టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Tirumala: టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..
2025 ఏడాదిలో టీటీడీ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైం రికార్డ్స్ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
- Raju M P R
- Updated on: Jan 2, 2026
- 3:37 pm
Helmet Bouquets: మీ ప్రియమైన వారికి న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా? ఈ హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
హెల్మెట్ వాడకంపై ఒక్కొక్కరిది ఒక్కో ప్రచారం. భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నం. టెంపుల్ సిటీ తిరుపతిలో 'నో హెల్మెట్... నో పెట్రోల్' అన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తుంటే, పెట్రోల్ బంకుల వద్ద ఈ మేరకు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో మరింత అవగాహన కల్పించేందుకు ఇప్పుడు న్యూ ఇయర్ తోడైంది. తిరుపతి పోలీసు యంత్రాంగం తెచ్చిన హెల్మెట్ తప్పనిసరి అమలు..
- Raju M P R
- Updated on: Dec 31, 2025
- 1:41 pm
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
ఛాంపియన్ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నటీనటులు రోషన్, అనస్వరా రాజ్ సహా టీమ్ సభ్యులు వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, శ్రీవారి ఆశీస్సులు పొందారు. భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
- Raju M P R
- Updated on: Dec 30, 2025
- 10:29 pm
Tirupati: గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా..
- Raju M P R
- Updated on: Dec 24, 2025
- 11:39 am
TTD: పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్న్యూస్.. అడ్రస్ పంపితే చాలు ఫ్రీగా..
కొత్తగా పెళ్లి చేసుకొని జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. కొత్తగా పెళ్లైన వధూవరులు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు టీటీడీకి పంపితే.. శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు ప్రసాదంను పోస్టులో పంపనుంది.
- Raju M P R
- Updated on: Dec 24, 2025
- 10:22 am
Watch Video: ఇంట్లో రాత్రిపూట అదోరకం శబ్ధాలు.. ఏంటా అని టార్చ్ వేయగా.. వామ్మో..
ముందే చలికాలం.. బయటచలి వణికిస్తుంది. ఇక అటవీ ప్రాంతం కంటే జనావాసాలైనా ఇల్లే సేఫ్ అనుకుంటున్నాయేమో గాని.. అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు వనాలను వదిలి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువ కూడా ఇలానే అనుకున్నట్టుంది.. అందుకే అడవి వదిలి ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లో భారీ కొండచిలువను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో ఇంట్లోంచి పరుగులు పెట్టారు.
- Raju M P R
- Updated on: Dec 22, 2025
- 8:06 pm
Watch: పూడ్చిపెట్టిన డెడ్బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- Raju M P R
- Updated on: Dec 21, 2025
- 5:52 pm
Chittoor: కొండ కింద కాయ్ రాజా కాయ్! పేరుకే లాటరీ.. కానీ లోపల యవ్వారం మాత్రం వేరుంటుంది
చిత్తూరు... అటు తమిళనాడు ఇటు కర్ణాటకకు బోర్డర్ సిటీ. ఇక్కడ తమిళ కల్చరే కాదు తమిళ భాషా ప్రభావం కూడా ఎక్కువే. కానీ, కొత్తగా ఇక్కడ కేరళ కల్చర్ కూడా మొదలైంది. ఔను, కేరళలో మాత్రమే చట్టబద్ధమైన ఆన్లైన్ లాటరీ వ్యాపారానికి చిత్తూరు జిల్లా అక్రమ అడ్డాగా మారింది.
- Raju M P R
- Updated on: Dec 21, 2025
- 9:01 am
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ వ్యవస్థాపకుడు, తిరుమల TTD పాలకమండలి సభ్యుడు బి. రామచంద్ర రాజు (ఎన్టీఆర్ రాజు) మృతిచెందారు. తిరుమల స్థానికులకు ఆయన చేసిన సేవలు అపారమైనవి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రామకృష్ణ, మోహన్ కృష్ణ, చైతన్య కృష్ణ తదితరులు తిరుమల వచ్చి ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
- Raju M P R
- Updated on: Dec 19, 2025
- 8:20 pm
Andhra: మీ ఊరి ఆలయానికి మైక్ సెట్ కావాలా.. అయితే టిటిడిని ఇలా సంప్రదించండి.
దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన టిటిడి సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తోంది. హిందూ దేవాలయాలకు మైక్ సెట్లు, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను భారీ రాయితీలతో, కొన్ని సందర్భాల్లో ఉచితంగానూ అందించనున్నట్లు ప్రకటించింది.
- Raju M P R
- Updated on: Dec 19, 2025
- 7:12 pm
Andhra: ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..
శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి వచ్చిన రష్యన్ భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయాన్ని సందర్శించి ఆకట్టుకున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొని, శిల్పకళతో ఉట్టిపడే చారిత్రక కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను అర్చకుల నుంచి తెలుసుకున్న వారు స్వామి–అమ్మవార్ల పట్ల మరింత భక్తి, విశ్వాసం పెరిగిందని చెప్పారు.
- Raju M P R
- Updated on: Dec 19, 2025
- 2:45 pm
Tirumala: తిరుమలలో పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించిన భక్తులు.. టీటీడీ సీరియస్..
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో తమిళనాడుకు చెందిన యువకులు రాజకీయ బ్యానర్ ప్రదర్శించడంపై టీటీడీ సీరియస్గా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పలని స్వామి ఫోటోలతో కూడిన ఏడీఎంకే బ్యానర్ను ప్రదర్శించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
- Raju M P R
- Updated on: Dec 18, 2025
- 7:59 pm