టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Akhanda 2: రూ. 5 లక్షలు పలికిన బాలయ్య ‘అఖండ 2’ టికెట్.. ఎవరు కొన్నారో తెలుసా?
బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు కావడం ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహానికి గురి చేసింది.
- Raju M P R
- Updated on: Dec 4, 2025
- 11:18 pm
Viral News: ఖాకీ అనుకుంటే పొరపాటే.. యమకంత్రి.. మనోడి వేషాలు తెలిస్తే..
ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కై నిజమైన పోలీసులకు చిక్కిపోయాడు.ఇంతకు అతనెలా దొరికిపోయాడో తెలుసుకుందాం పదండి.
- Raju M P R
- Updated on: Dec 2, 2025
- 3:31 pm
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ ఆలయాల్లో ఉచితంగా అన్న ప్రసాదం
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణను విస్తరించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 15 ఆలయాల్లో అందిస్తున్న అన్నప్రసాదాన్ని ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాలకు, 2026 ఫిబ్రవరి 28 నుంచి మిగిలిన 26 ఆలయాలకు విస్తరించనుంది.
- Raju M P R
- Updated on: Dec 1, 2025
- 8:37 pm
Watch: అయ్యో దేవుడా.. కాలు విరిగి బురదలో అల్లాడిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
చిత్తూరు జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బురదలో చిక్కుకొని నరకయాతన అనుభవించింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి యాదమరి మండలం కమ్మపల్లి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటరి ఏనుగు దాహం తీర్చుకునే ప్రయత్నం చేసి కష్టాల్లో పడింది. విషయం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు 15 గంటల పాటు శ్రమించి ఏనుగు క్షేమంగా బటయకు తెచ్చారు.
- Raju M P R
- Updated on: Dec 1, 2025
- 11:06 am
AP Rain Alert: వామ్మో.. ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన యత్రాంగం.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు!
దిత్వా తుఫాను వేగం పెంచింది. సముద్ర తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసింది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంటుందన్న సంకేతం ఇచ్చింది. ఈ తుఫాన్ చెన్నైకి చేరువై సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నా.. చలి తీవ్రతను పెంచింది. అయినా రాష్ట్రంలోని పలు జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Raju M P R
- Updated on: Dec 1, 2025
- 10:00 am
ప్రియుడిని వదులుకోలేక కట్టుకున్న భర్తను కడ తేర్చే ప్రయత్నం.. సీన్ కట్ చేస్తే..
చిత్తూరు జిల్లాలో ప్రియుడి కోసం భర్త ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసిన భార్య అడ్డంగా దొరికిపోయింది. ఆర్మీలో పనిచేస్తున్న భర్త ను దూరం చేసుకుని ప్రియుడికి దగ్గర కావాలనుకుంది. ప్రియుడితో కలిసి భర్తపై హత్యయత్నానికి ప్రయత్నించింది. ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో ప్రియుడితో కలిసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.
- Raju M P R
- Updated on: Nov 30, 2025
- 9:58 pm
Andhra: తెల్లారేసరికి తహసీల్దార్ కార్యాలయానికి తాళం.. అవాక్కయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే..
తిరుపతి జిల్లా నారాయణవనం తహసిల్దార్ కార్యాలయానికి తాళం పడింది. తహసిల్దార్ కార్యాలయంలో వాచ్మెన్గా ఉన్న తలారి లోపల ఉండగానే తాళాలు పడ్డాయి. ఉదయం యధావిధిగా సిబ్బంది కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసిన కార్యాలయం దర్శనమిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియక సిబ్బంది తికమక పడగా అప్పటికే తలారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు..
- Raju M P R
- Updated on: Nov 30, 2025
- 10:13 am
Tirumala Laddu Case: టీటీడీ ఉద్యోగుల్లో భయం భయం.. కల్తీ నెయ్యి కేసులో నెక్స్ట్ అరెస్టయ్యేది ఎవరు..?
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తెల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చే పనిలో ఉన్న సిట్ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 29 మంది నిందితులను కేసులో చేర్చి పలువురిని విచారించిన సిట్ 9 మందిని అరెస్టు చేసింది. మరికొద్ది మందిని నిందితులుగా చేర్చేందుకు మెమోలు దాఖలు చేసింది.
- Raju M P R
- Updated on: Nov 30, 2025
- 9:28 am
Andhra Pradesh: అర్ధరాత్రి గట్టి గట్టిగా అరిచిన కోళ్లు.. ఏంటా అని చూడగా గుండెలు గుభేల్.. వీడియో వైరల్..
తిరుపతిలో చిరుత సంచారం ప్రజలను భయపెడుతున్నాయి. తరుచుగా యూనివర్సిటీ పరిసరాల్లోకి వస్తుండడంతో విద్యార్థలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎస్వీ యూనివర్సీటీ ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర ఉన్న ఒక నాటుకోళ్ల షెడ్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకొని భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Raju M P R
- Updated on: Nov 26, 2025
- 2:10 pm
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వాట్సప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్.. ఎలాగంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది.
- Raju M P R
- Updated on: Nov 26, 2025
- 5:58 am
ప్రేమ జంట ఏకాంతం కోసం రూమ్ ఇచ్చి వెళ్లిన స్నేహితురాలు.. వచ్చి చూసేసరికి షాక్..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లి కి చెందిన యువతి బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. రామసముద్రం మండలం బిక్కింవారిపల్లికి చెందిన రెడ్డప్ప రెండో కూతురు 21 ఏళ్ల దేవిశ్రీ బెంగళూరులోని మాధనాయకనహళ్లిలో స్నేహితురాలి రూమ్ లో హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Raju M P R
- Updated on: Nov 25, 2025
- 5:37 pm
Andhra: ఆ రాత్రి ప్రియుడి నుంచి కాల్ వచ్చింది.. ఆమె ఒంటరిగా వెళ్లగా
ఆ రాత్రి ఆమెకు ప్రియుడి నుంచి కాల్ వచ్చింది. అసలే వివాహేతర సంబంధం.. ఆపై రాత్రి 9 గంటలకు కాల్ చేశాడు. కోరిక వచ్చి అని అనుకునేరు.. ఈమె కూడా అలానే అనుకుని ఒంటరిగా వెళ్ళింది. కట్ చేస్తే.! ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
- Raju M P R
- Updated on: Nov 25, 2025
- 1:19 pm