![Janardhan Veluru](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/08/jana.jpg)
Janardhan Veluru
Executive Editor (Digital), Current Affairs, Politics - TV9 Telugu
janardhan.veluru@tv9.comతెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1999లో ఈనాడు దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. 2004 నుంచి సిఫీ.కామ్, విస్సా టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, మనం డైలీ, న్యూస్18.కామ్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థల్లో సీనియర్ స్థాయిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాను. 2021 మార్చి నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
వామ్మో.. మాయదారి వైరస్ల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం..!
కరోనా వేరియంట్లతో పాటు వివిధ రకాల వ్యాధులు, వైరస్లు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ పూర్తి కనుమరుగు కాకుండానే రోజుకో కొత్త వేరియంట్ రూపంలో దాపురిస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ వార్త అందరిలోనూ మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ వరుస మాయదారి వైరస్లు..
- Janardhan Veluru
- Updated on: Jul 26, 2024
- 9:29 am
Mumbai Rains: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పుణెలో రెడ్ అలెర్ట్..! షాకింగ్ వీడియోలు
మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం...! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ.... వరద బీభత్సం సృష్టించింది.
- Janardhan Veluru
- Updated on: Jul 25, 2024
- 6:49 pm
Watch Video: అసలు, వడ్డీ ఏపీ ప్రజలే కట్టాలి.. కేంద్ర బడ్జెట్పై విజయసాయి కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్డీయే, ఇండియా కూటమిపై ఆయన మండిపడ్డారు. బడ్జెట్లో మొత్తం రూ. 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు.
- Janardhan Veluru
- Updated on: Jul 25, 2024
- 6:18 pm
మాయదారి పిడుగు పడితే అంతా మటాష్.. మరి ప్రాణాలు రక్షించుకోవడం ఎలా..?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 8,060 మరణాలు సంభవించగా.. అందులో 2,887 మరణాలకు మాయదారి పిడుగు పాటే కారణం. అంటే ప్రకృతి విపత్తుల మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి.
- Janardhan Veluru
- Updated on: Jul 17, 2024
- 9:55 am
ఆర్థిక నిర్వహణలో ఈ రాశుల వారిదే అగ్రస్థానం.. ఈ ఏడాది బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!
ఆదాయం ఎంత పెరిగినా ఆర్థిక నిర్వహణ సజావుగా, సమర్థవంతంగా లేనప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. జ్యోతిషశాస్త్రం ఆర్థిక నిర్వహణకు, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే వారు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేవారు విజయాలు సాధిస్తారు.
- Janardhan Veluru
- Updated on: Jul 10, 2024
- 6:45 pm
Kamala Harris: అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్..! ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు
అమెరికాలో 2024 నవంబర్ 5న జరగబోయే ఎన్నికల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా జరగనున్నాయి. అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉండే అవకాశముందన్న చర్చ నేపథ్యంలో ఇది మరింత ఆసక్తిగా మారిపోయాయి.
- Janardhan Veluru
- Updated on: Jul 16, 2024
- 10:14 am
వ్యాధుల పద్మవ్యూహం.. నగర యువత ఆయుష్షు గాలిలో దీపం..!
జీవనశైలి వ్యాధుల పద్మవ్యూహంలో చిక్కుకుంటోన్న నగర యువత ఆయుష్ఫు గాలిలో దీపంలో మారుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణంలో హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయాలు చూసి అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం షాక్కు గురైయ్యింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నట్లు తేలింది. అలాగే 40 శాతం మంది యువకులు అధిక కొలెస్ట్రాల్ బారినపడినట్లు ఆ సర్వేలో తేలింది.
- Janardhan Veluru
- Updated on: Jul 1, 2024
- 8:49 am
భారత కుబేరులకు కేరాఫ్గా మారుతోన్న UAE.. ఇండియా నుంచి వలసలు ఎందుకు పెరిగాయి..?
ఇప్పుడు ఇదో ట్రెండ్.. మన దేశంలోని అపర కుబేరులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు వలసపోతున్నారు. ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి భారత్కు చెందిన సంపన్నులను UAE ఆకర్షిస్తోంది.
- Janardhan Veluru
- Updated on: Jun 26, 2024
- 9:49 am
AP Rain Alert: ఏపీలోని ఆ జిల్లాల్లో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..!
AP Weather Forecast: తూర్పు మధ్య బంగాళాఖాతం మీదగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం (23 జూన్) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు
- Janardhan Veluru
- Updated on: Jun 22, 2024
- 6:47 pm
Tirumala News: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీడీపీ) క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టంచేసింది.
- Janardhan Veluru
- Updated on: Jun 22, 2024
- 5:03 pm
కయ్యాలమారి చైనా చేతిలో న్యూక్లియర్ కొరివి.. డ్రాగన్ అణు దాహం తీరనిది..!
అమెరికా, రష్యా, చైనా..! ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య.. కొన్నేళ్లుగా ఆయుధాల పోటీ నెలకొంది. నేనే నెంబర్ ఒన్ అంటే.. లేదు లేదు.. నా దగ్గరే ఎక్కువు అణు బాంబులు ఉన్నాయని ఆ దేశాలు సవాల్ విసురుకున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. ఆయుధ పోటీతో అమెరికా, రష్యాలు కాస్త అలసిపోయినా.. డర్టీ డ్రాగన్ అణ్వాయుధ దాహంతో రెచ్చిపోతోంది.
- Janardhan Veluru
- Updated on: Jun 21, 2024
- 4:40 pm
Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి వాడే పదాలకు అర్ధాలు తెలుసా?
Budget Glossary: పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జులై 22న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఆరో బడ్జెట్ ఇది. నరేంద్ర మోదీ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది.
- Janardhan Veluru
- Updated on: Jun 19, 2024
- 5:08 pm