Samatha Kumbh 2023: వైభవంగా శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. లైవ్
హైదరాబాద్ పరిధిలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. సుదూర తీరాలనుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. నాలుగో రోజు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలను ఈ కింద వీక్షించండి..
Published on: Feb 05, 2023 07:42 AM
Follow Us
వైరల్ వీడియోలు
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

