AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SN Pasha

SN Pasha

Senior Sub Editor - TV9 Telugu

nagpasha.sayyad@tv9.com

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, వైరల్, పర్సనల్‌ ఫైనాన్స్‌ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 7ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌లో, 2021 నుంచి 2023 సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్‌ వెబ్‌సైట్‌లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో శిక్షణ పొందాను.

Read More
భర్త సాలరీ నుంచి ప్రతినెలా భరణం కటింగ్‌! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

భర్త సాలరీ నుంచి ప్రతినెలా భరణం కటింగ్‌! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

భర్త భరణం చెల్లించడంలో విఫలమవడంతో, భారత సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త జీతం నుండి నెలకు రూ.25,000 తగ్గించి, విడిపోయిన భార్య, మైనర్ బిడ్డ పోషణ కోసం నేరుగా ఆమె ఖాతా కు RTGS ద్వారా బదిలీ చేయాలని ఆదేశించింది.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 8:57 pm
ఏసీ వాడుతున్నా కరెంట్‌ బిల్లు తక్కువ రావాలా? అయితే ఇలా చేయండి!

ఏసీ వాడుతున్నా కరెంట్‌ బిల్లు తక్కువ రావాలా? అయితే ఇలా చేయండి!

వేసవిలో ఏసీ వాడినా కరెంటు బిల్లు తగ్గించుకోవడం సాధ్యమే. సరైన ఉష్ణోగ్రత (24-26°C) సెట్ చేయడం, ఫిల్టర్లు శుభ్రం చేయడం, కిటికీలు మూసి ఉంచడం, సీలింగ్ ఫ్యాన్ ఉపయోగించడం వంటివి పాటించాలి. ఇన్వర్టర్ ఏసీలు, 5-స్టార్ రేటింగ్ మోడల్స్ ఎంచుకోవడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఆదా చేయవచ్చు.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 4:58 pm
వార్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు తప్పని ఇబ్బందులు! గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యం

వార్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు తప్పని ఇబ్బందులు! గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు భారత బాస్మతి బియ్యం ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఢిల్లీ గిడ్డంగుల్లో 4 లక్షల టన్నుల బియ్యం నిలిచిపోగా, కొన్ని సముద్రం లో చిక్కుకున్నాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడం తో బాస్మతి ధరలు 10 శాతం పడిపోయాయి.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 4:36 pm
కార్పొరేట్ కంపెనీల్లో ప్రమోషన్లు ఎవరికి ఎక్కువ? ఆడవారికా? మగవారికా? సంచలన నిజాలు

కార్పొరేట్ కంపెనీల్లో ప్రమోషన్లు ఎవరికి ఎక్కువ? ఆడవారికా? మగవారికా? సంచలన నిజాలు

భారత కంపెనీల్లో ఉన్నత నాయకత్వ స్థానాలకు చేరుకునే సమయంలో పురుషులు, మహిళల ప్రయాణం భిన్నంగా ఉంటోంది. మహిళలు తరచుగా ఎక్కువ కెరీర్ మార్పులు చేస్తూ, సహాయక పాత్రలకే పరిమితమవుతున్నారు. దీనికి కారణం ప్రతిభ కొరత కాదు, సంస్థల నిర్మాణపరమైన విధానాల్లోని లోపాలు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేలా కంపెనీలు తమ ప్రమోషన్ విధానాలను, పాత్రల కేటాయింపులను పునఃపరిశీలించాలి.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 3:22 pm
హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

బ్యాడ్ హెయిర్‌కట్‌కు కోటి రూపాయల పరిహారం కోరిన మహిళ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వినియోగదారుల కమిషన్ రూ.2 కోట్లు విధించినా, సుప్రీంకోర్టు దానిని రూ.25 లక్షలకు తగ్గించింది. భావోద్వేగాల ఆధారంగా కాకుండా, పక్కా ఆధారాలు, ITRలు వంటివి సమర్పించకపోతే భారీ పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 3:07 pm
Business Idea: ట్రెండీ బిజినెస్‌.. ఒక్కసారి పెట్టుబడి ప్రతి నెలా ఆదాయం!

Business Idea: ట్రెండీ బిజినెస్‌.. ఒక్కసారి పెట్టుబడి ప్రతి నెలా ఆదాయం!

తక్కువ పెట్టుబడితో టెక్నాలజీ ఆధారిత వ్యాపారం కోరుకునే యువతకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు అద్భుత అవకాశం. కేవలం రూ.20-40 వేల పెట్టుబడితో ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, గూగుల్ మ్యాప్స్ లిస్టింగ్ వంటి సేవలకు పెరుగుతున్న డిమాండ్ ఉంది.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 9:00 am
పిల్లలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి!

పిల్లలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి!

పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం వారి ఆర్థిక అలవాట్లను దెబ్బతీస్తుంది. దీనివల్ల డబ్బు విలువ తెలియకపోవడం, క్రమశిక్షణ లోపించడం, పొదుపు లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఖర్చులపై నియంత్రణ కోల్పోయి, భవిష్యత్తులో అప్పుల బారిన పడే ప్రమాదం ఉంది. విలువ నేర్పడమే వారి భవిష్యత్తుకు మేలు.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 8:30 am
ఈ అలవాట్లు మీకుంటే.. అప్పులపాలు అవ్వక తప్పదు! మందు, సిగరేట్‌ కంటే డేంజర్‌

ఈ అలవాట్లు మీకుంటే.. అప్పులపాలు అవ్వక తప్పదు! మందు, సిగరేట్‌ కంటే డేంజర్‌

నేటి జీవితశైలిలో ఆదాయం ఉన్నప్పటికీ, తప్పుడు ఆర్థిక అలవాట్లు ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం, బడ్జెట్ లేకపోవడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం, ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం వంటివి రుణ భారాన్ని పెంచుతున్నాయి.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 8:00 am
ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

వేసవిలో AC అతి వినియోగం ఆరోగ్యం, ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. శ్వాసకోశ సమస్యలు, చర్మం పొడిబారడం, అలర్జీలు, తలనొప్పి వంటివి తలెత్తుతాయి. అధిక విద్యుత్ బిల్లులు పెరిగి ఆర్థిక భారం పడుతుంది. 24-26°C వద్ద AC వాడటం, గదికి గాలి తగిలేలా చూడటం, ఫిల్టర్లు శుభ్రం చేయడం వంటి జాగ్రత్తలతో ఆరోగ్యం, డబ్బు ఆదా చేసుకోవచ్చు.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 7:30 am
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తక్షణ నగదు అవసరాలకు ఇది సులభ మార్గం అయినప్పటికీ, ఆర్థిక నష్టం నివారించడానికి జాగ్రత్తలు అవసరం. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, LTV నిష్పత్తి, రీపేమెంట్ నిబంధనలు, బంగారం భద్రత వంటి అంశాలను నిశితంగా పరిశీలించి, అవగాహనతో రుణం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 7:00 am
కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) NHAI యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో ప్రధాన పెట్టుబడిదారుగా చేరింది. రూ.1,000 కోట్లతో సుమారు 16.6 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈ పెట్టుబడి సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ నిధులకు స్థిరమైన, తక్కువ ప్రమాదం ఉన్న మార్గాన్ని అందిస్తుంది.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 6:30 am
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు! ఎంతంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు! ఎంతంటే?

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయించారు. దీంతో కరవు భత్యం 55 శాతం నుంచి 58 శాతానికి చేరింది. 7 లక్షల మంది ఉద్యోగులు, లక్షలాది పెన్షనర్లు లబ్ధి పొందుతారు.

  • SN Pasha
  • Updated on: Mar 5, 2026
  • 6:00 am