Sri Ramanujacharya Jayanti: వెయ్యేళ్ళ క్రితమే సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి దక్షిణ భారతదేశంలో (South India) జన్మించిన గొప్ప తత్వవేత్త రామానుజ జయంతి నేడు. మేషమాసం(Mesha month)..
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు. ఇప్పుడు వివాదం అయ్యాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ సమాధానాలు చెప్పారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.
Muchintal: హైదరాబాద్లోని ముచ్చింతల్లో ఉన్న శ్రీరామనగరం ముచ్చింతల్లో (Muchintal) రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహా క్రతువుకు రాష్ట్రపతి మొదలు ప్రధాని నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు..
Muchintal: ముచ్చింతల్ లోని సమతా మూర్తి(Samatha Murthy) ప్రాంగణం భక్తజనుల శ్రీహరి నామ స్మరణతో పులకించిపోయింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా 108 దివ్య దివ్యదేశాల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నభూతో న భవిష్యత్ అన్నట్లుగా భక్త జన సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా మూర్తి సాక్షిగా కళ్�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు.
Statue of Equality: ముచ్చింతల్(Muchintal) దివ్యక్షేత్రం శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. భగవద్ రామానుజ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 క్షేత్రాల..
Allu Arjun Visits Samatha Murthy Statue: హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల్లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహాక్రతువులో..
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాద్ సింగ్ ముచ్చింతల్కు వచ్చారు. సమతా క్షేత్రంలో ఆయన పలు పూజల్లో పాలుపంచుకున్నారు. అందుకు సంబంధించిన లైవ్ విజువల్స్ మీకోసమే..
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. శ్రీ రామానుజ వేయేళ్ల జాతర మొదలుకాబోతుంది. సమతామూర్తి (Statue of Equality)గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది.