IPL 2025: ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏ కెప్టెన్కు ఎంత ఫైన్ పడిందో తెలుసా? టాప్లో ఆ టీమే..!
IPL 2025లో ఇప్పటి వరకు ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురయ్యారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్లు రియాన్ పరాగ్, సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో కెప్టెన్ రిషభ్ పంత్, మరియు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ జరిమానాలను ఎదుర్కొన్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
