తెలుగు వార్తలు » CCTV Camera
దేశ వ్యాప్తంగా రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. దుండగులు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ప్రాణాలకు ..
ఢిల్లీలో ఓ వ్యక్తి దర్జాగా పీపీఈ కిట్ ధరించి ఓ జువెల్లరీ షాపులోకి చొరబడ్డాడు. లాఘవంగా రూ. 13 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించుకుపోయాడు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నూతన మార్గదర్శకాలను కేంద్రం జారీచేసింది. ఇందులో భాగంగా వినోదపు పార్కులు, ఫుడ్కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని
అరబ్ కంట్రీస్లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిన్న, చిన్న తప్పలకు కూడా అత్యంత కఠినతరమైన శిక్షలు వేస్తూ క్రైమ్ రేట్ పెరగకుండా అదుపుచేస్తూ ఉంటారు. తాజాగా అందుకు మరో సంఘటన ఉదాహారణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయ�
నిజంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పైనుంచి కారు పోయినా సురక్షితంగా బయటపడ్డాడు ఓ బాలుడు. సూరత్లోని ఓ కాలనీలో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని బయటకు వచ్చాడు ఓ ఏడేళ్ల కుర్రాడు. నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి కూర్చొని అక్కడ పారుతున్న వర్షపు నీటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడో వ్యక్త
మొత్తానికి కేజ్రీవాల్ తన పంతం నెగ్గించుకున్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.4లక్షల కెమెరాల ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చేయనున్నారు. జూన్ 8 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కెమెరాలను అమర్చబోతున్నట్లు ఆయన సోమవారం వెల్లడించారు. ‘‘మొత్తం 1.4లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్కు ప్రభుత్వం �