Samatha Kumbh 2023: వైభవంగా శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. లైవ్
హైదరాబాద్ పరిధిలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. సుదూర తీరాలనుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. నాలుగో రోజు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలను ఈ కింద వీక్షించండి..
Published on: Feb 05, 2023 07:42 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

