AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: ఈ రహదారి పూర్తయితే కేవలం 3 గంటల్లోనే ప్రయాణం.. ఫోటోలు షేర్‌ చేస్తూ కీలక అప్‌డేట్‌ ఇచ్చిన మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర భూ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బెంగళూరు-మలూరు సెక్షన్ పనులు ఎలా సాగుతున్నాయి? మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు సంబంధించిన..

Subhash Goud
|

Updated on: Jul 25, 2023 | 4:32 PM

Share
కేంద్ర భూ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బెంగళూరు-మలూరు సెక్షన్ పనులు ఎలా సాగుతున్నాయి? మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, ఇతర సమాచారాన్ని ఫోటోలతో సహా పంచుకున్నారు.

కేంద్ర భూ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బెంగళూరు-మలూరు సెక్షన్ పనులు ఎలా సాగుతున్నాయి? మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, ఇతర సమాచారాన్ని ఫోటోలతో సహా పంచుకున్నారు.

1 / 5
ప్రస్తుతం 1160 కోట్ల ఖర్చుతో బెంగళూరు-మలూరు మధ్య పనులు కొనసాగుతున్నాయని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం 1160 కోట్ల ఖర్చుతో బెంగళూరు-మలూరు మధ్య పనులు కొనసాగుతున్నాయని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

2 / 5
భారత్ మాల పథకం కింద ఈ ఎక్స్‌ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు.

భారత్ మాల పథకం కింద ఈ ఎక్స్‌ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు.

3 / 5
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ ట్వీట్‌లో తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ ట్వీట్‌లో తెలిపారు.

4 / 5
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తయితే బెంగళూరు-చెన్నై మధ్య ప్రయాణ సమయం 3 గంటలు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కారణంగా ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని అన్నారు.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తయితే బెంగళూరు-చెన్నై మధ్య ప్రయాణ సమయం 3 గంటలు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కారణంగా ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని అన్నారు.

5 / 5
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్