ప్రముఖ సినీ నటి జాహ్నవి కపూర్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం గురువారం అలిపిరి నడక మార్గంలో కొండపైకి చేరుకున్నారు. ఒక సాధారణ భక్తురాలిగా కాలినడకన వచ్చిన ఆమెను గుర్తించిన భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.