నా పేరు సయ్యద్ నాగ్పాషా. టీవీ9 తెలుగులో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 7ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్సైట్లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్సైట్లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
సంక్షోభంలో ప్రపంచం.. భారత్ రూటు మాత్రం సపరేటు!
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ముడి చమురు ధరల పెరుగుదల, వాణిజ్య అంతరాయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన బ్యాంకింగ్, ప్రభుత్వ విధానాల మద్దతుతో భారత్ స్థిరంగా ఉంది.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 8:30 am
అమెరికా ఇరాన్ యుద్ధంతో LPG సంక్షోభం.. భారత్కు రక్షణగా నిలుస్తున్న గోమాత!
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో LPG కొరత తీవ్రమైంది. వంటగ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. పశువుల పేడతో తయారయ్యే ఇది వంట ఇంధనంగా, అధిక నాణ్యత కలిగిన సేంద్రియ ఎరువు గా ఉపయోగపడుతుంది.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 7:30 am
8th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్! జీతాలు, పెన్షన్లపై కీలక సమావేశం
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. మే 13, 14న రక్షణ, రైల్వే శాఖల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో న్యూఢిల్లీలో కీలక సమావేశాలు జరుగనున్నాయి. జీతాలు, పెన్షన్లు, భత్యాలపై చర్చించి, ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు వినడం, భవిష్యత్ వేతన నిర్మాణానికి అభిప్రాయాలు సేకరించడం ప్రధాన లక్ష్యం.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 7:30 am
Gold: ఏంటీ.. గోల్డ్ కొనేటప్పుడు ఇంత మాయ జరుగుతుందా? బిల్లింగ్ అర్థం చేసుకోకుంటే డబ్బులు గుల్ల
బంగారం కొనుగోలుపై బిల్లులో కనిపించే రెండు రకాల జీఎస్టీ (3 శాతం లోహంపై, 5 శాతం మేకింగ్ ఛార్జీలపై) డబుల్ ట్యాక్స్ కాదు. వేర్వేరు అంశాలపై విధించే ఈ పన్నుల వివరాలు, పాత బంగారాన్ని మార్చుకునేటప్పుడు లాభాలు, పూర్తి బిల్లు తనిఖీ, BIS హాల్మార్క్ ప్రాముఖ్యతపై అవగాహనతో స్మార్ట్ కొనుగోళ్లు చేయండి.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 7:39 am
Business Idea: ఉన్న ఊర్లోనే లక్షల సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్ బిజినెస్
గ్రామీణ ప్రాంతాల్లో మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. మిర్చిని పొడి లేదా పేస్ట్గా మార్చి విక్రయిస్తే 20-40 శాతం ఎక్కువ లాభాలు వస్తాయి. చిన్న యూనిట్కు రూ.5-10 లక్షల పెట్టుబడి అవసరం. స్థలం, యంత్రాలు, మార్కెటింగ్ ముఖ్యమైనవి. అయితే, ధరల హెచ్చుతగ్గులు, నాణ్యత నియంత్రణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి.
- SN Pasha
- Updated on: May 6, 2026
- 9:07 pm
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్కు ఏడాది! ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలా విరుచుకుపడిందో తెలుసా?
పహల్గామ్ దాడి తర్వాత, భారత్ 'ఆపరేషన్ సిందూర్'తో పాక్, పీవోకేలలోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, కీలక నాయకులు కూడా ఉన్నారు. లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలే లక్ష్యం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై కూడా దాడులు జరిగాయి.
- SN Pasha
- Updated on: May 6, 2026
- 8:52 pm
విమానం గాల్లో ఉండగా పేలిన పవర్బ్యాంక్! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
హైదరాబాద్-చండీగఢ్ ఇండిగో విమానంలో పవర్బ్యాంక్ మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు; కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన విమానాల్లో పవర్బ్యాంక్ భద్రతపై చర్చను లేవనెత్తింది. DGCA నియమాల ప్రకారం పవర్బ్యాంక్లను హ్యాండ్బ్యాగ్లో మాత్రమే తీసుకెళ్లాలి. నాణ్యమైన పరికరాలను వాడి, భద్రతా నియమాలను పాటించడం ముఖ్యం.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 8:25 am
ఎంత అప్పున్నా.. ఈ మూడు ట్రిక్స్తో ఇలా సింపుల్గా తీర్చవచ్చు!
ఇంటి రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులతో అప్పుల ఊబిలో ఉన్నారా? ఆర్థిక నిపుణుల సలహా! అధిక వడ్డీ రుణాలను ముందుగా తీర్చడం, ఖర్చులు తగ్గించుకోవడం, అదనపు ఆదాయం సంపాదించడం వంటి మూడు కీలక నియమాలతో మీ అప్పుల భారం త్వరగా తగ్గించుకోవచ్చు.
- SN Pasha
- Updated on: May 7, 2026
- 7:49 am
రూ.20 లక్షల జీతం వస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను లేదు! ఇది ఎలా సాధ్యం?
వార్షికంగా రూ.20 లక్షల ఆదాయం ఉన్నా పన్ను చెల్లించకుండా ఉండటం సరైన జీతం నిర్మాణంతో సాధ్యమే. కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు తగ్గినా, కారు లీజింగ్, NPS, PF, భోజన కూపన్లు వంటి CTC భాగాలను తెలివిగా ప్లాన్ చేయడం ద్వారా పన్ను భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు.
- SN Pasha
- Updated on: May 6, 2026
- 3:55 pm
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో భారత్ ఏం సాధించింది?
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సైనిక చర్యలో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి, పాక్ భూభాగంలోని కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అయితే మొత్తంగా ఆపరేసన్ సిందూర్తో భారత్ ఏం సాధించిందో ఇప్పుడు మరోసారి నెమరవేసుకుందాం..
- SN Pasha
- Updated on: May 6, 2026
- 1:37 pm
వామ్మో.. AIతో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పెను ముప్పు తప్పదా..?
ఆధునిక ఏఐ మోడల్ 'మిథోస్' భారత బ్యాంకింగ్ రంగానికి కొత్త సైబర్ ముప్పుగా పరిణమించింది. జీరో-డే లోపాలను వేగంగా గుర్తించి, హ్యాకింగ్ను తీవ్రతరం చేసే సామర్థ్యం దీనికి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ముప్పుపై బ్యాంకర్లతో చర్చించారు. ముందస్తు చర్యలు, సమన్వయ స్పందన కోసం భారత్ సన్నద్ధమవుతోంది.
- SN Pasha
- Updated on: May 6, 2026
- 1:39 pm
Silver: వెండి ధర ఒక్కసారిగా రూ.77 వేలు ఎందుకు పెరిగింది? వెనకున్న కారణలు ఇవేనా?
బుధవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలు, ద్రవ్యోల్బణ భయాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు మళ్లడం వల్ల ఈ లోహాలకు డిమాండ్ పెరిగి, ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
- SN Pasha
- Updated on: May 6, 2026
- 1:07 pm