నగరి
నగరి.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గం. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన RK రోజా ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 194,748 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా 80,333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రెండో స్థానంలో టీడీపీకి చెందిన గాలి భానుప్రకాశ్ నిలిచారు. గెలుపు మార్జిన్ 2,708 ఓట్లు మాత్రమే. 1962లో నగరి నియోజకవర్గంగా అప్ గ్రేడ్ అయ్యింది. అయితే ఈసారి టీడీపీ నగరి తమ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. మరోసారి పాత ప్రత్యర్థులే పోటీ చేస్తుండటంతో ఈ సారి హోరాహోరీగా ఎన్నికలు జరుగబోతున్నాయి.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |