పలమనేరు
పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన N. వెంకట గౌడ ప్రస్తుత ఎమ్మెల్యే. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 255,870 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వెంకట గౌడ టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డిపై 40 శాతం ఓట్ల తేడాతో గెలిచాడు. 2024 ఎన్నికల్లో వీరిద్దరు పోటీలో నిలుస్తుండటంతో పలమనేరు ఆసక్తిగా మారనుంది. అయితే ఇన్నాళ్లూ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పని చేసిన ఎమ్మెల్యే వెంకట గౌడ.. ఎన్నికల ముందు ధిక్కార స్వరం వినిపిస్తుండటం వైసీపీలో హీట్ పుట్టిస్తోంది.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |