దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
గువహటిలో ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ విమానయాన రంగంలో ఒక అద్భుతం. దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మించిన ఈ అత్యాధునిక టెర్మినల్ ప్రకృతి అందాలు, సాంకేతికతను మేళవించింది. అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సౌరశక్తితో నడుస్తోంది.
గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మితమైన అద్భుత కట్టడంగా నిలిచింది. సాధారణ విమానాశ్రయాలకు భిన్నంగా, ఇది అస్సాం అడవుల్లోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంది, పచ్చదనం ప్రయాణికులకు ఉల్లాసాన్ని అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
Follow Us
వైరల్ వీడియోలు
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

