టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
తిరుమలలో ఇక ఆ వంటకాలకు బ్రేక్.. నేటి నుంచి కొత్త నిబంధనలు!
తిరుమలలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా క్యాలీఫ్లవర్తో తయారయ్యే గోబీ వంటకాలపై టీటీడీ ఆరోగ్య విభాగం ఆంక్షలు విధించింది. క్యాలీఫ్లవర్లో పురుగులు వస్తున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నిలిపివేయనున్నారు.
- Raju M P R
- Updated on: Aug 25, 2026
- 10:02 am
Megastar Chiranjeevi : చిరంజీవి పుట్టినరోజు.. మెగాస్టార్కు సరికొత్తగా బర్త్ డే విషెస్.. ఫోటోస్ చూస్తే ఫిదా అయిపోతారు..
తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోని తనదైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.
- Raju M P R
- Updated on: Aug 22, 2026
- 4:25 pm
తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా
తిరుమల నడక మార్గాల్లో వన్యప్రాణుల సంరక్షణ భక్తుల భద్రతకు టిటిడి కొత్త టెక్నాలజీ కి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రోబోట్ డాగ్ వినియోగంపై పరిశీలన చేస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్ వినియోగంపై టిటిడి కసరత్తు చేస్తుంది. తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్టైమ్ మాని రింగ్కుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
- Raju M P R
- Updated on: Aug 21, 2026
- 11:04 am
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
Tirumala Brahmotsavam 2026: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనుంది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనుండగా పలు ప్రారంభోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది.
- Raju M P R
- Updated on: Aug 20, 2026
- 10:24 am
కొడుకు ఉన్నా.. కూతురే ఆ పని చేయాల్సి వచ్చింది.. ఆస్తి లేని ఓ తండ్రి కన్నీటి గాధ
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పొన్నగల్లులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందినా అంత్యక్రియలకు కన్నకొడుకు రాకపోవడంతో పెద్ద కుమార్తె నాగరత్నం అన్ని తానై తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తల్లి 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా.. తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ నాగరత్నమే ఆయనకు అండగా నిలిచింది.
- Raju M P R
- Updated on: Aug 19, 2026
- 9:10 am
Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. రోడ్లపైనే వాహనాలు.. భక్తులకు తప్పని తిప్పలు..
కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై సరికొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో పాటు, అంతేస్థాయిలో చేరుతున్న వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు గ్రీన్ బెల్ట్గా ఉండాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రంలో వాహన కాలుష్యం కోరలు చాస్తుంటే.. మరోవైపు పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
- Raju M P R
- Updated on: Aug 18, 2026
- 11:52 am
Online Game: ఆన్లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు!
తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అల్లుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా గుర్తించాడు మామ. దీంతో కోపాలకు గురైన అల్లుడు అనుకున్నంత పని చేశాడు. ఇంతలోనే కోపంతో కట్టలు తెంచుకున్న అల్లుడు.. మామను దారుణంగా కొట్టి చంపాడు. హత్యచేసిన తర్వాత అల్లుడు వెంటనే..
- Raju M P R
- Updated on: Aug 16, 2026
- 10:28 pm
తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల.. ఈ డేట్స్ మర్చిపోకండి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి వుండే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే తిరుమల శ్రీవారి దర్శనాలు, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
- Raju M P R
- Updated on: Aug 16, 2026
- 8:58 am
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వేయాలని ప్రతిపాదించింది.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 5:30 pm
Andhra: ఉమాదేవి చూడ్డానికి ఎంత ఇన్నోసెంట్ ఉంది.. కానీ ఎవ్వరూ ఊహించని వయిలెంట్ పని చేసింది..
అన్నమయ్య జిల్లా పీలేరులో భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఉమాదేవి.. ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యంతో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తేల్చారు. నిద్రమాత్రలు ఇచ్చి గాఢ నిద్రలోకి వెళ్లిన భర్తపై ఇనుప రాడ్, రాయితో దాడి చేసి హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 10:30 am
Srikalahasti: పోలీస్ కాలర్ పట్టుకున్నాడు.. కత్తితో బెదిరించాడు.. కట్ చేస్తే..
శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడంతో పాటు కత్తితో బెదిరించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 10:16 am
Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!
తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే పోస్ట్ వాడుకొని భక్తులను మోసం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
- Raju M P R
- Updated on: Aug 12, 2026
- 11:07 am