चुनाव क्षेत्र चुनें

సాధన పాండే-మనిక్తలా అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

టీఎంసీ | మనిక్తలా

ప్రస్తుత మమతా బెనర్జీ ప్రభుత్వంలో సాధాన్‌ పాండే వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. 1999లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు.. పాండే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. అప్పటికే బరత్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై కోల్‌కతా నార్త్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన సాదా పాండే.. ఓటమి తర్వాత మమతా బెనర్జీ పార్టీలో చేరారు. 2011 లో టీఎంసీ అధికారంలోకి వచ్చాక మమతా బెనర్జీ సాధాన్‌ పాండేను కేబినెట్ మంత్రిగా చేశారు. సాధాన్‌ పాండే 2011 నుంచి మణిక్తాల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి అతనిపై ఫుట్ బాల్ ఆటగాడు కళ్యాణ్ చౌబేను బీజేపీ నిలబెట్టింది. 2016 ఎన్నికల్లో.. పాండే 73 వేలకు పైగా ఓట్లు సాధించి సిపిఎం రాజీవ్ మజుందార్‌ను ఓడించారు. మజుందార్‌కు సుమారు 48 వేల ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి సునీల్ రాయ్ 18 వేల ఓట్లు మాత్రమే సాధించారు. మమతా బెనర్జీ మరోసారి 70 ఏళ్ల పాండేపై విశ్వాసం ఉంచి.. మూడవసారి మణిక్తాల టికెట్‌ను కేటాయించారు. మణిక్తాల అసెంబ్లీ నియోజకవర్గం కోల్‌కతా ఉత్తర లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి

Ads By Adgebra