దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
గువహటిలో ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ విమానయాన రంగంలో ఒక అద్భుతం. దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మించిన ఈ అత్యాధునిక టెర్మినల్ ప్రకృతి అందాలు, సాంకేతికతను మేళవించింది. అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సౌరశక్తితో నడుస్తోంది.
గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్తో నిర్మితమైన అద్భుత కట్టడంగా నిలిచింది. సాధారణ విమానాశ్రయాలకు భిన్నంగా, ఇది అస్సాం అడవుల్లోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంది, పచ్చదనం ప్రయాణికులకు ఉల్లాసాన్ని అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
Follow Us
వైరల్ వీడియోలు
అరె ఏందిరా ఇది.. అది బైకా.. బస్సా..!
తాళి కట్టబోతుండగా పెళ్లి ఆపిన వధువు.. రియల్ హీరోగా వరుడు..
వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై బ్రేక్
‘అన్స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్
ట్రెక్కర్ల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి.. ఎవరెస్ట్పై రూ.186 కోట్ల
ఒకే ఒక్కడు.. అణుబాంబు మీద పడ్డా ప్రాణాలతో ..
డబ్బాలో ఇరుక్కున్న శునకం తల.. ఏం చేసిందో తెలుసా!

