టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Andhra: ఏందిరా ఇది.! పని మనిషికి ఇంటి మనిషిగా అక్కున చేర్చుకుంటే.. ఒంటరిగా గదిలోకి వచ్చి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సొంత మనిషిలా నటిస్తూ హత్య చేసేందుకు వెనుకాడని దుర్మార్గుడి నిర్వాకాన్ని బయటపెట్టారు. వృద్ధ దంపతులు జయమ్మ, మహాదేవరెడ్డిపై కత్తితో దాడి చేసిన దుండగుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
- Raju M P R
- Updated on: Dec 13, 2025
- 12:26 pm
Rajinikanth : వెంకన్న సన్నిధిలో సూపర్ స్టార్ రజినీకాంత్.. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం..
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే రజినీ కసోం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
- Raju M P R
- Updated on: Dec 13, 2025
- 12:20 pm
Andhra: ఆ చనువే కొంపముంచింది.. భార్యతో కనిపించిన ఫ్రెండ్.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆ ఐదుగురు స్నేహితులే.. అంతా కలిసి నాటువైద్యం.. తాంత్రిక వైద్యం చూస్తూ స్నేహంగా ఉండేవారే. అయితే ఒకరి భార్యతో మరొకరు చనువుగా ఉండటంతోనే తేడా వచ్చింది. కసితో కడ తీర్చాలని ప్లాన్ చేసి ఐదుగురిలో ఒకరిని హత మార్చి పూడ్చి పెట్టారు. అయితే హత్యకు గురైన వ్యక్తి భార్య ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి..
- Raju M P R
- Updated on: Dec 13, 2025
- 11:10 am
TTD 2026 Calendars: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా మీ ఇంటి వద్దకే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు! ఎలా అంటే?
దేశ విదేశాలల్లోని శ్రీవారి భక్తుల నుండి టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను పొందేందుకు భక్తులు భారీగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు కాల్యెండర్లను అందించేదందుకు టీటీడీ మరిన్ని చర్యలు చేపట్టింది.
- Raju M P R
- Updated on: Dec 12, 2025
- 7:25 am
Tirumala: తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్.. అసలు ఎలా బయటపడిందంటే..?
ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలనే అవాక్కయ్యేలా చేస్తోంది. అసలు ఈ స్కామ్ ఎప్పటినుంచి జరుగుతుంది. ఎలా బయటపడింది అనేది తెలుసుకుందాం..
- Raju M P R
- Updated on: Dec 11, 2025
- 9:02 am
Tirumala: పట్టు వస్త్రం స్కామ్పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
మొన్న కల్తీ నెయ్యి కలకలం... నిన్న పరకామణి చోరీ వ్యవహారం... ఇప్పుడేమో పట్టువస్త్రం పేరుతో భారీ కుంభకోణం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వరుస స్కామ్లు వెలుగులోకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దకాలం నుంచీ ఈ స్కామ్ జరుగుతున్నట్టు ఆరోపణలు రావడం ఇటు భక్తులను కలవరపెడుతోంది.
- Raju M P R
- Updated on: Dec 10, 2025
- 5:39 pm
Shriya Saran: వెంకన్న సన్నిధిలో హీరోయిన్ శ్రియా.. శ్రీవారికి భక్తురాలు రూ.1 కోటి విరాళం… టీటీడీకి రెండు కార్లు డొనేట్..
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియ తన తల్లి, కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. తితిదే అధికారులు అంతకుముందు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
- Raju M P R
- Updated on: Dec 10, 2025
- 10:10 am
TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్..!
తిరుమల తిరుపతి దేవస్థానం సేవలపై భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. భక్తుల సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచడానికి టీటీడీ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. భక్తుల నుండి విలువైన అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది.
- Raju M P R
- Updated on: Dec 10, 2025
- 8:00 am
Andhra News: హెల్మెట్ వాడకంపై తిరుపతి పోలీస్ కొత్త ప్లాన్… ఏమిటో తెలుసా..!
తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం హెల్మెట్ వాడకంపై జనంలో అవగాహన పెంచే ప్రయత్నంలో కొత్త ప్లాన్ అవలంబిస్తోంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని చెబుతోంది. నో హెల్మెట్ నో పెట్రోల్ కాన్సెప్ట్ ఫాలో చేయాలని భావించింది. ఇందులో భాగంగా నో హెల్మెట్ నో రైడ్ అంటోంది.
- Raju M P R
- Updated on: Dec 10, 2025
- 12:37 am
Tirumala News: శ్రీవారికి కాసుల వర్షం.. నవంబర్లో తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..
ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. గత జనవరి నుంచి డిసెంబర్ నెల ఇప్పటి దాకా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్లే వెంకన్న హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
- Raju M P R
- Updated on: Dec 9, 2025
- 3:31 pm
Tirumala Srivari Seva: 200 మందితో మొదలై.. 17 లక్షల వరకు.. శ్రీవారి సేవకులకు టీటీడీ ప్రత్యేక శిక్షణ..
శ్రీవారి సేవకుల్లో మరింత సేవా భావం ఉండాలని టీటీడీ భావిస్తోంది. ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రాం పేరుతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు విడతల వారీ ట్రైనింగ్ కు శ్రీకారం చుట్టింది. పాతికేళ్ళ క్రితం టీటీడీలో 200 మందితో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు 17 లక్షల మందికి చేరింది.
- Raju M P R
- Updated on: Dec 6, 2025
- 12:55 pm
Vontimitta Temple: ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్
అన్నమయ్య జిల్లాలో పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి టీటీడీ కసరత్తు చేస్తోంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించబోతోంది. ఇందులో భాగంగానే టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతిలో అధికారులతో సమీక్ష చేపట్టారు. టిటిడి పరిపాలనా భవనంలో తన ఛాంబర్ లో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
- Raju M P R
- Updated on: Dec 6, 2025
- 12:31 pm