టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Tirumala: తిరుమల నడక మార్గాల్లో లబ్ డబ్.. హార్ట్ ఎటాక్ ఫియర్…?
తిరుమల నడక మార్గాల్లో భక్తుల మరణాలపై టీటీడీ దృష్టి పెట్టింది. వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కొండకు నడక దారిలో రావొద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు భక్తుల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇబ్బందులు ఎదురు కాకుండా వైద్య సదుపాయం కూడా కల్పిస్తోంది. అయితే కోవిడ్ అనంతరం కొనసాగుతున్న భక్తుల మరణాల సంఖ్య టీటీడీని కలవర పెడుతోంది.
- Raju M P R
- Updated on: May 13, 2025
- 9:27 pm
TTD: వీఐపీలకు గుడ్ న్యూస్.. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు ఓకే చెప్పిన టీటీడీ!
తిరుమల వెంకన్నను బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా గతంలో సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టిటిడి ఇప్పుడు తిరిగి పునరుద్ధరిచింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను పునరుద్ధరించిన విషయాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ నెల 15 నుండి సిఫార్సు లేఖలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
- Raju M P R
- Updated on: May 13, 2025
- 9:47 pm
Ganga jatara: తిరుపతిలో ఘనంగా గంగమ్మ జాతర.. అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ!
తిరుపతిలో గంగ జాతర ఘనంగా కొనసాగుతోంది. రాష్ట్ర పండడగా జరుపుకునే ఈ గంగ జాతర ప్రతి యేటా మే నెలలో వస్తుంది. ఏడు రోజుల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరిగా భావించబడే గంగమ్మ దేవిని తాతయ్యగుంటలో ఉన్న గంగమ్మ దేవాలయంలో భక్తులు పూజిస్తారు. ఇక్కడి అమ్మవారికి టీటీడీ ప్రతియేటా సారె సమర్పిస్తోంది. ఈ సారి టీటీడీ తరపున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు అమ్మవారికి సారెను సమర్పించారు.
- Raju M P R
- Updated on: May 11, 2025
- 5:30 pm
పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- Raju M P R
- Updated on: May 9, 2025
- 8:53 pm
Tirumala Temple: తిరుమలలో హై అలెర్ట్.. టెంపుల్ టౌన్ లో ఏరియా డామినేషన్ పై ఫోకస్.
పాక్ తో యుద్ధ వాతావరణం నేపధ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అప్రమత్తమైంది. భద్రత పై ఫోకస్ పెరిగింది. ఆక్టోపస్ బలగాలతో సీసీఎస్ఓ సమావేశంతో భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యింది. తిరుమల ఆలయ మాడ వీధుల్లో భద్రత బలగాల ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. భక్తుల రద్దీ ప్రాంతాల్లో పోలీస్, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు గస్తీ జరిగింది.
- Raju M P R
- Updated on: May 9, 2025
- 8:46 pm
Andhra News: మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తాం.. జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్!
ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశమంతా సంబరాలు జరుపుకొంటున్న వేళ..తిరుమలకు చెందిన ఓ జనసేన కార్యకర్తకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం తీవ్ర రేపింది. తాను పాకిస్తాన్ను చెందిన వ్యక్తి నంటూ చెప్పుకొన్న ఓ ఆగంతకుడు ఆ జనసేక కార్యకర్త కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బెదిరింపు కాల్ రావడం స్థానికంగా కలవరపెడుతోంది.
- Raju M P R
- Updated on: May 8, 2025
- 1:11 pm
Tirumala: తిరుమల గుడికి, పునుగు పిల్లికి ఉన్న లింక్ ఏంటి.? చరిత్ర తెలిస్తే స్టన్ అవ్వడం పక్కా
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. అలంకార ప్రియుడే కాదు అభిషేకం ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్కు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం.
- Raju M P R
- Updated on: May 5, 2025
- 11:39 am
TTD: తిరుమల కల్యాణ వేదిక ఎప్పుడూ కిటకిటే.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?
ఇక కరెంటు బుకింగ్, ఆన్ లైన్ లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్ళు నిండి వుండాలి. రెండో పెళ్లి, ప్రేమ పెళ్ళిళ్ళు ఇక్కడ జరుప బడవు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 0877- 2263433 సంప్రదించవచ్చని టిటిడి చెబుతోంది. ఇందుకోసం..
- Raju M P R
- Updated on: May 5, 2025
- 10:47 am
తిరుమలలోని అతిధి గృహాలపై దాతల పేర్లు మాయం..! అసలు విషయం ఏంటంటే…
జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన కు గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు.
- Raju M P R
- Updated on: May 5, 2025
- 10:30 am
Tirumala: సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 15 వరకు ఈ బ్రేక్ దర్శనాల రద్దు అమలులో ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
- Raju M P R
- Updated on: May 1, 2025
- 11:41 am
Tirumala: అమ్మ బాబోయ్.. తిరుమలలో కొత్త తరహా మోసం.. తస్మాత్ జాగ్రత్త
తిరుమల కొండపై తమిళనాడుకు చెందిన ఒక ఘరానా మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. మాంగళ్య పూజ పేరుతో మహిళలను టార్గెట్ చేసి ఘరానా మోసాలకు పారపడ్డ మురుగన్ అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ. 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
- Raju M P R
- Updated on: May 2, 2025
- 8:59 am
Andhra: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన లారీ.. ఛేజ్ చేసి తనిఖీ చేయగా
ఆ చెక్ పోస్టులో రోజూలానే సాధారణ తనిఖీలు చేపట్టారు పోలీసులు. అటుగా ఓ లారీ, ఒక కారు.. దూసుకుంటూ చెక్ పోస్టు దాటాయి. వాటిని ఛేజ్ చేస్తూ పోలీసులు ఆపి చెక్ చేయగా.. వామ్మో.! అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.. ఆ వివరాలు..
- Raju M P R
- Updated on: Apr 28, 2025
- 6:39 pm