టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Andhra: 50 ఏళ్ల శ్యామలమ్మ ఎంత పని చేసింది.. పొలం పనులు చేసే మహేష్తో కలిసి..
అన్నమయ్య జిల్లాలో కన్న కొడుకు హత్యకు తల్లి సుపారీ ఇచ్చింది. సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించింది. కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. కొడుకును కిరాతకంగా హత్య చేయించిన తల్లితో పాటు 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు.
- Raju M P R
- Updated on: Nov 11, 2025
- 7:52 am
Watch Video: శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
Tirupati temple board fires 2 employees for eating non-veg food on sacred pathway: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు..
- Raju M P R
- Updated on: Nov 10, 2025
- 9:24 pm
Pawan Kalyan: చెట్టు నరికితే తాట తీస్తా.. వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్బగ్లింగ్ ఆపకపోతే తాట తీస్తామన్న వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే స్పెషల్ ఆపరేషన్తో కింగ్ పిన్స్ను ఏరి పారేసేందుకు సిద్ధమైన సర్కార్ 6 నెలల్లో యాక్షన్ లోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శేషాచలం అడవుల్లో పర్యటించారు. అక్కడి చెట్లను పరిశీలించారు. ఎవరైనా స్మగ్లింక్ చేస్తే తాట తీస్తామన్నారు.
- Raju M P R
- Updated on: Nov 8, 2025
- 9:39 pm
Andhra: అపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన.. అక్కడికి వెళ్లి చూడగా.. నమ్మించి ఎంత పని చేశార్రా..
నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. 15 ఏళ్లుగా కట్టడం నిలిసివేసిన అపార్ట్మెంట్ నుంచి భరించలేని దుర్వాసన.. వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు.. దీంతో ఒక డెడ్ బాడీ బయటపడింది. గుర్తు తెలియని శవంగా గుర్తించి పోలీసులు వివరాలు సేకరించారు. వేలిముద్రల ఆధారంగా శవం మనోజ్ కుమార్ అనే నేరస్తుడిదని తేలింది. పలు నేరాలు చేస్తూ స్నేహితుల మధ్య వచ్చిన తగాదా హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Nov 8, 2025
- 8:13 am
వామ్మో.. యూనివర్సిటీకి మళ్లీ చిరుతొచ్చింది.. చప్పుళ్లు చేస్తూ వెళ్లండి.. వీడియో చూస్తే వణకాల్సిందే..
చిరుత సంచారం నేపథ్యంలో వర్సిటీ విద్యార్ధులు, సిబ్బందితో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నైట్ డ్యూటీలో ఉండేవారు మరింత అలర్ట్గా ఉండాలన్నారు ఇక.. కొద్దిరోజుల క్రితం మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఓ ఇంటి ముందున్న కుక్కపై చిరుత దాడి చేసింది.
- Raju M P R
- Updated on: Nov 8, 2025
- 9:43 am
Andhra News: పొట్టేళ్లు పోతున్నాయని పీఎస్కు రైతులు.. పోలీసులు రియాక్షన్ ఏంటో తెలుసా?
ఇన్నాళ్లు గ్రామాల్లోని పొలాల వద్ద ఉండే ఆవులు, ఎద్దులు, బర్రెల వంటి వాటిని ఎత్తుకెళ్లే కొందరు కేటుగాళ్లు ఇప్పుడు పొట్టేళ్లపై పడ్డారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చొరబడి.. గుట్టుచప్పుడు కాకుండా అందినకాగికి పొట్టేళ్లను ఎత్తుకెళ్లి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.తాగాజా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వెలుగు చూసింది. గ్రామంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో గొర్రెల పెంపకం దారులు హడలి పోతున్నారు.
- Raju M P R
- Updated on: Nov 7, 2025
- 5:12 pm
Andhra: అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వేటకు వెళ్లిన ఇద్దరు వేటగాళ్లు విద్యుత్ షాక్కు గురయ్యారు. బండ్లదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్కు గురైన ఇద్దరు మృతి చెందగా.. ప్రమాదానికి గురైనవారు గోవింద్ స్వామి, కుట్టిగా గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు ఇలా..
- Raju M P R
- Updated on: Nov 4, 2025
- 1:25 pm
Andhra Pradesh: వామ్మో.. ఆ ఎత్తు ఏందీ సామీ.. తిరుమల కొండ మీద ఆమెను చూసి అవాక్కైన భక్తులు..
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల దృష్టిని ఓ మహిళ ఆకర్షించింది. ఏకంగా ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆమెను చూసి క్యూలైన్లలో అంతా ఆశ్చర్యపోయారు. ఆమె మరెవరో కాదు, శ్రీలంక నెట్బాల్ స్టార్ తర్జిని శివలింగం. శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆమెను భక్తులు వీడియోలు, ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు.
- Raju M P R
- Updated on: Nov 3, 2025
- 9:03 pm
పట్టపగలు స్మశానం నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నం జరిగింది. పట్టపగలు డెడ్ బాడీ ని ఒక యువకుడు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఒక్కడే గుంతను తవ్వుతుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. సుమారు 5 అడుగుల మేర ఎత్తు 30ఏళ్ళు పైగా ఉండే యువకుడి పట్టుకుని ప్రశ్నించారు. హిందీ మాట్లాడుతూ కాస్త తేడాగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
- Raju M P R
- Updated on: Nov 3, 2025
- 11:05 am
అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
తిరుపతి జిల్లా నాగలాపురంలో ఒంటరి మహిళ దారుణహత్య కలకలం రేపింది. స్థానిక బీసీ కాలనీలో ఉంటున్న 55 ఏళ్ల మునిలక్ష్మి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారంలోపే మిస్టరీని చేదించారు. అప్పు అడగడానికి వచ్చి అంతమొందించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Raju M P R
- Updated on: Nov 3, 2025
- 10:39 am
Andhra News: తిరుపతి “జూ” కు వాలాబీ దూరం.. మృతి చెందిన అరుదైన జంతువు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలో వాలబీ మృతి చెందింది. శ్రీ వెంకటేశ్వర ఎర్రమెడ గల మగ వాలబీని కోల్పోయినట్లు ఎస్వీ జూ అధికారులు ప్రకటించింది. గత రెండ్రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాలబీ.. ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్మార్టం పూర్తైన తర్వాత స్.వి జూలాజికల్ పార్క్లోని పోస్ట్మార్టం కాంప్లెక్స్లో వాలబీని ఖననం చేశారు
- Raju M P R
- Updated on: Nov 1, 2025
- 2:01 pm
మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!
చిత్తూరు మేయర్ దంపతుల హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. పదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది. 2015 నవంబర్ 17న జరిగిన డబుల్ మర్డర్ కేసులో 23 మందిపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల ఛార్జిషీట్ ఆధారంగా చిత్తూరు కోర్టు విచారణ జరిపింది. 122 సాక్షులను విచారించిన కోర్టు తుది తీర్పు వెలువరించింది.
- Raju M P R
- Updated on: Oct 31, 2025
- 5:37 pm