టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..
టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ ఫేక్ ఐపీఎస్ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కోసారి ఒక్కో అధికారి గెటప్లో వచ్చి జనాలను బురిడీ కొట్టించాడు ఈ కేటుగాడు. తాను ఐఏఎస్ అధికారినంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చేప్పి ఏకంగా ఓ వ్యక్తి నుంచి రూ.1.50లక్షలు కాజేశాడు. తీరా అసలు మ్యాటర్ బయటపడడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఊసలెక్కిస్తున్నాడు.
- Raju M P R
- Updated on: Feb 11, 2026
- 8:38 pm
Andhra: చెక్పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ట్రాక్టర్.. ఆపి చూడగా.. అందులో.!
అన్నమయ్య జిల్లాలో ఎప్పటిలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే దూరం నుంచి ఓ ట్రాక్టర్ అటుగా వచ్చింది.. సరిగ్గా తనిఖీల స్పాట్ కి రాగానే.. అందులోని నలుగురు వ్యక్తులు లగెత్తారు. పోలీసులకు అనుమానమొచ్చి వారి వెంట పరిగెత్తి పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిందిదే.
- Raju M P R
- Updated on: Feb 11, 2026
- 7:50 pm
Andhra: ఆమె కడుపున పుట్టడమే పాపమైంది.. 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి.. చివరకు..
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పుంగనూరులోని బీడీ కాలనీలో ఓ తల్లి మైనర్ కూతురును అమ్మకానికి పెట్టింది. రూ. 2 లక్షల కోసం కన్నతల్లి దిగజారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీడీ కాలనీలో ఉంటున్న రామరాజు శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. అయితే.. తల్లి శోభ పెద్ద కూతుర్ని పక్కా ప్లాన్తో అమ్మేసింది
- Raju M P R
- Updated on: Feb 10, 2026
- 4:54 pm
విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది.
- Raju M P R
- Updated on: Feb 10, 2026
- 7:47 am
Andhra Pradesh: ఏపీలో బర్డ్ ఫ్లూ.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. అధికారుల అలర్ట్..
అన్నమయ్య జిల్లా వాసులను బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. సదుం మండలంలో అసాధారణ రీతిలో కోళ్లు మృత్యువాత పడటం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాదాపు 24 వేల కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా యంత్రాంగం ఉలిక్కిపడింది. అసలు ఈ వైరస్ ఎలా వ్యాపించింది? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? అనేది తెలుసుకుందాం..
- Raju M P R
- Updated on: Feb 8, 2026
- 8:57 pm
‘ప్రేమ పెళ్లి చేసుకుని తప్పుచేశా..’ ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి సూసైడ్!
ఇంట్లో పెద్దొళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. నా భర్తకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అప్పులు చేసి తీర్చలేనని చేతులెత్తేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి నేను, నా కడుపున పుట్టిన పిల్లలు కష్టాన్ని అనుభవిస్తున్నాం. ఇక చాలు.. నేను చనిపోయాక ఎలాగూ రెండో పెళ్లి చేసుకుంటావ్.. ! ఈసారైన లైఫ్ సెటిలైన తర్వాత చేసుకో.. అని సూసైడ్ లేఖ రాసి ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు..
- Raju M P R
- Updated on: Feb 8, 2026
- 6:44 am
Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!
తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరి పిల్లలతో కలిసి తాను ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. తల్లి కూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Raju M P R
- Updated on: Feb 7, 2026
- 10:22 pm
గాజు బాటిల్లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
చాలా మంది తమకు ఇష్ట మైన దేవుళ్ళ మీద భక్తిని రక రకాలుగా చూపిస్తుంటారు. ఇక ఇతను అయితే, ఏకంగా గాజు బాటిల్ లోపల తిరుమల ఆలయ గోపురాన్ని తయారుచేసి అమర్చాడు. ఇది వీడియోలో నుంచి చూస్తేనే అద్భుతంగా ఉంది. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బావుంటుందో కదా..
- Raju M P R
- Updated on: Feb 7, 2026
- 9:50 am
Andhra: బ్యాడ్ టీచర్ బాగోతం.. జడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్పై పోక్సో కేసు
అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలం తరిగొండ జడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్ జాకీర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదులు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి విద్యార్థులు, తల్లిదండ్రుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. . .
- Raju M P R
- Updated on: Feb 7, 2026
- 9:31 am
Andhra: 17 బాలుడితో ఎఫైర్ పెట్టుకున్న 37 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తను చంపేందుకు స్కెచ్.. చివరకు
చిత్తూరులో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, భర్తతో పాటు అత్తను చంపేందుకు ప్లాన్ చేసిన ఘటన కలకలం రేపింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Feb 7, 2026
- 8:41 am
తిరుమల వెంకన్న సన్నిధిలో మీనాక్షి చౌదరి.. కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న హీరోయిన్
మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.
- Raju M P R
- Updated on: Feb 6, 2026
- 7:02 pm
Andhra Pradesh: ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కాలేజీ చైర్మనే కాలయముడయ్యాడు.. తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులు, కెరీర్ నాశనం చేస్తాననే బెదిరింపులే ఆ యువతి ప్రాణం తీశాయా? పోలీసులకు చిక్కిన ఆ సూసైడ్ నోట్లో ఏముంది..?
- Raju M P R
- Updated on: Feb 6, 2026
- 2:09 pm