ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!
ప్రస్తుతం మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురువు మార్చి 11న వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇది జూన్ 3 వరకు కొనసాగుతుంది. దీనివల్ల వంద రోజుల పాటు గురువు బలం రెట్టింపవుతుంది. సహజ శుభ గ్రహమైన గురువు వక్ర త్యాగం చేసిన దగ్గర నుంచి మరింత స్వతంత్రగా, ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అత్యద్భుత విజయాలు సాధిస్తారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us