తెలుగు వార్తలు » nitin gadkari
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ ...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. టీపీసీసీ పీఠం కోసం గట్టిగా..
భారత్లోకి మరో అంతర్జాతీయ ఆటో మొబైల్ కంపెనీ అడుగుపెట్టనుంది. 2021లో అమెరికా ఎలక్ట్రానిక్ వాహనాల దిగ్గజం 'టెస్లా' భారత్లో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా జీపీఎస్ వ్వవస్థను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్లనే తీసేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో కొన్ని రహదారులను ప్రారంభిస్తారని, మరికొన్నింటిని భూమిపూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిని ఇచ్చింది.
ఆటోమొబైల్ రంగానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్న్యూస్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి వాహన పాలసీ రూపొందనుందని
జాయింట్ వెంచర్స్ తో నిర్వహించే ప్రాజెక్టులతో బాటు హైవే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో..
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకు పైగా కేసులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలోనే 59వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.