దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
గువహటిలో ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ విమానయాన రంగంలో ఒక అద్భుతం. దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మించిన ఈ అత్యాధునిక టెర్మినల్ ప్రకృతి అందాలు, సాంకేతికతను మేళవించింది. అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సౌరశక్తితో నడుస్తోంది.
గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మితమైన అద్భుత కట్టడంగా నిలిచింది. సాధారణ విమానాశ్రయాలకు భిన్నంగా, ఇది అస్సాం అడవుల్లోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంది, పచ్చదనం ప్రయాణికులకు ఉల్లాసాన్ని అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
వైరల్ వీడియోలు
మద్యం మత్తులో అర్ధనగ్నంగా..కానిస్టేబుల్ వీరంగం..
కాకినాడ సముద్రంలో భారీ చేపలు.. ఆనందంలో గంగపుత్రులు
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

