IRCTC Tour: గత కొంత కాలంగా భారతీయ రైల్వే సంస్థ దేశంలో సరికొత్త టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ అందాలను సైతం చూడాలనుకునే వారికోసం టూర్ ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది.
భారత సరిహద్దుల్లో చైనా కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తుండటాన్ని అమెరికా జనరల్ చార్లెల్ ఏ ఫ్లాయన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత సరిహద్దులో డ్రాగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
India China Relations: ఎల్ఏసీపై జరుగుతున్న వివాదానికి భారత్ కారణమని చైనా ఆరోపించింది. చైనా సరిహద్దుల్లోకి భారత సైనికులు చొరబడడం వల్ల ఎల్ఏసీలో ఉద్రిక్తత మొదలైందని చైనా రక్షణ మంత్రి ఆరోపించారు.
జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్(Ladakh) లో ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. తుర్తుక్ సెక్టార్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో...
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ladakh) లడఖ్లోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి..
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. కశ్మీర్-లడఖ్ మధ్య దూరాన్ని తగ్గించే అతి భారీ చారిత్రక జోజిలా టన్నెల్ పనులు వేగంగా రూపుదిద్దుకుంటుంది. సరికొత్త టెక్నాలజీతో ప్రతికూల వాతావరణంలోను టన్నెల్ పనులు 7కిలోమీటర్ల మేర పూర్తి చేసింది అగ్రగామి సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమ�
Zojila Tunnel Project: మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ మరో ఘనతను సొంతం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో
అరుణాచల్ ప్రదేశ్ను దురాక్రమించే యత్నాలు చేస్తూ అంతర్జాతీయంగా భంగపడుతూ వస్తున్న చైనా ఇపుడు గల్వాన్లోయలో చైనా జాతీయ జెండాలు ఎగురవేస్తూ భారత్ను రెచ్చగొడుతుంది.
లడఖ్లో భారత సరిహద్దు అవతలి పక్క చైనా తన సైనికులను మొహరించి ఉంచిన విషయం తెలిసిందే. అయితే, శీతాకాలంలో తమ సైనికులు చలికి తట్టుకోలేరని పెద్ద ప్లాన్ వేసింది.
మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో ఘనత సాధించింది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఆల్-వెదర్ జోజిలా టన్నెల్ నిర్మాణంలో ఎంఈఐఎల్ బృందం పురోగతి సాధించింది.