జులై 26 వ తేదీన ఈమె సమీప బంధువులు అయిన దేవబత్తుల ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు దేవబత్తుల లక్ష్మణ్, నాగమహేష్, కుమార్తె దేవీలు రాజమండ్రి నుంచి మణమ్మ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన తరువాత మణమ్మ కుమార్తె హెప్సిబాను తన కుమారుడు లక్ష్మణ్ కు ఇవ్వాలని అడిగింది దేవబత్తుల ధనలక్ష్మి.