2020 నుంచి టీవీ9 తెలుగులో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. 2012లో నా కేరీర్ ప్రారంభించాను. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్గా పని చేశాను. అలాగే భారత్ టుడే న్యూస్ ఛానల్తో పాటు ఆంధ్రప్రభ, న్యూస్ మీటర్ డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్గా పని చేశాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Health Tips: వర్షాకాలంలో కమ్మగా ఉన్నాయని వీటిని తింటున్నారా? కడుపులో గడబిడే.. జాగ్రత్త!
వర్షాకాలంలో ప్రజలు తరచుగా కడుపు నొప్పికి గురవుతారు. ముఖ్యంగా బయట తినే పదార్థాల వల్ల అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. కానీ ఇంట్లో తయారు చేసే ఆహారం తినడం వల్ల ఎలాంటి శరీరానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ముఖ్యంగా బయటి ఫుడ్ కారణంగా కడుపులో అనేక రకాల సమస్యలు వెంటాడుతాయి. ఈ వర్షాకాలంలో శుభ్రతను పాటించాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 5:54 pm
BSNL: కేవలం రూ.49తో ఓటీటీ సబ్స్క్రిప్షన్.. బీఎస్ఎన్ఎల్లో అదిరిపోయే ప్లాన్స్
జియో నుండి ఎయిర్టెల్ వరకు పెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా భారతదేశంలో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్నారు. వారి రీఛార్జ్ ప్లాన్లలో వివిధ OTT సబ్స్క్రిప్షన్లు కూడా అందిస్తున్నాయి. అంటే, వినియోగదారులు బ్రాడ్బ్యాండ్ సేవలకు మాత్రమే చెల్లించడం ద్వారా బహుళ OTT ప్లాట్ఫారమ్లను ఉచితంగా చూసే అవకాశాన్ని పొందుతారు. ఈ అదనపు..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 5:29 pm
మహిళలకు శుభవార్త..తులం బంగారంపై రూ.6 వేలు తగ్గింపు..వెండిపై రూ.10 వేలు
మహిళలకు శుభవార్త..తులం బంగారంపై రూ.6 వేలు తగ్గింపు..వెండిపై రూ.10 వేలు Gold Price
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 4:55 pm
Budget-2024: పాత పన్ను విధానంలో ఎందుకు మినహాయింపు లేదు?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న మోదీ 3.0 తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆమె అనేక పెద్ద ప్రకటనలు చేశారు. ఇందులో పన్ను రేటులో మార్పులు, స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. ఆమె కొత్త పన్ను విధానంలో ఈ మార్పు చేశారు. అయితే పాత పన్ను విధానంలో మినహాయింపు ఇవ్వలేదు. పాత పన్ను విధానంలో మినహాయింపు ఎందుకు లేదో తెలుసుకుందాం. ఈ బడ్జెట్ మధ్యతరగతి
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 4:06 pm
New Rules August 1: అలర్ట్.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?
ప్రతి నెలా డబ్బుకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. ఆగస్టు నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కూడా నెల మొదటి తేదీన నిర్ణయించబడుతుంది. కొత్త..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 3:28 pm
Phone Tips: ఫోన్ స్పీకర్ సౌండ్ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్!
ఈ రోజుల్లో మనం కాల్స్ చేయడానికి, సందేశాలు పంపడానికి, వీడియోలు చూడటానికి, సంగీతం వినడానికి, అనేక ఇతర విషయాలకు ఫోన్లను ఉపయోగిస్తాము. అయితే ఫోన్ సౌండ్ సరిగ్గా పని చేయడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ఫోన్ స్పీకర్ సౌండ్ తగ్గుతుంతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. ఫోన్లో సౌండ్ సరిగ్గా రాకుంటే స్పీకర్ సౌండ్లో సమస్య ఉన్నట్లయితే..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 3:08 pm
Anant Ambani: అనంత అంబానీ వద్ద ఖరీదైన కార్లు.. వాటి ధర ఎంతో తెలుసా?
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. BMW i8ని కలిగి ఉన్నారు. ఈ కారు 1.5 లీటర్ ఇంజన్తో కూడిన హైబ్రిడ్ ఇంజన్తో 228bhp శక్తిని, 320Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 1:53 pm
Vande Bharat: ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గాలలో 5 కొత్త వందే భారత్ రైళ్లు
వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వేలు వందే భారత్ రైళ్లను ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు త్వరలో ఒకటి రెండు కాదు ఐదు వందే భారత్ రైళ్లను బహుమతిగా అందుకోబోతున్నాం. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి త్వరలో ఐదు వందే భారత్ రైళ్లు నడపబోతున్నాయి. 16 కోచ్లతో కూడిన ఈ నారింజ రంగు రైళ్ల తుది తనిఖీ కొనసాగుతోంది...
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 1:29 pm
Metro Train: మెట్రో రైళ్లు, స్టేషన్లలో రీల్స్.. 1600 మందికి జరిమానా.. షాకిచ్చిన అధికారులు
ఈ మధ్య కాలంలో యువతి, యువకులు రీల్స్ చేయడం ఎక్కువైపోతోంది. నడి రోడ్లపైనా, జనాలు తిరిగే ప్రాంతాల్లో, బస్సులు, రైళ్లల్లో ఇలా చాలా రకరకాల పబ్లిక్ ప్రాంతాల్లో రీల్స్ చేయడం, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడం పెరిగిపోతోంది. ఇలా రీల్స్ చేయడం వల్ల ఇతరకు ఇబ్బందిగా మారుతోంది. ఇక ప్రాంగణంలో చట్టాలను ఉల్లంఘించే వారిపై మెట్రో రైల్ కార్పొరేషన్..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 1:04 pm
Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయమా?
బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే సరైన సమయమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల్లో భారీగా కోత విధించి, జీఎస్టీని మాత్రం యధాతథంగా ఉంచారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే అనువైన సమయమని..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 12:42 pm
Nestle: మ్యాగీ తయారీ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
భారతదేశంలోని ప్రజలు మ్యాగీ నూడుల్స్ను చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మ్యాగీ అంటే పిచ్చి. అందుకే దేశంలో మ్యాగీని విరివిగా కొంటారు. దీన్ని తయారు చేస్తున్న నెస్లే కంపెనీకి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా మారింది. మ్యాగీని భారత్లో విక్రయించడం ద్వారా కంపెనీ భారీగా సంపాదిస్తోంది. మ్యాగీ తయారీ కంపెనీ నెస్లే ఇండియా 2024-25 ఆర్థిక..
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 12:02 pm
Kargil War: ఆ క్షణం ఎంతో మధురం.. 1999 కార్గిల్ యుద్ధం.. ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది గాయపడ్డారు. అయితే ఆ సమయంలో కాశ్మీర్లోని ఉదంపూర్ కమాండ్ ఆస్పత్రిని నరేంద్ర మోడీ సందర్శించారు. గాయపడిన వారిని పరామర్శించారు. అయితే ఆ సమయంలో మోడీతో పాటు మేజనర్ జనరల్ విజయ్ జోషి (రిటైర్డ్) కూడా ఉన్నారు. ఈ రోజు భారతదేశానికి ఒక చారిత్రాత్మక సందర్భం, 25వ కార్గిల్ విజయ్ దివస్ మన సైనికుల త్యాగం, పరాక్రమానికి దేశం
- Subhash Goud
- Updated on: Jul 26, 2024
- 11:40 am