తెలుగు వార్తలు » Iron
రాళ్లు రువ్వుకుంటే అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుందా? మరి ఒకేసారి 20 మంది భారత సైనికుల ప్రాణాలను తీయడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసింది? చైనా ఆర్మీ దాడులపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి..!
కరోనా వైరస్ తక్కువ కాలంలోనే అత్యంత తీవ్రంగా మారడమే కాకుండా, ఆక్సిజన్ ప్రసరింప జేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలు కూడా బలహీనమవుతాయని...
ప్రకృతి ఒడిలో దొరికే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే శరీరానికితక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది. సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలుః – రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. – సీతాఫలం రోజు
ఎండారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇంకా చెప్పాలంటే..ఏ పండయినా పండుగానే బాగుంటుంది..కానీ, ఖర్జూరం పండినా, ఎండినా బాగుంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరుసలో నిలిచేవి ఖర్జూరాలే. ఇందులోని పోషక పదార్థాలు, ఔషద గుణాలు ..మన శరీరానికి, మెదడుకూ కూడా
బుందీ: రాజస్థాన్లోని బుందీలో ప్రభుత్వ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒక వ్యక్తి కడుపులో ఉన్న 116 మేకులను, ఒక వైర్ను బయటకి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని భోలా శంకర్(42) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. అతనికి స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో ఏదో వస్తువులు ఉన్నట్