Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: ‘మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారు’: మంత్రి అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రసవత్తరంగా సాగుతున్నాయి. మన్నటి వరకూ ఉత్తరాంధ్ర వేదికగా సాగిన రాజకీయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమఘ్నమై ఉంటే.. టీడీపీ అధినేత రాజకీయ వ్యూహకర్తలతో మాటమంతి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu: 'మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారు': మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu
Follow us
Srikar T

|

Updated on: Dec 23, 2023 | 6:57 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రసవత్తరంగా సాగుతున్నాయి. మన్నటి వరకూ ఉత్తరాంధ్ర వేదికగా సాగిన రాజకీయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమఘ్నమై ఉంటే.. టీడీపీ అధినేత రాజకీయ వ్యూహకర్తలతో మాటమంతి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ కి చెందిన ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహ కర్త అని అతనిని నారా లోకేష్ కలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈయన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు పనిచేశారు.. గత ఎన్నికల్లో వైసీపీకి కూడా రాజకీయ వ్యూహకర్తగా సలహాలు సూచనలు ఇచ్చారన్నారు.

గతంలో వైసీపీ ప్రశాంత్ కిశోర్‎ను రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకుంటే నారా లోకేష్ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. బీహార్ డెకాయిట్ వచ్చారన్నారు.. వాళ్ల తోకలు కత్తిరిస్తామన్న మాటలు గుర్తు చేశారు. మతకల్లలాలు సృష్టించామని లోకేష్ దిగజారుడుగా మాట్లాడినట్లు తెలిపారు. మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారని చురకలు అంటించారు. ఆ పీకే, ఈ పీకే ఏమీ చేయలేరని చెప్పారు. టీడీపీ చనిపోయిన పార్టీ అని ప్రశాంత్ కిషోర్ శవ పరీక్షకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఏం చేసినా టీడీపీని బ్రతికించలేరని జోస్యం చెప్పారు. రాబిన్ సింగ్ పని అయిపోయింది కనుకనే పీకేని పిలిపించుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే