AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
Viral Video: టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం.. ఎక్కడ కనిపించిందంటే?

Viral Video: టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం.. ఎక్కడ కనిపించిందంటే?

టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ ఐబ్లాక్ వద్ద చిరుత కదలికలను చూసిన స్థానికులు ఒక్కసారి భయంతో వణికిపోయారు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్స్‌కు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి వచ్చే లోపే చిరుత అక్కడి నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం

Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తారంటే..?

ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తారంటే..?

TTD Annadanam: తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాద సేవలు మహాయజ్ఞంలా కొనసాగుతున్నాయి. రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ అందిస్తున్న టీటీడీ, ఇందుకోసం 15.8 టన్నులకుపైగా బియ్యాన్ని వినియోగిస్తోంది. భక్తుల విరాళాలతో రూ.2,500 కోట్లకు పైగా నిధులతో నడుస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో కొత్త ఐటెమ్ వచ్చే ఛాన్స్

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో కొత్త ఐటెమ్ వచ్చే ఛాన్స్

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకొని భక్తుల విరాళాలతో నడుస్తోంది. వెంకన్న దర్శనం కోసం కొండకు చేరుకున్న భక్తులకు అన్నప్రసాదాలు ఉచితంగా అందించాలని లక్ష్యంతో 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్న పథకం 1994 ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టు గా మారింది.

తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లాగవు

తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లాగవు

తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, కత్తి వారి కండ్రిగలో శివాజీ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. తప్పిపోయిన ఆవును వెతుకుతూ మామిడి తోటలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

APSRTC: ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? రెప్పపాటు నిర్లక్ష్యంగా ఉన్నా మీకు నష్టమే..

APSRTC: ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? రెప్పపాటు నిర్లక్ష్యంగా ఉన్నా మీకు నష్టమే..

స్త్రీ శక్తి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనిని దొంగలు ఆసరాగా తీసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ చేశారు.

Tirumala: రూ.లక్షతో 5 మందికి బ్రేక్ దర్శనం.. ఆ సేవలు కూడా.. శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ న్యూస్..

Tirumala: రూ.లక్షతో 5 మందికి బ్రేక్ దర్శనం.. ఆ సేవలు కూడా.. శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ న్యూస్..

టీటీడీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సొంత నిధులతో అమలు చేస్తోంది. అందులో ఒక సేవా కార్యక్రమం పేరే ఆపన్న హృదయ పథకం. ఈ పథకం ద్వారా చిన్నారులు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తోంది. ం

Viral Video: నచ్చినోడికి నచ్చిన బ్రాండ్..  క్షణాల్లో రూ.12 లక్షల లిక్కర్ లూటీ చేసిన జనం.. ఇదిగో వీడియో

Viral Video: నచ్చినోడికి నచ్చిన బ్రాండ్.. క్షణాల్లో రూ.12 లక్షల లిక్కర్ లూటీ చేసిన జనం.. ఇదిగో వీడియో

చిత్తూరు జిల్లాలో మందుబాబులకే కాదు.. సామాన్య జనానికి కూడా ఊహించని ‘బంపర్ ఆఫర్ దక్కించి. ఎస్ఆర్ పురం మండలం షికారి కాలనీ వద్ద ఓ బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఒకవైపు వాహనదారుడు ప్రమాదంలో చిక్కుకుని లబోదిబోమంటుంటే.. చుట్టుపక్కల జనం మాత్రం తమకేమీ పట్టనట్టు చేతికి దొరికిన బ్రాండ్ పట్టుకొని పరారయ్యారు.

Viral Video: హైవేలపై వెర్రి వేశాలు.. బైక్‌లతో రెచ్చిపోయిన యువకులు.. సీన్ కట్‌చేస్తే..

Viral Video: హైవేలపై వెర్రి వేశాలు.. బైక్‌లతో రెచ్చిపోయిన యువకులు.. సీన్ కట్‌చేస్తే..

చిత్తూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు హైవేలపై బైక్‌లతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చెన్నై- బెంగళూరు హైవేపై.. ఇప్పుడు ఈ యువకుల బైక్ స్టంట్స్ స్థానికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

తిరుమల దర్శనం పేరుతో భారీ మోసం.. టీటీడీ ఉద్యోగినని చెప్పి రూ.51 వేల టోకరా!

తిరుమల దర్శనం పేరుతో భారీ మోసం.. టీటీడీ ఉద్యోగినని చెప్పి రూ.51 వేల టోకరా!

Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టికెట్లు, వసతి కల్పిస్తామని భక్తులను నమ్మించి రూ.51,800 మోసం చేసిన ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగినని చెప్పి భక్తులకు టోకరా వేసిన ముఠా బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. దర్శనం, సేవలు, వసతి కోసం కేవలం అధికారిక టీటీడీ మార్గాలనే ఉపయోగించాలని భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఏమాత్రం తగ్గని తిరుమల లడ్డు ప్రసాద మాధుర్యం.. శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్!

ఏమాత్రం తగ్గని తిరుమల లడ్డు ప్రసాద మాధుర్యం.. శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్!

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో అత్యంత విశిష్టమైన 'తిరుపతి లడ్డూ' సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు, ఈ ఏడాది మే నెలలో మునుపెన్నడూ లేని విధంగా సర్వకాల గరిష్ట స్థాయికి చేరాయి.

TTD: శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత.. ఇదిగో పూర్తి వివరాలు

TTD: శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత.. ఇదిగో పూర్తి వివరాలు

కళియుగదైవం.. తిరుమల తిరుపతి దేశస్థానంలో మే నెల అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. భక్తులకు శ్రీవారి దర్శనం కలిగించడం తోపాటు హుండీ ఆదాయం, ప్రసాదాలు, తలనీలాల సమర్పణ ఇలా అన్ని సేవల్లో గత నెలలో టీటీడీ సరికొత్త రికార్డులను నెల కొల్పి భక్తుల మన్నలు పొందుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.