AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha kumbh 2023: అంగరంగ వైభవంగా సాగిన శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు.. 10వ రోజు ఫొటోస్

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. సమతా కుంబ్ 2023 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముచింతల్ శ్రీరామ నగరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది.

Anil kumar poka
| Edited By: |

Updated on: Feb 12, 2023 | 7:04 PM

Share
శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. వేలాది మందితో చేపట్టిన విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో సాగింది

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. వేలాది మందితో చేపట్టిన విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో సాగింది

1 / 12
సమతా కుంబ్ 2023 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముచింతల్ శ్రీరామ నగరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది.

సమతా కుంబ్ 2023 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముచింతల్ శ్రీరామ నగరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది.

2 / 12
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం శ్రీ చినజీయర్‌స్వామి, దేవనాథస్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌, అహోబిలం జీయర్‌ల ఆధ్వర్యంలో విశ్వశాంతి విరాట్‌ గీతాపారాయణకార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం శ్రీ చినజీయర్‌స్వామి, దేవనాథస్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌, అహోబిలం జీయర్‌ల ఆధ్వర్యంలో విశ్వశాంతి విరాట్‌ గీతాపారాయణకార్యక్రమం జరిగింది.

3 / 12
వేల సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పారాయణం చేశారు.

వేల సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పారాయణం చేశారు.

4 / 12
ఈ సందర్భంగా శ్రీ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ భగవద్గీతను భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారని, భగవద్గీతను పారాయణం చేస్తే భగవంతుడిని ప్రార్థించినట్టే అని చినజీయర్‌ స్వామి అన్నారు.

ఈ సందర్భంగా శ్రీ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ భగవద్గీతను భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారని, భగవద్గీతను పారాయణం చేస్తే భగవంతుడిని ప్రార్థించినట్టే అని చినజీయర్‌ స్వామి అన్నారు.

5 / 12
 రామానుజుల వారి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయడం మనందరి అదృష్టమని, అంతేకాకుండా రామానుజుల వవారి సమతా స్పూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

రామానుజుల వారి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయడం మనందరి అదృష్టమని, అంతేకాకుండా రామానుజుల వవారి సమతా స్పూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

6 / 12
సమాజంలో అసమానతలు, కుల, మత, లింగ బేధాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని భక్తులకు చెప్పారు. : శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

సమాజంలో అసమానతలు, కుల, మత, లింగ బేధాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని భక్తులకు చెప్పారు. : శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

7 / 12
భగవద్గీత  పారాయణం పూర్తయిన తర్వాత చిన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు...గీత నేర్చుకోవడానికి యోగ్యతలు అక్కర్లేదని .. మనిషి అయితే చాలని,భగవద్గీత మత గ్రంథం కాదని .. మానవత్వాన్ని నేర్పే గ్రంథమని చిన జీయర్ స్వామి అన్నారు.

భగవద్గీత పారాయణం పూర్తయిన తర్వాత చిన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు...గీత నేర్చుకోవడానికి యోగ్యతలు అక్కర్లేదని .. మనిషి అయితే చాలని,భగవద్గీత మత గ్రంథం కాదని .. మానవత్వాన్ని నేర్పే గ్రంథమని చిన జీయర్ స్వామి అన్నారు.

8 / 12
భగవద్గీత సాంప్రదాయక గ్రంథం కాదని,సమాజాన్ని నిర్మించే గ్రంథంఅన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి మార్గాన్ని చూపించేదని చిన జీయర్ తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి

భగవద్గీత సాంప్రదాయక గ్రంథం కాదని,సమాజాన్ని నిర్మించే గ్రంథంఅన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి మార్గాన్ని చూపించేదని చిన జీయర్ తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి

9 / 12
TV9 తెలుగు ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మాట్లాడుతూ చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్ అవార్డు రావడం ఆయన ఆధ్యాత్మిక సేవకు గుర్తింపు అన్నారు..: రజనీకాంత్ - Tv9 మేనేజింగ్ ఎడిటర్

TV9 తెలుగు ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మాట్లాడుతూ చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్ అవార్డు రావడం ఆయన ఆధ్యాత్మిక సేవకు గుర్తింపు అన్నారు..: రజనీకాంత్ - Tv9 మేనేజింగ్ ఎడిటర్

10 / 12
కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మాట్లాడుతూ ఈ స్థలం ఎంతో పవిత్ర మైనదని, చిన జీయర్ స్వామి ఆశీస్సులు పొందడం  మన అదృష్టమని కేంద్ర మంత్రి భగవత్ ఖుబా అన్నారు.

కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మాట్లాడుతూ ఈ స్థలం ఎంతో పవిత్ర మైనదని, చిన జీయర్ స్వామి ఆశీస్సులు పొందడం మన అదృష్టమని కేంద్ర మంత్రి భగవత్ ఖుబా అన్నారు.

11 / 12
రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.

రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.

12 / 12
Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!