటికి పోయే వయసులో ఇదేం పనిరా.. మనుమరాలిపై తాత అఘాయిత్యం.. చివరకు..
విజయనగరం జిల్లా గాజులరేగలో చోటుచేసుకున్న అమానుష ఘటన పై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. తన సొంత మనవరాలిపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాకుండా ఐదు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 8, 2025
- 8:47 pm
Andhra: దండలు మార్చుకొని.. ఏడడుగులు నడిచే గడియల్లో విగతజీవిగా మారిన వరుడి విషాద గాథ
విజయనగరం దాసన్నపేట యాదవవీధిలో విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో దండలు మార్చుకోవాల్సిన 25 ఏళ్ల వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బీకాం పూర్తి చేసి కార్పొరేట్ సంస్థలో క్యాషియర్గా పనిచేస్తున్న వీరేంద్ర, చిన్నప్పటి స్నేహితురాలినే ప్రేమించి, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే..
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 6, 2025
- 9:49 pm
Vizianagaram: ఓరి కంత్రీగా.. శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నావ్గా
విజయనగరం జిల్లాలో సినిమా స్టైల్లో సాగిన కిడ్నాప్ డ్రామాకు పోలీసులు ఎండ్ కార్డ్ చెప్పారు. కోస్ట్గార్డ్ ఉద్యోగి మహేష్ కుమార్ను అపహరించి లక్షలు దోచుకోవాలని చూసిన కిడ్నాప్ గ్యాంగ్ చివరకు కటకటాల పాలయ్యింది. వివరాలు తెలుసుకుందాం పదండి ... .. ..
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 6, 2025
- 8:12 pm
Andhra Pradesh: బాబోయ్.. ఆ పురుగు కుడితే ఇక అంతే.. మహిళ మృతితో ఏపీలో భయం భయం..
చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 1, 2025
- 11:28 am
Andhra Pradesh: ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభానికి సిద్ధమవుతున్న మరో ఉత్తరాంధ్ర మణిహారం.. ఏంటో తెలుసా..?
త్వరలో ప్రారంభం కాబోయే ఓ కీలక గ్రీన్ ఫీల్డ్ హైవే ఆ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది.అంతేకాకుండా నూతన వ్యాపార, వ్యవహారాలకు బాటలు వేయనుంది. దేశంలో రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో వాహనదారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వెనుకబడిన ఆ ప్రాంత ఆర్థిక పురోగతికి కీలకంగా మారనున్న ఆ ప్రాజెక్ట్ ఏది? దాని వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది? దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధి ఎలా సాధ్యం కానున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 9, 2025
- 9:59 pm