AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్‌ పోర్ట్ టెర్మినల్

దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్‌ పోర్ట్ టెర్మినల్

Phani CH
|

Updated on: Dec 21, 2025 | 7:16 PM

Share

గువహటిలో ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ విమానయాన రంగంలో ఒక అద్భుతం. దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్‌తో నిర్మించిన ఈ అత్యాధునిక టెర్మినల్ ప్రకృతి అందాలు, సాంకేతికతను మేళవించింది. అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సౌరశక్తితో నడుస్తోంది.

గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్‌తో నిర్మితమైన అద్భుత కట్టడంగా నిలిచింది. సాధారణ విమానాశ్రయాలకు భిన్నంగా, ఇది అస్సాం అడవుల్లోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంది, పచ్చదనం ప్రయాణికులకు ఉల్లాసాన్ని అందిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి

Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే

కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!

మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు