Watch Video: నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. తండ్రితో కలిసి దేవాన్ష్ పరుగులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తండ్రి లోకేశ్తో కలిసి దేవాన్ష్ పరుగులు పెడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

