పీలేరు
పీలేరు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పీలేరు పట్టణంలో మొత్తం 10,536 కుటుంబాలు నివసిస్తున్నాయి. పీలేరు మొత్తం జనాభా 41,489 అందులో 20,677 మంది పురుషులుకాగా, 20,812 మంది స్త్రీలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2010 నవంబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు పనిచేశాడు. పీలేరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నుండి ఏడు సార్లు, టిడిపి మూడు సార్లు, కెఎల్పి రెండు సార్లు, సిపిఐ ఒక సారి గెలిచాయి. రాష్ట్ర విభజన వ్యతిరేకించిన కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. చింతల రామచంద్రారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |