పార్టీ అధినేత ముందే కేశినేని నాని అసహనం ప్రదర్శించారు. ఆయన ప్రవర్తనతో చంద్రబాబు షాకయ్యారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం వంటివన్నీ..
టీడీపీ నేత లోకేశ్(Nara Lokesh), ఏపీ సీఎం జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు...
జూమ్ మీటింగ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ మీటింగ్లోకి వైసీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవేందర్రెడ్డి లోకేష్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వీడియోలు..
కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మీనాక్షమ్మ ఘటనపై టీడీపీ లీడర్ నారాలోకేశ్(Nara Lokesh) ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. మీ నుంచి రక్షణ కల్పించే యాప్...
మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) హాట్ కామెంట్స్ చేశారు. శవాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి సీఎం అయ్యారని ఆరోపించారు. వైసీపీని యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీగా లోకేశ్ అభివర్ణించారు....
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఒంగోలు(Ongole) వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే...
రైట్ రైట్ అంటూ వైసీపీ బస్సు బయల్దేరింది. నాలుగు రోజులు. శ్రీకాకుళం టు అనంతపురం. సై సై అంటూ సైకిల్ జోష్గా సాగుతోంది. ఒంగోలు వేదికగా రెండ్రోజుల పసుపు పండుగకి రెడీ అయింది. టైమ్.. టైమింగ్ అదిరిపోయాయి.
మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. జ్యోతి వెలిగించి మహానాడును ప్రారంభించారు చంద్రబాబునాయుడు. ఆయన మాట్లాడుతూ.. కోనసీమను సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా..? అంబేద్కర్ పై అభిమానం ఉంటే .. అమరావతిలో విగ్రహం ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.