రెండు సినిమాలతో సెన్సేషన్.. ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ గట్టిగానే..
Rajitha Chanti
Pic credit - Instagram
27 February 2026
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది.
ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ అమ్మడు ఇంత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
2019లో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
ఇటీవల కాంతార 2 సినిమాతో ఆమె పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.
అలాగే తమిళంలో ఏస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అలాగే తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా ఆకట్టుకోలేదు.
అయినప్పటికీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే చేతినిండా భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెనండీ రెమ్యునరేషన్ విషయం.
ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట మారుమోగుతుంది. ఇప్పటివరకు 12 సినిమాల్లో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్