Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్

వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్

తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవడం లేదా...? అని కొశ్చన్‌ చేశారు.

AP News: దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని ఘటన..చివరికి నాలుగు ప్రాణాలు..

AP News: దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని ఘటన..చివరికి నాలుగు ప్రాణాలు..

దహన సంస్కారాలకు వెళ్లిన నలుగురు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న సీఎంఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

AP News: కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?

AP News: కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?

కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి చెందింది. .ఘటన స్థలాలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు చిరుత మృతి గల కారణాలను వెలికితిస్తున్నారు. చిరుత మృతికి వేటగాళ్లు ఉచ్చు కారణమా లేక రైతులు పంటపొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

AP News: కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..

AP News: కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..

కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27 వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్విటేషన్లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం జిల్లా కలెక్టర్ స్థానిక అధికారుల పేర్లు మాత్రమే ఉండడం చర్చకు దారి తీసింది. దీంతో ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరు ఎక్కడ? అని టీడీపీ నాయకులు సోషల్ మీడియాను వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఎప్పుడంటే..

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఎప్పుడంటే..

ఆ రోజున సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా టిటిడి ఆర్జిత సేవ‌లను ర‌ద్దు చేసింది. అక్టోబరు 31న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Andhra Pradesh: మరో బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న టీటీడీ.. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

Andhra Pradesh: మరో బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న టీటీడీ.. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి సిఈ సత్యనారాయణ, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు తో పాటు పలువురు అధికారులు కూడా పర్యవేక్షించారు.

Andhra Pradesh: 16వ శతాబ్దం నాటి ఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

Andhra Pradesh: 16వ శతాబ్దం నాటి ఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

అన్నమయ్య జిల్లాలో కొందరు గుర్తు తెలియని దుండగులు 16వ శతాబ్ధం నాటి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు నిత్యం పూజలు చేసే ఆ దేవాలయాన్ని రెండు రోజుల క్రితం దుండగులు నేలమట్టం చేసేందుకు యత్నించారు..

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జనవరి నెల ఆర్జిత సేవా టికెట్స్ రిలీజ్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జనవరి నెల ఆర్జిత సేవా టికెట్స్ రిలీజ్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు నమోదు చేసుకునే అవకాశం టిటిడి కనిపించింది. టికెట్లు పొందిన భక్తులు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు కూడా మంజూరవుతాయి.

Tirupati: శవంతో సాహస యాత్ర.. అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా..!

Tirupati: శవంతో సాహస యాత్ర.. అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా..!

తిరుపతి జిల్లాలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే అరుణా నది కాలువను దాటి స్మశానానికి వెళ్లాల్సి ఉంది. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. గ్రామస్థులు శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలువను దాటుకుని

Andhra Pradesh: అయ్యో దేవుడా.. మళ్లీ గజరాజుల ప్రతాపం.. మరో రైతు బలి..

Andhra Pradesh: అయ్యో దేవుడా.. మళ్లీ గజరాజుల ప్రతాపం.. మరో రైతు బలి..

పీలేరు సమీపంలో ఏనుగుల గుంపు సంచారం రైతు ప్రాణాలను బలి తీసుకుంది. పీలేరు మండలం చిన్నగాండ్లపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలో తిష్ఠ వేసిన 15 ఏనుగులు గుంపు మామిడి తోటకు కాపలాగా ఉన్న రైతు చిన్న రాజారెడ్డి పై దాడి చేసింది. ఏనుగుల దాడిలో చిన్న రాజారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా,మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏనుగుల దాడికి గురై మృతి చెందిన చిన్న రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు.. రేపు సిఫార్సు లేఖలు స్వీకరింమని ప్రకటన.. ఎందుకంటే

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు.. రేపు సిఫార్సు లేఖలు స్వీకరింమని ప్రకటన.. ఎందుకంటే

దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వార్నింగ్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండగా తుఫాన్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాలపై పడింది.

VVS Laxman: శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబం.. భారీ విరాళం.. ఎందుకో తెలుసా..?

VVS Laxman: శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబం.. భారీ విరాళం.. ఎందుకో తెలుసా..?

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేశారు.